Home Search
టెస్టులో - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియా క్లీన్స్వీప్
న్యూజిలాండ్తో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల సిరీస్ను 20తో సొంతం చేసుకుంది. 281 పరుగుల లక్ష్యాన్ని...
ధోనీ, యువీ కంటే అతడే సిక్స్ లు బాగా బాదగలడు: రాహుల్ ద్రావిడ్
హైదరాబాద్: కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ వంటి హిట్టర్ టీమిండియాలో లేడు అని, సిక్సర్లు బాదడంలో అతడికి అతడే సాటి అని మెచ్చుకున్నాడు....
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో టాప్లో భారత్
దుబాయ్ : ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 41తో ఘనంగా ముగించిన టీమిండియా ఐసిసి ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. టెస్టుల, వన్డే,...
అశ్విన్ మాయాజాలం
ధర్మశాలలోనూ ఇంగ్లండ్ చిత్తు
టీమిండియా ఇన్నింగ్స్ విజయం
4-1 తేడాతో సిరీస్ సొంతం
ధర్మశాల: ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరిగిన ఐదో, చివరి టెస్టులో ఆతిథ్య భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన...
కష్టాల్లో ఇంగ్లండ్.. అశ్విన్ కు 4 వికెట్లు!
మొదటి ఇన్నింగ్స్ లో తడబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదే తీరు కనబరుస్తోంది. ధర్మశాలలో టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో లంచ్ సమయానికి ఆ జట్టు...
కివీస్ 162 ఆలౌట్
ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపటిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4...
రోహిత్ సెంచరీ… పలు రికార్డులు
ధర్మశాల: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో ఓపెనర్గా రోహిత్ 43వ శతకం బాది మూడో బ్యాట్స్మెన్గా రికార్డు...
తొలిరోజు భారత్దే!
చెలరేగిన కుల్దీప్, అశ్విన్
218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 135/1
ధర్మశాల : చివరి టెస్టులో భారత్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీస్ బ్యాటర్లు తొలి రోజే...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటీదర్ బదులుగా తుది జట్టులోకి దేవ్దుత్ పాడిక్కల్ జట్టులోకి వచ్చారు. నాలుగు టెస్టులో...
భారత్కు ఎదురుందా?
ఇంగ్లండ్కు సవాల్!
నేటి నుంచి చివరి టెస్టు
ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే...
కోహ్లీ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో యశస్వీ జైస్వాల్!
ఇంగ్లండ్ తో గురువారంనుంచి ధర్మశాలలో ప్రారంభమయ్యే ఐదో టెస్టులో అందరి కళ్లూ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పైనే ఉంటాయి. ఎందుకంటే అతను మళ్లి తన బ్యాట్ కు పనిచెప్తే, కింగ్ కోహ్లీ, సునీల్...
చివరి టెస్టుకోసం బుమ్రా వచ్చేశాడు!
ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్టులో టీమిండియా జట్టు కూర్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు టెస్టుల సీరీస్ లో 3-1 తో భారత జట్టు ముందంజలో ఉంది. ఐదో టెస్టులో కూడా...
రికార్డుల రారాజు అశ్విన్
అరుదైన ఘనతకు చేరువలో స్టార్ స్పిన్నర్
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్తో జరిగే ఐదో, చివరి టెస్టు...
సీనియర్లకు హెచ్చరిక లాంటిదే!
సునీల్ గవాస్కర్
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా యువ ఆటగాళ్లు అసాధారణ ప్రతిభను కనబరచడం గర్వంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి, రాహుల్, షమి,...
ఆస్ట్రేలియా ఘన విజయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. 369 పరుగుల లక్షంతో బ్యాటింగ్కు...
ఓడిన కివీస్… టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్
హైదరాబాద్: ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడడంతో భారత్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రపంచ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో టాప్ -2 ఉన్న రెండు జట్లు ఫైనల్లో...
జోరుమీదున్న టీమిండియా… ఇంగ్లండ్కు ఇక కష్టమే!
ధర్మశాల: ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరిగే ఐదో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 31తో సొంతం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా...
అఫ్గానిస్థాన్పై ఐర్లాండ్ చారిత్రక విజయం
అబుదాబి: టెస్టు క్రికెట్లో ఐర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ ఆరు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్కు ఇదే తొలి గెలుపు...
ఎదురులేని టీమిండియా
హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా ఒక టెస్టు మిగిలివుండగానే 31 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన...
టీమిండియాకు సిరీస్
రాంచి: ఇంగ్లండ్తో రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్టు మిగిలివుండగానే 31తో సిరీస్ను సొంతం చేసుకుంది....