Home Search
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు కొత్తగా కొలువు దీరారు. జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పతి వెంకట్రామన్ విశ్వనాథన్లతో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం...
సుప్రీం జడ్జీలుగా జస్టిస్ మిశ్రా, విశ్వనాథన్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్ శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. సిజెఐతో కలుసుకుని సుప్రీంకోర్టు పూర్తి...
సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇద్దరి పేర్లు…
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇద్దరి జడ్జీల పేర్లను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని కొలిజియమ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్...
సిబిఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిల్పై బయట ఉన్న ఎ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని...
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు!
కడప: ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన నాటి మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ శుక్రవారం ఒకరిని కీలక అరెస్టు చేసింది. సిబిఐకి చెందిన ప్రత్యేక పరిశోధన బృందం(సిట్) కడప జిల్లాలోని పులివెందులలో...
సుప్రీంకోర్టు జడ్జీగా తెలంగాణ బిడ్డ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు శనివారం కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్కుమార్) తెలంగాణ వారు. చాలా కాలంగా...
సిజెఐ చొరవ అమోఘం
హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది
42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ర...
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకు జైలుశిక్ష
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది మంది ఐఏఎస్ లకు గురువారం జైలుశిక్ష విధించింది. ఐఏఎస్ లకు 2 వారాలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఐఏఎస్ లు...
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు
కేసులను ఎపిలోని ఎలూరు కోర్టుకు బదిలీచేసిన హైకోర్టు
హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. ఈక్రమంలో అగ్రిగోల్డ్,...
ఇంటర్నెట్లో పరువు తాకట్టు
ప్రతిష్టలకు భంగం కలిగించే కంటెంట్ను ప్రసారం చేస్తున్నారు
పాలన వ్యవస్థ సహకారం లేకపోవడం న్యాయవ్యవస్థకు సవాలే
జడ్జిలను జడ్జీలే నియమిస్తారనడం అదో భ్రమ
అనుకూలంగా తీర్పులివ్వకుంటే నిందలు, భౌతిక దాడులా?
కోర్టు స్పందించేవరకు అధికారులు పట్టించుకోవడం లేదు
జస్టిస్...
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్రెడ్డి నియామకం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన...
లెక్కతేలాలి, వాటా దక్కాలి
సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల...
జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు ఐదుగురి అరెస్టు
ఎపి హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని విడతలుగా అరెస్టు చేసిన సిబిఐ
మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, 13 మంది గుర్తింపు, విదేశాల్లో...
జడ్జీలను దూషించిన కేసులో ఇద్దరు అరెస్ట్
అమరావతి: జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సిబిఐ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్లతో పాటు కువైట్...
27 నుంచి సిలిండర్, ఫ్రీ కరెంట్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కా ర్యక్రమాన్ని ఈ నెల...
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరు వర్గాల వాదనలు అనంతరం ఫిబ్రవరి 26వ...
రిజర్వేషన్ కోటాలో వివక్ష చూపకూడదు
న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వాలు సెలెక్టివ్గా(తనకు నచ్చిన వారిని గుర్తించడం)ఉండరాదని, ఎందుకంటే అదిప్రమాదకరమైన బుజ్జగింపు ధోరణికి దారి తీస్తుందని రిజర్వ్డ్ కేటగిరీల్లో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా...
వర్గీకరణపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
23 పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
న్యూఢిల్లీ : రిజర్వ్డ్ కేటగిరీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా, అవి చెల్లుబాటు అవుతాయా అనే న్యాయపరమైన అంశానికి సంబంధించి...
కొలువుల భర్తీకి న్యాయ సవాళ్ళు
సుదీర్ఘ కాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ గత ప్రభుత్వం హడావుడిగా ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. తెలంగాణ...
రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా దొంగ’ అన్నట్లుంది!
బిఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ మండిపాటు
నాడు ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా లీజులకిచ్చారని ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని...