Home Search
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్ర హైకోర్టు జడ్జిగా విజయ్సేన్రెడ్డి
న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియమాకానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా విజయ్సేన్రెడ్డి నియామకానికి సిఫారసు చేసింది....
ఇంగ్లీష్ విద్య తప్పని ‘సరి’ కాదు.. జీవొ కొట్టేసిన ఎపి హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ సిఎం జగన్ ప్రభుత్వం జారీ చేసిన జివొ 81, జివొ 85లను బుధవారం నాడు ఎపి హైకోర్టు కొట్టి...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం...
వివేక కేసులో చంద్రబాబుకు ఎపి హైకోర్టు నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పులివెందులలో తన స్వగృహంలో హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ...
కోడికత్తి కేసు.. శ్రీనివాస్కు బెయిల్
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను...
ఇన్నర్ రింగు రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఇన్నర్ రింగు రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది....
జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
విశాఖపట్నం రామానాయుడు భూముల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల లే అవుట్ చేసి విక్రయించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎపి సర్కార్, ప్రతివాదులకు...
చంద్రబాబుకు బెయిల్.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఐఆర్ఆర్, మద్యం, ఉచిత...
వర్గీకరణపై మోడీ హామీ అమలయ్యేనా?
ఎస్సి ఎ, బి, సి, డి వర్గీకరణ పోరాటం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో 20 మంది మాదిగ యువకులతో వ్యవస్థాపక...
కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత...
ఐదుసార్లు ఎంఎల్ఎగా దుద్దిళ్ల శ్రీదర్బాబు
మంథని నియోజకవర్గం నుంచి దుద్దిళ్ళ శ్రీధర్బాబు విజయం సాధించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మ దంపతులకు 1969 మే 30న జన్మించారు. ఐఎఎస్ అధికారి శైలజ రామయ్యర్తో వివాహం జరిగింది....
లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు…
హైదరాబాద్: హైకోర్టులో నారా లోకేష్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం...
న్యాయ పీఠాలు: సామాజిక న్యాయం
న్యాయమూర్తుల్లో కొందరి పక్షపాత పోకడలను తట్టుకోలేక భారత్ రిపబ్లిక్ ఏర్పడిన 11 ఏండ్లకే 1961లోనే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాన మంత్రికి, కేంద్ర హోం మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వక ఫిర్యాదు...
ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర
ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్స్...
చిన్న పిల్లలకు, మహిళలు మంచి వైద్యం అందించాలి : శ్రీనివాస్రెడ్డి
మాదాపూర్: అనతికాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత సేవలను అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సేవలు హర్షించతగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ...
సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త జడ్జిల ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు చేరారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకట నారాయణ భట్టిల చేత సిజెఐ డివై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణం...
యాదాద్రిలో పెరిగిన భక్తులు
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం, ఆదివారం రెండు రో జులు సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న...
తెలంగాణ, ఎపిలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. తెలంగాణ, ఎపిలతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం...
ఆదివాసీలపై కేంద్రం జులుం
గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక అటవీ సంబంధిత శాసనాలు, విధానాలు ఆదివాసీ అటవీ హక్కులను హరిస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్వీయ పాలనకు ఉద్దేశించిన గ్రామ సభ...