Tuesday, May 7, 2024
Home Search

హర్యానా - search results

If you're not happy with the results, please do another search
Over 110 million Denotified tribes living in India

విముక్తి జాతుల విమోచన ఎప్పుడు?

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికీ అనేక కోట్ల మంది ప్రజలు అనేక కులాలు, జాతులకు చెందినవారు సమాజానికి దూరంగా నివసిస్తున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో...
JP Nadda meets with BJP state in-charges

బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జులతో నడ్డా భేటీ

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు...
Fatal road accident in Kullu

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌: కులులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్‌ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరో పది...
Main Political front should come in India

విపక్షాల ఐక్యతకు తొలి అడుగు

కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమిని ఊహించుకోలేం అంతా కలిస్తేనే బిజెపిని తరిమికొట్టగలం : సిఎం నితీష్ మిత్రపక్షాలు బయటకు వచ్చాక ఎన్‌డిఎ ఇంకెక్కడుంది : తేజస్వి ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది : పవార్ జాతి ఆస్తులు...
Nitish Kumar Speech at INLD Rally in Haryana

మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి

మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి కాంగ్రెస్, లెఫ్ట్ లేని కూటమిని ఊహించుకోలేం ఈ దిశగా అందరూ కృషి చేయాలి ఐఎన్‌ఎల్‌డి ర్యాలీలో బీహార్ సిఎం నితీశ్ కుమార్ పిలుపు ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది:...
Without ED, there is no BJP

ఇడి లేకుంటే బిజెపినే లేదు

ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి బిజెపిని అధికారానికి దూరం చేయాలి అదే కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మన తెలంగాణ/హైదరాబాద్ : ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) లేకుంటే బిజెపినే లేదని సిపిఎం ప్రధాన...

ఒట్టు గట్టు మీద పెట్టి..

సంపాదకీయం: ఆయారామ్ గయారామ్‌ల హర్యానాను మించిపోయి కప్పల తక్కెడగా మారిన గోవాలో బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పాలక బిజెపిలో చేరిపోయిన ఘట్టం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి...
Secunderabad accident death toll rises to 8

అక్రమాల ‘అగ్గి’

సికింద్రాబాద్ ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య బైక్ షో రూంకు అనుమతుల్లేవ్ పార్కింగ్ చేయాల్సిన సెల్లార్‌లో వాహనాల విక్రయాలు భవనం ఐదో అంతస్తు అక్రమం మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఘటనపై...
Modi gujarat model

మానవాభివృద్ధిలో గుజరాత్రే!

  ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
NIA remand report on PFI

ఉగ్రవాద గ్రూపులతో లింకున్న గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఎ దాడులు

  న్యూఢిల్లీ : ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్లకు బలమైన సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. పంజాబ్ లోని మూసేవాలా...
Sonali case to CBI

సోనాలి ఫోగట్ కేసు ఇక సిబిఐకి

  పానాజీ: హర్యానా బిజెపి నాయకురాలు, నటి సోనాలి ఫోగట్(43) కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి తన ప్రభుత్వం అప్పగించనున్నదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం తెలిపారు. ‘మేము కేసును సిబిఐకి అప్పగించాలని...
BJP in self-defense in Maharashtra

‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!

బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
Biplab Deb as Rajya Sabha candidates from Tripura

త్రిపుర నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బిప్లవ్ దేవ్

న్యూఢిల్లీ: త్రిపురలో ఈ నెల 22న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్‌ను బిజెపి ఎంపిక చేసింది. తన స్థానంలో ముఖ్యమంత్రిగా...

ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’

  సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
Prepare plan in consultation with states: Kejriwal

అన్ని రాష్ట్రాలతో సంప్రదించి స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళిక

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సూచన న్యూఢిల్లీ: దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దీనికి బదులుగా దేశంలోని...
Drugs worth Rs.1200 crore seized in Delhi

ఢిల్లీలో రూ.1,200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1200 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు...
Sonali Phogat murder case

అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చామని నేరాంగీకారం

హిసార్ : నటి, బీజేపీ నాయకురాలు సొనాలీ ఫోగెట్ హత్య కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల విలువైన ఆమె ఆస్తిని సొంతం చేసుకునేందుకు అధిక మోతాదులో...
Woman Killed After Being Thrown Out of Moving Train

మహిళను లైంగికంగా వేధించి…. రైళ్లో నుంచి నెట్టేశాడు…

ఛండీగఢ్: ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు నడుస్తున్న రైళ్లో నుంచి ఆమెను బయటకు నెట్టేయడంతో మృతి చెందిన సంఘటన హర్యానా రాష్ట్రం ఫతేబాద్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
interstate drug gang arrested in hyderabad

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాల అరెస్ట్

మూడు ముఠాలకు చెందిన ఎనిమిది మంది, 30మంది వినియోగదారులనుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 140 గ్రాముల చరాస్, 184 ఎల్‌ఎస్‌డి, 10 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్న పోలీసులు డార్క్ వెబ్‌సైట్ ద్వారా సరఫరా క్రిప్టో కరెన్సీ...
Governor and Minister Talasani visited Ganesha of Khairatabad

ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్‌, మంత్రి తలసాని

హైదరాబాద్‌: వినయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.....

Latest News