Home Search
తెలంగాణ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
శాసన సభ నిరవధిక వాయిదా
హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆదివారం ముగిశాయి. సభను నిరవధికంగా వా యిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ నెల (3వ తేదీన) గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి....
మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే…హ్యాట్రిక్ సిఎం కెసిఆరే !
తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా...
నిండూ అమాస నాడూ… గద్దర్ పాట వెనక కథ
22 సంవత్సరాల క్రితం... ‘విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ని కలిశాం...నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ని ఇంట ర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం....
నేడే తిరుపతిలో అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ
మహాసభకు తరలివెల్లిన వేలాది మంది బిసి నేతలు
తిరుపతికి వెళుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన జాజుల
హైదరాబాద్ : మండల్ కమిషన్ సిఫారసులను అమలు, బిసి కుల గణన, చట్ట సభలలో బిసిలకు...
రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బతీయాలని బిజెపి కుట్ర : మానిక్ రావ్ ఠాక్రే
హైదరాబాద్ : రాహుల్ గాంధిని రాజకీయంగా దెబ్బ తీయాలని బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఎఐసిసి ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. కాని సుప్రీంకోర్ట్లో న్యాయం జరిగిందని ఆయనన్నారు. ఇది ప్రజాస్వామ్య...
గతం కంటే 7 నుంచి 8 సీట్లు అధికంగా గెలుస్తాం: కెసిఆర్
హైదరాబాద్: 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి పురోగతిపై...
ఓట్ల కోసమే కెసిఆర్ హామీలు: థాక్రే
హైదరాబాద్: తెలంగాణలో బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు కలసి రాజకీయాలు చేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ఆరోపించారు. బయటకు బిజెపిపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ అంటున్నారు.. కానీ ఢిల్లీలో...
కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..
హైదరాబాద్: ఆదివారం చివరిరోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
ఐదు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
జిఎస్టి, కర్మాగారాలు, మైనార్టీ కమిషన్, పంచాయతీ రాజ్ చట్ట సవరణలు, టిమ్స్ ఆస్పత్రుల బిల్లులకు శాసనసభ గ్రీన్సిగ్నల్
గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులకూ మండలి ఆమోద ముద్ర
శాసనసభలో ఐదు బిల్లులకు ఆమోదం
మండలిలో...
దళిత జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘దళిత బంధు’
దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది
గిరిజనాభివృద్ది ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది మంత్రి కొప్పుల
కేంద్ర ప్రోత్సాహంతోనే మణిపూర్ గిరిజనులపై దారుణాలు
శాసనమండలిలో గిరిజనుల సంక్షేమంపై జరిగిన లఘ చర్చలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి
హైదరాబాద్:...
20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయిల్పామ్ తోటల సాగును 20లక్షల ఎకరాల్లో చేపట్టాలని లక్షంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శనివారం శాసనసభలో సభ్యులు సండ్ర వెంకటవీరయ్య,...
బిఆర్ఎస్కు గడ్డుకాలమే : కిషన్రెడ్డి
హైదరాబాద్ : మరోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
ఉద్యోగుల కృషి అభినందనీయం : పోచారం
హైదరాబాద్ : చట్టసభలు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు కనుకే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు....
మీరు అదే చేస్తున్నారు : ఎంఎల్సి జీవన్ రెడ్డి
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు చేసిందే తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో...
వరదపై వాగ్యుద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
కొత్తగా విధుల్లోకి చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించాం
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి డాక్టర్లను అందిస్తోంది
ఎపి విద్యార్ధులు వైద్య విద్య కోసం తెలంగాణకు వస్తున్నారు
శాసనమండలిలో మంత్రి హరీశ్రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్లతో విద్యుత్ నిర్మాణ పనులు : జగదీష్రెడ్డి
హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో, టిఎస్ఎస్పిడిసిఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రూ.1,330.94 కోట్ల పనులు పూర్వవ్వగా,...
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు
వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులకు భాగస్వామ్యం
ప్లాంటేషన్ పేరుతో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జెండాలు పంపిణీ: సిఎస్ శాంతికుమారి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల...
పేదల అభ్యున్నతికి సేవాభారతి కృషి
హైదరాబాద్ : సేవా భారతి అనుబంధంతో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి సామాజిక సేవ ఆశయాలు నెరవేరుతున్నాయని ఇన్ఫోసిస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భరద్వాజ్ అన్నారు.సేవాభారతి నిర్వహించే కిషోరి వికాస్...