Home Search
అగ్ని ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ముప్పారంలో మంటలంటుకుని మహిళ మృతి
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ముప్పారం శివారులో మంటలంటుకుని మహిళ మృత్యువాత పడింది. గడ్డివాము తగలబడుతుండగా మహిళ ఆర్పేందుకు ప్రయత్నించింది. దీంతో మంటల్లో చిక్కుకుని సూరమ్మ(65)...
వాతావరణ మార్పులపై కాల్ టు యాక్షన్ ను ప్రారంభించిన టాటా టీ జాగోరే
బెంగళూరు: టాటా టీ ఆదివారం తమ తాజా ఎడిషన్ జాగోరే ప్రచారం ప్రారంభించింది. దీని ద్వారా వాతావరణ మార్పులను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పుల...
కంటైనర్ డిపోలో పేలుడు… 49 మంది దుర్మరణం
బంగ్లాదేశ్లో 49 మంది దుర్మరణం
300 మందికి గాయాలు
దద్దరిల్లిన చిట్టగాంగ్ ఏరియా
ఢాకా : బంగ్లాదేశ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 49 మంది దుర్మరణం చెందారు. చిట్టగాంగ్లో ఓ షిప్పింగ్...
కర్నాటక జలపాతంలో మునిగి ముగ్గురు రాష్ట్ర యువకులు దుర్మరణం
కర్ణాటకాలో ముగ్గురు రాష్ట్ర వాసుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు హైదరాబాద్ యువకులు ఆదివారం నాడు కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతంలో...
హైమార్క్ భవనం యజమానిపై కేసు నమోదు
హైదరాబాద్ : రాయదుర్గంలోని హైమార్క్ ఛాంబర్ భవనంపై అధికారులు చర్యలు చేపట్టారు. భవనం యాజమానిపై కేసు నమోదు చేశారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. శనివారం...
ఇక్కడ ఎవరు బుగ్గి ? ఎవరు సజీవం… నా కూతురు ఎక్కడ ? కన్నీటితో ఓ తల్లి...
ఢిల్లీ మంటలు మిగిల్చిన విషాదంలో ఎందరు ఆహుతి?
న్యూఢిల్లీ : స్థానికంగా మండ్కా ప్రాంతంలో కాలిన నాలుగు అంతస్తుల భవనం దారుణ విషాద సంకేతస్థలి అయింది. తమ ఆప్తులు , ఆత్మీయుల ఆచూకి కోసం...
కొన్ని బ్యాచ్ల ఓలా స్కూటర్స్ రీకాల్!
చెన్నై : ఇటీవల ఎలక్ట్రానిక్ వాహనాల్లో అగ్నిప్రమాదాలపై దర్యాప్తు చేసిన అధికారులు చేసిన సిఫార్సుల ఆధారంగా కొన్ని బ్యాచ్ల ఎలక్ట్రానిక్ స్కూటర్లను రీకాల్ చేసే అవకాశాలున్నాయని ఎలా వ్యవస్థాపకుడు, సిఇఓ భవిష్ అగర్వాల్...
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవదహనం
లుధియానాలో ఘోర సంఘటన
లుధియానా: పంజాబ్లోని లుధియానాలో బుధవారం తెల్వారజామున ఒక గుడిసెకు నిప్పంటుకుని అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయ్యారు. వీరంతో బీహార్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన...
ఏపిలో రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ వందలాది మంది నిరసన
హైదరాబాద్: ఏప్రిల్ 13న వేడెక్కిన రియాక్టర్ పేలి, భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమైన రసాయనాల తయారీ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం, చుట్టుపక్కల గ్రామాల...
‘రష్యా మాకు 5 రోజులు ఇచ్చింది, మేము 50 రోజులు గడిపేసాము’: జెలెన్క్సీ
ఉక్రెయిన్ హిరోలను ప్రశంసించిన జెలెన్క్సీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రాత్రి ప్రసంగంలో రష్యా దాడిలో 50 రోజులు జీవించి ఉన్నందుకు గర్వపడాలని, ఆక్రమణదారులు "మాకు గరిష్టంగా ఐదు ఇచ్చారు" అని అన్నారు.
కీవ్: మాస్కో...
ఆర్టీఏకు… అద్దె భవనాలే దిక్కు
పార్కింగ్ స్థలాలులేని ఈస్ట్, వెస్ట్ జోన్
కార్యాలయాలు
- ఇబ్బందిపడుతున్న వాహనదారులు
హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయన్ని తీసుకు వచ్చే నగరంలోని కొన్ని ఆర్టిఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ఇటు అధికారులు...
పెన్సిల్వేనియాలో హిమపాతానికి పలు వాహనాలు ఢీ
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై సోమవారం మంచు కురుస్తున్న కారణంగా అనేక వాహనాలు ప్రమాదాలకు గురికావడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ...
గోదాం ఏర్పాటులో నిబంధనలు పాటించలేదు
గ్యాస్ సిలిండర్లు పేలాయని డయల్ 100కు ఫోన్
గోదాం యజమానిని అరెస్టు చేశాం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిపి సివి ఆనంద్
హైదరాబాద్ : బోయిగూడ టింబర్ డిపో సంఘటనలో యజమానులు నిబంధనలు పాటించలేదని, ప్రమాద నివారణ...
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి తలసాని
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందారు. మృతులంతా బిహార్ కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. పదకొండు...
మెదక్ లో విషాదం.. మహిళ సజీవ దహనం
మెదక్: అగ్ని ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైన విషాద ఘటన జిల్లాలోని తిమ్మనగర్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో నర్సింహులు అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయ్యింది....
ఢిల్లీలో గుడిసెలు దగ్ధమై ఏడుగురి మృతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల నష్టపరిహారం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని గోకుల్పురి గ్రామ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 60 గుడిసెలకు సంభవించిన...
భారీ బాంబు దాడులు
ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యన్ సేనలు
నావాసాలపైనా అగ్నివర్షం 18మంది దుర్మరణం, మృతుల్లో
ఇద్దరు చిన్నారులు చెర్నిహివ్లో పేలని బాంబు, తప్పిన భారీ
ముప్పు 3లక్షల మందిని బందీలుగా చేసుకున్నారని ఆరోపణ
కీవ్ :...
హెటిరో పరిశ్రమలో పేలిన రియాక్టర్: ఒకరు మృతి
అమరావతి: విశాఖపట్నంలోని హెటిరో పరిశ్రమలో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కెమిస్ట్ సాయిరామ్ అనే వ్యక్తి చనిపోయాడు. అగ్నిమాపక...
సికింద్రాబాద్ క్లబ్ మూసివేత..
హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ ను మూసివేసేందుకు నిర్ణయించినట్లు యాజమాన్యం చెప్పింది. ''అగ్నిప్రమాదంతో చాలా వరకు నష్ణపోయాం.క్లబ్ కు భారీగా ఆస్తి నష్టం...
ఘాజీపూర్ పూల మార్కెట్ లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్ లో శుక్రవారం బాంబు కలకలం రేగింది. ఐఈడీ పదార్థాలతో కూడిని బ్యాగును దుండగులు మార్కెట్ లో వదిలివెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...