Friday, May 3, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search
No proposal to shift AP High Court from Amaravati: Centre

ఎపి హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదు: కేంద్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని తేల్చి చెప్పింది. 2019 జనవరిలో రాష్ట్ర...
ABV Petition in AP High Court

ఎపి హైకోర్టులో ఎబివి పిటిషన్

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి...
No proposal to shift AP High Court from Amaravati: Centre

ఏపి ఆర్థిక సంఘాన్ని నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘాన్ని(AP Finance‌ Commission) నియమించకపోవడంపై  హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి  న్యాయస్థానంలో ఈ  పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు...
TSGENCO Appeal to High Court over AP Power Arrears

ఎపి బకాయిలపై హైకోర్టును ఆశ్రయించిన టిఎస్ జెన్‌కో

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన బకాయిల వివాదంపై తెలంగాణ జెన్ కో సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. ఎపి జెన్ కో, ఎపి జెన్ కో పెన్షన్ అండ్ గ్రాట్యుటీ...
All women have the right to have an abortion

ఆరుగురు హైకోర్టు జడ్జీల బదిలీ

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన ఆరుగురు న్యాయమూర్తుల బదలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎఎం...
CM Jagan responded to Pawan's comments on YCP leaders

హైకోర్టును ఆశ్రయించిన ఎపి ముఖ్యమంత్రి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘన కేసు కొట్టివేయాలని జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. 2014లో హుజూర్ నగర్ లో నమోదైన కేసు కొట్టివేయాలని...
Petition in High Court over BJP MLAs Suspension

‘అసెంబ్లీ’ సస్పెన్షన్‌పై హైకోర్టులో బిజెపి పిటిషన్..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బిజెపి మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా బిజెపి ఎంఎల్‌ఎలు రఘునందన్, రాజాసింగ్, ఈటల రవీందర్‌ల సస్పెషన్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

ట్విటర్‌పై ఎపి హైకోర్టు అగ్రహం

అమరావతి: న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో భాగంగా ట్విటర్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ట్విటర్‌పై కోర్టు ధిక్కరణ...

ఎపి హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా సుప్రీం కోర్టు కొలీజియం ఏడుగురు లాయర్ల పేర్లను సిఫార్సు చేసింది. జనవరి 29న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జడ్జీలుగా కొనగంటి శ్రీనివాస్ రెడ్డి,...
Prashant Kumar sworn in as Chief Justice of the High Court

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ ప్రమాణం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులు మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారం చేశారు. అత్యంత నిరాడంబరంగా...
Couple commit suicide before high court

హైకోర్టు ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

అమరావతి: హైకోర్టు ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దేవేంద్రరావు-భానుశ్రీ దంపతులు నివసిస్తున్నారు. వారు ఉంటున్న...
Supreme Court Hearing on Sedition Law

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సిజెలు: సుప్రీం కొలీజియం సిఫార్సు

న్యూఢిల్లీ: ఎనిమిది హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ ల నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరో 17మంది హైకోర్ట్ జడ్జీల బదిలీకి సిఫార్సు చేసింది. ఈ నెల 16వ తేదీన...

8 హైకోర్టులకు జడ్జీలను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ఢిల్లీ: వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా 8 మంది జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్టు సమాచారం. అలాగే ఐదు రాష్ట్రాల హైకోర్టు సిజెలను బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్...
MP Raghurama files PIL in TS HC against Jagan

ఎపి సిఎం అక్రమాస్తులపై హైకోర్టులో పిల్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపి రఘురామ శనివారం పిల్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సిబిఐ, ఇడి సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్‌లో ఆయన...
Cruel political game in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో క్రూర రాజకీయ క్రీడ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు....
AP High Court permission for Parishad Elections

ఎపిలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఎపి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం డివిజన్ బెంచ్ కొట్టివేయడంతో పాటు ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు...
Parishad Elections Discontinuation In Andhra Pradesh

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు సుప్రింలో కోర్టును ఆశ్రయించిన సర్కారు మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గురువారం నాడు గ్రీన్...

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను తిరిగి నియమించాలని ఎపి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వైసిపి...
AP-High-Court

జగన్ సర్కార్‌కు ఎపి హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి: జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. నిమ్మగడ్డ...
High Court Allowed Counting Of ZPTC and MPTC Votes

ఐదుగురు వైసిపి ఎంఎల్ఎకు హైకోర్టు నోటీసులు

అమరావతి: అధికార పార్టీ అయిన వైసిపికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో ఝులక్ ఇచ్చింది. ఐదుగురు వైసిపి ఎంఎల్ఎలకు మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించారని వేసిన...

Latest News