Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
రేపు బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు
ఢాకా : పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విజయం సాధించే పరిస్థితి ఉంది. ఇది ఆమెకు వరుసగా నాలుగవ...
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ...
సింగరేణి ఎన్నికల్లో ఎఐటియుసి ముందంజ
మన తెలంగాణ/ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి ముందంజలో ఉంది. మొత్తం 11 ఏరియాల్లో ఆరుచోట్ల ఎఐటియుసి విజయం సాధించింది. శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం1, రామగుండం2, భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాల్లో...
ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం...
సింగరేణి ఎన్నికల పోలింగ్… 11 గంటలకు 49.89 శాతం
కొత్తగూడెం : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆరు జిల్లాల్లో 11 గంటల వరకు 49.89 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు 14.9 శాతం,...
కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆరు జిల్లాల్లో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు...
నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు
పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే..
ఓటు హక్కు వినియోగించుకోనున్న 39,773 మంది ఉద్యోగులు
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం / సింగరేణి : అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన త...
లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఇసి
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల...
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం..ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఇసి కీలక...
ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు
దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో మంచాలకే పరిమితమైన వారి కోసం
ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు
క్యూ లైన్లో నిలబడకుండా నేరుగా ఓటు వేసేలా జిల్లా అధికారుల ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే...
తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు
అత్యధికంగా 14 కేంద్రాలు హైదరాబాద్లోనే
మిగతా జిల్లాలో ఒకటి చొప్పన కౌంటింగ్ సెంటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగంగా చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ...
అభ్యర్థుల సమక్షంలో ర్యాండమైజేషన్: ఎన్నికల అధికారులు
మన తెలంగాణ/ హైదరాబాద్: నియోజకవర్గ స్థాయి పరిశీలకులు అభ్యర్థుల సమక్షంలో 2వ ఈవిఎంల ర్యాండమైజేషన్ నిర్వహించబడుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అభ్యర్థులకు నియోజకవర్గ స్థాయిల్లో సువిధ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 22,254...
ఎన్నికల సజావుగా జరిగేందుకు సిఈవో చర్యలు
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిస్ధితుల పర్యవేక్షణ
ప్రజల ఫిర్యాదుల కోసం 1950 కాల్ సెంటర్
చెక్పోస్టుల వద్ద సిసి కెమెరాలు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా...
బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో అస్సాం గవర్నర్
గువాహటి: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను బర్తరఫ్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఆ రాష్ట్ర...
హైద్రాబాద్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాసుదేవ్ ఆచార్య కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సిపిఎం నేత బాసుదేవ్ ఆచార్య సోమవారం నాడు హైద్రాబాద్ లో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన బాసుదేవ్ ఆచార్య...
నేడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
నేటి నుంచి ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
రెండు స్థానాలు, నాలుగు సెట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం
ఎన్నికల వ్యయానికి కొత్తగా బ్యాంకు ఖాతా తెరువాలి
ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరణ
విదేశాల్లో ఉన్న రాష్ట్రవాసులకు బరిలో నిలిచే అవకాశం
క్షేత్ర...
ముగిసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు
పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లపై దృష్టి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, అసెంబ్లీ నియోజకవర్గం మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ కార్యక్రమాలు చాలా...
రాజాసింగ్కు బిజెపి కేంద్ర నాయకత్వం గుడ్న్యూస్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్పై సస్పెన్షన్ను ఎత్తివేసి రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను రంగంలోకి దింపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 20, శుక్రవారం చివర్లో న్యూఢిల్లీలో...
తెలంగాణకు 20 వేల కేంద్ర బలగాలు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన దాదాపు 20 వేల మంది సిబ్బందిని మోహరించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది....
రాష్ట్రానికి కేంద్ర బలగాలు..
హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 20వ తేదీ నాటికి ఈ బలగాలు రాష్ట్రవ్యాప్తంగా మోహరిస్తాయి....