Home Search
స్వచ్ఛ భారత్ మిషన్ - search results
If you're not happy with the results, please do another search
స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్రస్థాయి అవార్డులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రా మీణ అవార్డులు -2023 జాబితాలో రాష్ట్రస్థాయిలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా...
స్వచ్ఛతను తపించిన గాడ్గే మహరాజ్
స్వచ్ఛ భారత్’ కు స్ఫూర్తి బాపూ జీ. ఆ కలను సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్లో ప్రారంభించిన స్వచ్ఛభారత్ మిషన్కు జాతిపిత గాంధీజీ 150 వ జయంతి సందర్భంలో...
స్వచ్ఛ సర్వేక్షణ్ అందరి బాధ్యత
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
నర్సాపూర్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 స్వచ్ఛ భారత్ మిషన్లో అందరూ భాగస్వాములు కావాలని, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం పురపాలక సంఘం నర్సాపూర్ ఆధ్వర్యంలో బివిఆర్ఐటిలో,...
స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జిల్లాను ముందు వరుసలో ఉంచండి
కరీంనగర్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 పోటీలలో కరీంనగర్ జిల్లాను జాతీయ స్థాయిలో ముందుండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక పంచాయతీ కార్యదర్శులు, అధికారులు,...
స్వచ్ఛ సర్వేక్షణ్కు ఎంపికైన కడ్తాల్ గ్రామ పంచాయతీ
కడ్తాల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో భాగంగా ఎంపికైన కడ్తాల గ్రామపంచాయతీని మంగళవారం స్వచ్ఛ భారత్ మిషన్ డిప్యూటీ సిఇఒ మారం నాగేశ్వర్రావు సందర్శించారు. కడ్తాల గ్రామపంచాయతీలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను,...
జల సంక్షోభం దిశగా భారత్
2050 నాటికి భారత్ తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ది వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్టు 2023 వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం అదేమంత భయంకరమైన సంకేతం కాదని ఉదాసీనంగా చెబుతోంది. అంతేకాదు...
స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం మెరుపులు
హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో2023 జనవరి నెలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఫ్రంట్ రన్నర్గా ఐదు స్టార్లతో రాజన్న సిరిసిల్ల (తెలంగాణ) ప్రథమ స్థానంలో నిలిచింది. కరీంనగర్, పెద్దపల్లి...
వరసగా ఆరోసారి స్వచ్ఛ నగరంగా ఇండోర్ రికార్డు
తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ ముంబయి
రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్కు తొలిస్థానం
స్వచ్ఛతా సర్వే ఫలితాలను ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇండోర్ నగరం వరసగా ఆరో సారి దేశంలోనే స్వచ్ఛ నగరంగా నిలిచింది. కాగా సూరత్, నవీ ముంబయి...
స్వచ్ఛ భారత్లో తెలంగాణే అగ్రగామి!
బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రదానం
స్వచ్ఛ సర్వేక్షణ్లో తెలంగాణకు 9 అవార్డులు,
వివిధ విభాగాల్లో మరి మూడింటిని అందుకున్న రాష్ట్రం, ట్విట్టర్ ద్వారా అభినందించిన మంత్రి కెటిఆర్
అవార్డులు అందుకున్న మున్సిపల్ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్ మిషన్ అవార్డులను ఢిల్లీలో మున్సిపల్...
స్వచ్ఛభారత్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రాల కేటగిరీలో టాప్
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు...
భారత్కు ప్రయాణించవద్దు: బైడెన్ ప్రభుత్వం
భారత్కు ప్రయాణించవద్దు
సురక్షితం కాదనుకుంటే వెంటనే వచ్చేయండి
అమెరికన్ పౌరులకు బైడెన్ ప్రభుత్వం సూచనలు
భారత్లో కొవిడ్-19 పరిస్థితిపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్: అమెరికన్ పౌరులెవరూ భారతదేశానికి ప్రయాణించవద్దని, అలాగే భారతదేశంలోని అమెరికన్ పౌరులతోపాటు తమ దౌత్య కార్యాలయాలలో...
‘స్వచ్ఛ’లో హ్యాట్రిక్
దేశంలో మరోసారి నెంబర్వన్గా
తెలంగాణ వరసగా ఇది మూడో
మొదటి బహుమతి జిల్లాల కేటగిరీలో
కరీంనగర్కు మూడో స్థానం సిఎం
కెసిఆర్ రూపొందించిన పట్టణ-పల్లె ప్రగతి,
మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితం
అవార్డులు సాధించినందుకు
ఆనందంగా ఉంది...
పెద్దపల్లి జిల్లా దేశానికే స్వచ్ఛ దర్పణం
స్వచ్ఛ దర్పణ్లో జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు ప్రథమ స్థానం
అమీర్ఖాన్ నుంచి అవార్డు స్వీకరించిన కలెక్టర్ దేవసేన
నారాయణపేట, కామారెడ్డి జిల్లాలకు రెండేసి స్కోచ్ అవార్డులు
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ దర్పన్...
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
గ్రామాల్లో జరిగే అభివృద్ధిలో జాప్యం చేయరాదు
అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలి
పెండింగ్ జీతాలు రూ.46 కోట్లు విడుదల చేసిన మంత్రి సీతక్క
మన తెలంగాణ/ హైదరాబాద్: గ్రామాలలో అన్ని మౌళికసదుపాయాలను కల్పించాలని, గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం...
ఢిల్లీలో ఎ.క్యు.ఐ.!
ఈ మధ్యన ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎ.క్యు.ఐ) అధికంగా ఉందని, దీని కారణంగా ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని చూస్తున్నాం. అసలు ఎ.క్యు.ఐ అంటే ఏమిటి?...
పేదల కోసం అంత్యోదయ విధానం తీసుకొచ్చిన ఘనత పండిట్ దీన్ దయాళ్ దే: మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్న వ్యక్తులకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన పేదలకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్...
అవార్డు గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం : మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు....
నిధుల దుర్వినియోగం.. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
అనుమతి లేకుండా అక్రమంగా ఎస్బిఎం డబ్బులు డ్రా
అధికారుల విచారణతో బట్టబయలైన కార్యదర్శి బాగోతం
సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ నారాయణరెడ్డి
పెద్దేముల్: స్వచ్ఛ భారత్ మిషన్ డబ్బుల దుర్వినియోగానికి పాల్పడిన...