Monday, April 29, 2024

ఎపి సిఎం అక్రమాస్తులపై హైకోర్టులో పిల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపి రఘురామ శనివారం పిల్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సిబిఐ, ఇడి సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులకు ముగింపు ఇవ్వడంలో సిబిఐ, ఇడి విఫలమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్ని అంశాలను దర్యాప్తు చేసేలా సిబిఐ, ఇడిని ఆదేశించాలని పిల్‌లో రఘురామ కోరారు.

MP Raghurama files PIL in TS HC against Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News