Home Search
హోంమంత్రి మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్రావు
కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...
బండ్లగూడ పిఎస్ నుంచి చాంద్రాయణగుట్ట పిఎస్కు మార్చండి
చాంద్రాయణగుట్ట : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వస్థీకరణలో భాగంగా విభజించిన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిని స్థానిక ప్రజల అభీష్టమేరకు పూర్వపు స్థితిలోనే కొనసాగించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి నేతల బృందం సోమవారం...
పివికి భారతరత్న ఇవ్వాలి: తలసాని
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పివి నరసింహారావు 102వ జయంతి సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిపారు. నెక్లెస్ రోడ్డులో...
మహా నీరాజనం..
మనతెలంగాణ/హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనను...
కనిపించని నాలుగో సింహం కెసిఆర్
పోలీసులు శాంతిభద్రతలు కాపాడడం వల్లే రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు
హోంశాఖ మహిళా సురక్షా సంబరాల్లో ఎంఎల్సి కవిత వ్యాఖ్యలు
దేశంలోనే మన పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది :హోంమంత్రి
ఆడబిడ్డల భద్రతకు అత్యంత...
డిజిపి,సిపి తో హీరో నిఖిల్ సిద్దార్థ బ్రేక్ ఫాస్ట్
హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై జరిగిన కార్యక్రమంలో ద్విచక్ర వాహనాలు,...
పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు
సిటిబ్యూరోః తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్బండ్పై ఆదివారం...
డిజిపి, హైదరాబాద్ సీపీతో హీరో నిఖిల్ సిద్దార్థ బ్రేక్ ఫాస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై జరిగిన కార్యక్రమంలో ద్విచక్ర...
దేశంలో బలమైన శక్తిగా తెలంగాణ
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంద ని, సంగారెడ్డి జిల్లాలో అభివృద్దిలో దూసుకు పోతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు....
సైబరాబాద్ పోలీసుల డ్రోన్ షో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు దుర్గం చెరువుపై డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన రాత్రి 7.30 గంటలకు డ్రోన్ షో నిర్వహించనున్నారు....
త్వరలో రెండవ విడుత దళిత బంధు…
సంక్షేమ పథకాలు అభివృద్దిపనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి
హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు నిరంతర పర్యవేక్షించాలని పశుసంవర్ధక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం...
పోడుభూముల పంపిణీపై కెసిఆర్ తొలి సంతకం…
హైదరాబాద్: పోడుభూముల పంపిణీపై సిఎం కెసిఆర్ తొలి సంతకం చేశారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఆరో ఫ్లోర్ లో సిఎం కెసిఆర్ తన ఛాంబర్లోని సుముహూర్త సమయంలో కూర్చీలో...
హైదరాబాద్కు విస్తరించిన ఇండస్గో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ స్టార్టప్
మన తెలంగాణ/ హైదరాబాద్ : సెల్ఫ్ డ్రైవింగ్ కారు రెంటల్ కంపెనీ ఇండస్గో దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ...
గ్యాస్ మంటలు
హైదరాబాద్: వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వంటావార్పు కార్యక్రమాలు, ఆం దోళనలను ఉధృతంగా చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సిటీబ్యూరో: సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట నల్లగుట్టలోని ఓ షాపింగ్మాల్లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మంటల్లో చిక్కుకున్న పది మందిని రెస్కూ సిబ్బంది కాపాడగా ఇద్దరి ఆచూకీ ఇప్పటి వరకు...
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు
గ్రేటర్ పరిధిలోని 91 వార్డులో 115 శిబిరాలు ఏర్పాటు
కమిటీహాల్స్, మల్టిపర్పస్పంక్షన్హాల్స్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: మంత్రి తలసాని
మన తెలంగాణ,సిటీబ్యూరో: అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స,...
రాష్ట్రానికి తోఫా.. ‘టిఫా’
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు....
కవులు, సాహితివేత్తలు, కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు
కాళోజీ నారాయణ రావు గొప్ప కవి
మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీలు
హైదరాబాద్: కాళోజీ నారాయణ రావు గొప్ప కవి, ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకోవడం అనందంగా ఉందని హోంమంత్రి...
అర్హులైన వారందరికి పెన్షన్లు మంజూరు: తలసాని
హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో...