Home Search
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు - search results
If you're not happy with the results, please do another search
సాగర్లో యథాస్థితిని కొనసాగించండి
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నవంబర్ 28నాటి యథాస్థితిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు విజ్ణప్తి చేశారు. ఏపి ప్రభుత్వం కుడి కాలువకు విడుదల...
నీటి విడుదలపై తగ్గేదేలే
తెగేసి చెప్పిన ఎపి ప్రభుత్వం
మా రాష్ట్ర హక్కులు మేం కాపాడుకుంటాం
సాగర్ సమస్య కృష్ణా బోర్డు వైఫల్యమే
కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ :‘నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేసి...
సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
ఎపి ఎత్తిపోతల ఆపండి
కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
వరికపూడిశెల పథకంతో తెలంగాణకు తీరని నష్టం
కృష్ణాబోర్డుకు ఇఎన్సి లేఖ
లేఖలో‘ మన తెలంగాణ’ కథనాన్ని ప్రస్తావించిన ఇఎన్సి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అనుమతులు పొందకుండానే అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై వరికపూడిశెల...
ఏపిలో హంద్రీ-నీవా పనులు ఆపండి
కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు...
వెలిగొండను ఆపండి
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అ నుమతులు పొందకుండానే అక్రమంగా వెలిగొం డ ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది....
సీమ ఎత్తిపోతలను ఆపండి
కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇఎన్సి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యా జమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎపి ప్రభుత్వం అక్రమంగా రాయలసీ మ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తోందని,...
తెలంగాణ వరదాయని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో రూపొందించిన ప్రణాళికలు ..పట్టుదలతో సాధించిన పరిపాలనపరమైన అనుమతులు ..నిర్మాణ పనులకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల...
వచ్చింది కొంత…పంచేది ఎంత?
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నామమాత్రపు వరద
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వలు
శ్రీశైలంలో 88 టిఎంసిలు, సాగర్లో 153 టిఎంసిల నీరు
ఇప్పటికే 47టిఎంసిలను వాడేసిన ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు కొండంత
మే...
ఎపి జల చౌర్యం
శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేత
వచ్చిన వరదను వచ్చినట్టుగా సీమకు తరలింపు
వేగంగా తగ్గిపోతున్న శ్రీశైలం నీటి మట్టం
కెఆర్ఎంబి చోద్యం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణపై...
ఎపిని కట్టడి చేయండి
కోటాను మించి కృష్ణా జలాలను వాడుకుంటున్న ఆంధ్ర
తెలంగాణ తాగునీటి నిల్వలను సైతం వాడుకుంటున్న దారుణం
బోర్డుకు ఇఎన్సి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల్లో ఎపి ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కే టాయించిన...
ఆవులపల్లి రిజర్వాయర్ పనులు ఆపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధప్రదేశ్ ప్రభుత్వం గాలేరునగరి సు జల స్రంవంతి ప్రాజెక్టులో అంతర్భాగంగా చిత్తూరు జిల్లా లో చేపట్టిన ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య...
వాటాపై వాగ్యుద్ధం
కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్యన మాటల మంటలు!
50:50 నిష్పత్తిలో నీటిని పంచాల్సిందే: తెలంగాణ
శ్రీశైలం నుంచి ఏపి 34టిఎంసీలే వాడుకోవాలిః తెలంగాణ
532టిసీఎంలు ఎక్కడైనా వాడుతాం:ఏపి
గోదావరి మళ్లింపులో 45టిఎంసీలపైన రచ్చ
కుదరని వాటాలు...
పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడంలేదు: రజత్ కుమార్
హైదరాబాద్: నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. కెఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన...
జల జగడాలు.. జారుకుంటున్న జలాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాల మధ్యన నదీజలాలకు సంబంధించిన జగడాలు ఆగడం లేదు. ఉన్ననీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవటంలో సామరస్యపూర్వకమైన విధానాలు కొరవడటంతో ఎంతో విలువైన నదీజాలు వృధాగా సముద్రంలోకి జారుకుంటున్నాయి.తెలుగు రాష్ట్రాలకు కూడా ఇందులో మినహాయింపేమీ...
వెలిగొండ మాకు గుదిబండ
అనుమతులు లేకుండా ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును ఆపండి
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం
హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు వస్తాయి
కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపైన...
వెలిగొండ..గుదిబండ
శ్రీశైలం ప్రాజెక్టుపై పెరగనున్న ఒత్తిడి కోస్తా జిల్లాలకు
మరో 45టిఎంసీల కృష్ణాజలాలు కేంద్ర జల సంఘం
అనుమతులు లేకుండానే నిర్మాణం సెప్టెంబర్నాటికి
ప్రాజెక్టు పూర్తికి డెడ్లైన్ యుద్ధ ప్రాతిపదికన పనులు
మన ప్రాజెక్టులకు నీటి కటకట
మన తెలంగాణ/హైదరాబాద్ :...
‘రూల్కర్వ్’పై ఇదేం రుబాబు?
మనతెలగాణ/హైదరాబాద్ :శ్రీశైలం రిజర్వాయర్ నీటినిర్వహణకు సంబంధించి రూపొందించిన రూల్కర్వ్ నివేదికను రిజర్వాయర్స్ మేనేజ్మెంట్కమిటి మంగళవారం నాడు కృష్ణానదీయాజమాన్య బోర్డుకు సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలోని ప్ర ధాన అంశాలకు ఏవిధమైన ఆమోదం...
దగాకోరు ‘ముసాయిదా’
మన తెలంగాణ/హైదరాబాద్: నియమించిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసి) నివేదిక రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నివేదికను అమల్లోకి తేకుండా నిలిపివేయాలని బోర్డు చైర్మన్ను కోరింది....