Home Search
బీమా - search results
If you're not happy with the results, please do another search
నాందేడ్ సభకు నాంది
వచ్చే నెల 5వ తేదీన మహరాష్ట్రలో బిఆర్ఎస్ తొలి బహిరంగ సభ
సభ కోసం ముస్తాబు అవుతున్న నాందేడ్
ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సభ వేదికకు పూజ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్...
రైతు రాజ్యంతోనే దేశం సుభిక్షం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ భవిష్యత్తు మార్చడానికి ఒక సంకల్పంతో బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ప్రస్థానం మొదలైందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఈ మహా యుద్ధంలో...
‘సాగు పండగైన రోజే’ సంపూర్ణ సం’క్రాంతి’
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన రోజునే భారత దేశానికి అసలైన సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : సిఎం కెసిఆర్
తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భోగి, మకర...
రూపే, యుపిఐ లావాదేవీలకు రూ.2600 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ : రూపే డెబిట్ కార్డ్లు, తక్కువ విలువ కల్గిన భీమ్యుపిఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర కేబినెట్ రూ.2,600 కోట్ల పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...
ముందుంది సినిమా
సెస్ ఎన్నికల్లో ప్రజాతీర్పు రాష్ట్రానికే
మార్గనిర్దేశం బిజెపి నేతలు డబ్బులు
పంచినా ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు
వచ్చే ఎన్నికలకు సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర
రెండు బిజెపి పాలిత రాష్ట్రాల మధ్య
పంచాయితీని పరిష్కరించలేని మోడీ
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరా?
మోడీ ఎవరికి...
ముమ్మరంగా ‘ ఈ శ్రమ్ ’
జాతీయ డాటా బేస్ నమోదుకు కార్మిక శాఖ కసరత్తు
టోల్ ఫ్రీ నెంబర్ 14434 పై విస్తృత ప్రచారం
ఈ ఏడాదిలో కోటి మంది నమోదుకు యత్నాలు
రూ. 2 లక్షల ప్రమాద బీమా పరిహారంపైనా అవగాహన
మన...
వాహన షోరూంలలో కనిపించని వాహనాల ధరల పట్టిక
మన తెలంగాణ,సిటీబ్యూరో: సాధారణ టిఫిన్ సెంటర్ల నుంచి రైతు బజార్లో అమ్మే కూరగాయల ధరల వరకు ప్రత్యేక బోర్డులను(ధరల పట్టిక) ఏర్పాటు చేసి ఫలాన ఇడ్లీ ధర, ఇంత, ఫలాను వంకాయ ధర...
జాక్ మాకు చెక్ పెట్టిన చైనా!
జాక్ మా, అలీ బాబా పేరు ఏదైతెనేం, వ్యక్తి సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలుపిట్టకథలకు తెరపడింది. తాజాగా...
ఉద్యోగుల,ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతుబంధు వేశాం : మంత్రి హరీష్ రావు
తూప్రాన్ డివిజన్ కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని సోమవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు సరఫర చేస్తున్నమాని...
రైతుబంధుకు రక్షణ
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారిని పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తూ కేసిఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పధకానికి మరింత రక్షణ కల్పించారు....
పార్టీయే ముఖ్యం… పిసిసి చీఫ్గా తప్పుకుంటా: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిసి వదులకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. పార్టీలో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుపోవాలని, పది పనులు చేస్తుంటే...
పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రంగారెడ్డి : రాష్ట్రంలో పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలని, వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్ని బాగు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్,...
2023లో మార్పులివే.. మారనున్న క్రెడిట్ కార్డు నియమాలు
న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం(2023)లోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్లకు సంబంధించిన కొన్ని నియమాలలో ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. జనవరి...
రైతుల ఖాతాల్లో రూ.687 కోట్లు జమ
హైదరాబాద్ : రైతుబంధు పధకం కింద నిధుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నింరజన్రెడ్డి తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద శుక్రవారం 5,49,891మంది రైతుల...
మోటారు ప్రమాదాల క్లెయిమ్లకు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు
న్యూఢిల్లీ: మోటారు ప్రమాదాల క్లెయిమ్ల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. మూడునెలల్లోగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో సర్వోన్నత...
తాగుబోతుల సంఘం న్యాయమైన డిమాండ్లు తీర్చాలి
బెంగళూరు: తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి సమకూరుస్తున్న తమ బాగోగులు పిట్టించుకోవాలంటూ మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కర్నాటకలోని హసన్లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మందుబాబులు చేసిన...
ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...
కెసిఆర్ వంటి నేత ఉంటే ఆంధ్రా ఎప్పుడో బాగుపడేది
హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం గొప్ప కల్పన మార్గదర్శక శక్తి కలిగిన కెసిఆర్ నలుమూలల బిఆర్ఎస్ పార్టీని విస్తరించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గర్వపడే పరిణామమని ఆంధ్రప్రదేశ్ యూత్ అండ్...
సర్పంచ్లను తప్పుదారి పట్టిస్తున్న కేంద్రం
వరంగల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్కు సమానమైన గ్రాంట్ను అదనంగా ఇస్తూ గ్రామ పంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే.. కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచ్ల...