Home Search
ప్రధాని నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
ఆనాడు ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం
మన్కీబాత్ లో ఎమర్జెన్సీని గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్య...
మోడీ ‘దిగిపో’
ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం
మన తెలంగాణ...
ముస్లిం వ్యతిరేక నిందలు, నిజాలు!
‘2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు” హిందువులారా బహుపరాక్, జాగ్రత్త పడండి, హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్ లేదా హిందూత్వ శక్తులు...
హ్యాట్రిక్ సాధిస్తాం
రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న మోడీ
బండి, రేవంత్లు కెసిఆర్
కాలిగోటికి సరిపోరు కొత్త
ఓటర్లకు తెలంగాణ ఉద్యమ
ప్రస్తానం తెలియజేయడానికే
ఐప్యాక్ సంస్థతో ఒప్పందం
మోడీ ప్రభుత్వానికి
ప్రత్యామ్నయంపై కెసిఆరే
నిర్ణయం తీసుకుంటారు
గడువు...
ఆ రెండు పత్రికలపై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన జివిఎల్
న్యూఢిల్లీ: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలపై బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తప్పుడు వార్తలు ప్రచురించారని అందుకే...
కనుల పండుగగా పద్మ అవార్డుల ప్రదానం
సీడీఎస్ బీపిఎన్ రావత్కు పద్మవిభూషణ్, ఆజాద్కు పద్మభూషణ్
తెలుగువారు మొగిలయ్య , గరికిపాటి లకు పద్శశ్రీలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కనులపండుగగా జరిగింది. 2022...
రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్కు చుక్కులు చూపించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నడుం బిగించారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర ప్రభుత్వాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం..
న్యూఢిల్లీ: అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు. ప్రతిసమస్యకు...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం
న్యూఢిల్లీ : అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు....
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
ప్రధాన మంత్రిగా ఒక్క క్షణం కొనసాగే హక్కు మోడీకి లేదు
టిఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు...
దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం.. విపక్షాలు సహకరించాలి
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికికీలక సమయమని అన్నారు. సమావేశాలకు...
మోడీజీ.. ఇది తప్పు
అఖిల భారత సర్వీసుల సవరణ సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
దొడ్డిదారి ప్రతిపాదనలతో రాష్ట్రాల హక్కులను హరించొద్దు
మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి : ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ
ఆలిండియా సర్వీసెస్ (కేడర్) నిబంధనలకు ప్రతిపాదిత సవరణలు...
మోడీ ర్యాలీ పేలుళ్ల కేసులో.. నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవితఖైదు
9మంది దోషులకు శిక్షలు ఖరారు చేసిన ఎన్ఐఎ కోర్టు
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో 2013లో నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషులకు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఎ) ప్రత్యేక...
తెలంగాణ ఘన పర్యాటకం కేంద్రానికి పట్టదా?
పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి అర్హులు లేరా?
ప్రధాని మోడీని, అమిత్ షాను నిలదీసి అడిగానని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి
రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని కేంద్రం చిన్నచూపు చూస్తోంది
ఈ విషయంలో ఇటీవల...
ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’
వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు
ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
ఆయిల్ పామ్కు కేంద్రం ప్రోత్సాహం
హెక్టారుకు రూ.29వేల సబ్సిడీ
రూ.11,040కోట్లతో ప్యాకేజీ
కేంద్ర మంతివర్గం నిర్ణయం
మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటనూనెల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...