Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
సైబర్ నేరాల కట్టడిలో మనమే ‘టాప్’
ఆన్లైన్ ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా
నమోదు చేయడంలో అగ్రస్థానం
నేరస్థులబారిన పడకుండా
రూ.26 కోట్లకు రక్షణ :డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై కేసులు నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టడంలో రాష్ట్ర పోలీసు...
ఎడతెగని అంతర్రాష్ట్ర వివాదాలు
అసోం,- మిజోరామ్ సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల సాయుధ బలగాలు కాల్పుల వరకు వెళ్ళడం, పోలీసులు ప్రాణాలు అర్పించడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 1979 నుంచి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాల పోరులో...
భారతదేశ నదులు
భూ ఉపరితలం మీద గల నీరు.. ఉపనదు లు, నదులలోనికి వెళుతుంది. ఈ నదులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
నదులు నీటి అవసరాలు తీర్చడంతోపాటు నీటి పారుదలకు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తికి, నౌకాయానంనకు, వినోదానికి కూడా...
అవసరమైతే సీబీఐకి సోనాలీ ఫోగాట్ కేసు : గోవా సిఎం
పణజీ : టిక్టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ (42) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్ సావంత్ ఆదివారం తెలిపారు. ఈ విషయంపై...
రైతు సంక్షేమం కోసం ఐక్య పోరాటం
రైతు సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలు
రైతు సంఘం నేతలు ముందువరుసలో ఉండాలి
స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో దేశాభివృద్ధికి మనం...
హైవేపై రూ 12 కోట్ల మొబైల్స్ దోపిడి
24 గంటలలో ఇండోర్లో స్వాధీనం
సాగర్ (మధ్యప్రదేశ్) : నలుగురు దోపిడి దొంగలు రూ 12 కోట్లు విలువచేసే మొబైల్ ఫోన్లను సినీ ఫక్కిలో సంచార శకటం నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని...
దేశంలో సంపూర్ణ ఆరోగ్యభద్రతకే ప్రాధాన్యం : ప్రధాని మోడీ
మొహాలి : గత ఎనిమిదేళ్లుగా దేశంలో సంపూర్ణ ఆరోగ్యభద్రతకే ప్రాధాన్యం ఇవ్వడమౌతోందని, గత డెబ్బయి ఏళ్ల కన్నా ఏడెనిమిదేళ్ల లోనే ఈమేరకు ఎక్కువ పని జరిగిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం వెల్లడించారు. మొహాలిలో...
సహాయకులే సోనాలి ఫోగట్ ను హత్య చేశారు
సోదరుడు రింకు ఢాకా పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ దర్యాప్తు సాగుతోంది : గోవా సిఎం సావంత్
పనజి : బీజేపీ నేత, నటి సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ తన ఇద్దరు సహాయకుల...
మళ్లీ రైతు ఆందోళన!
రైతు మళ్ళీ రోడ్డెక్కాడు. నిరుద్యోగ సమస్యపైనా ఇంకా ఆచరణకు నోచుకోని తమ గత ఉద్యమ డిమాండ్లపైనా రైతులు ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన...
గుండెపోటుతో బీజేపీ నేత సొనాలీ ఫొగాట్ మృతి
పనాజీ/చండీగఢ్: మాజీ టిక్టాక్ స్టార్, హర్యానా బీజేపీ నేత సొనాలి ఫొగాట్ (42) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె అక్కడి అంజనా రెస్టారెంట్లో...
కటకట లేనే లేదు
గోధుమల దిగుమతి అవసరం లేదు
కేంద్రం తరఫున వివరణ
బ్లూమ్బెర్గ్కు జవాబు
న్యూఢిల్లీ : గోధుమల దిగుమతి ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ప్రజలకు అవసరం అయిన గోధుమ...
తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోంది
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను
సమర్ధ్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది
‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోందని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల...
చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు
చండీగఢ్ : పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరును ఖరారు చేశాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ విషయం తెలిపారు. హర్యానా డిప్యూటీ సిఎం దుష్యంత్...
రాహుల్ నో అంటే నో
కాంగ్రెస్లో అధ్యక్ష సంకటం
సోనియాకు అనారోగ్య సమస్య
ప్రియాంకకు యుపి చేదు షాక్
ఎన్నిక ప్రక్రియకు బ్రేక్?
న్యూఢిల్లీ : కాంగ్రెస్లో ఇప్పుడు అధ్యక్ష బాధ్యతల సందిగ్ధత నెలకొంది. ఈ వారం పార్టీ అధ్యక్షులు ఎవరనేది...
కొలీజియం సిఫార్సులకు కేంద్రం అభ్యంతరం?
ఇద్దరు లాయర్ల పదోన్నతిపై వ్యతిరేకత
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. పంజాబ్, హర్యానా హైకోర్టుకు...
ఆంధ్రకు సై.. తెలంగాణకు నై
అప్పుల సేకరణకు అనుమతిపై కేంద్రం వివక్ష
రూ.వెయ్యి కోట్ల రుణ సమీకరణకు ఎపికి గ్రీన్సిగ్నల్, తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ మొండిచెయ్యి
ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడే రాష్ట్రం అప్పులు
ఈ చట్టాన్ని ఉల్లంఘించిన 11 రాష్ట్రాలకూ అనుమతులు,...
మైదానాలు
పంజాబ్ హర్యానా మైదానం
పంజాబ్, హర్యానా సారవంత మైదానాలు భారత ఎడారికి ఈశాన్య దిశలో ఉన్నాయి.
ఈ మైదానాలు ఈశాన్య దిశ నుండి నైరుతి దిశకు సుమారు 640 కిలోమీటర్లు వ్యాపించాయి.
ఇవి పశ్చిమం నుండి తూర్పుకు...
మరణ వాంగ్మూలం నమ్మదగినదై ఉండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరారోపణను నిర్ధారణ చేయడానికి మరణ వాంగ్మూలం ఏకైక ఆధారం అవుతుందని, అందువల్ల అది నిజమైనది, నమ్మదగినదో కాదో కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు మృతి చెందిన...
దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్
సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ...
బిజెపిలోకి మాజీ కాంగ్రెస్ నేత..
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుక బిష్ణోయ్తో కలసి గురువారం బిజెపిలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడైన కుల్దీప్ బిష్ణోయ్...