Home Search
ఆధార్ కార్డులు - search results
If you're not happy with the results, please do another search
అదానీపై అదే దారి
న్యూఢిల్లీ: లోక్సభలో బుధవారం విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో మరోసారి వారిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే ఈ రెండు సందర్భాల్లో ఆయన అదానీ ప్రస్తావన తీసుకురాలేదు. పార్లమెంట్ బడ్జెట్...
నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్ష
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2023 తొలి విడత పరీక్ష మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి...
ముమ్మరంగా ‘ ఈ శ్రమ్ ’
జాతీయ డాటా బేస్ నమోదుకు కార్మిక శాఖ కసరత్తు
టోల్ ఫ్రీ నెంబర్ 14434 పై విస్తృత ప్రచారం
ఈ ఏడాదిలో కోటి మంది నమోదుకు యత్నాలు
రూ. 2 లక్షల ప్రమాద బీమా పరిహారంపైనా అవగాహన
మన...
కిసాన్ క్రెడిట్ కార్డుకు కేంద్రం మంగళం
హైదరాబాద్: ప్రకృతి ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమకోర్చి పంట లు పండిస్తూ దేశ ప్రజల ఆహారభద్రతకు భరోసానిస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొండి చెయ్యి ఎదురవుతోంది. వ్యవసాయరంగంలో రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన...
సంచారులపై కమిషన్లు ఏమి చేశాయి?
సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసి 2008లోనే నివేదికలు తీసుకుంది. కానీ నిర్ణయం చెప్పలేదు. అలాగే బిజెపి పార్టీ అధికారంలోకి...
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు
సిటీబ్యూరో: కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయ్ దారులను రాచకొండ మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అ...
అర్ధరాత్రి బయటకొచ్చారని రూ. వెయ్యి జరిమానా..!
హైదరాబాద్ : అర్ధరాత్రి వేళ రోడ్డు మీదికి వచ్చినందుకు రూ.3 వేలు జరిమానా కడతారా.. లేక రూ.వెయ్యి ఇచ్చి గప్చుప్గా ఇంటికెళ్లిపోతారా అంటూ ఓ యువ జంటను నడిరోడ్డుపై పోలీసులు ఆపేశారు. ఫ్రెండ్...
ఆ కాలనీలలో ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణ..
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద, అల్పాదాయ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని...
కెవైసి అప్ డేట్… జర జాగ్రత్త
ఫోన్లు చేస్తున్న సైబర్ నేరస్థులు
స్పందించవద్దని కోరుతున్న బ్యాంకర్లు
సైబర్ దొంగల రోజుకో కొత్త
అవతారం
లక్షలాది రూపాయలు
పోగొట్టుకుంటున్న బాధితులు
మన తెలంగాణ/సిటిబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త ఎత్తుతో అమాయకుల డబ్బులను దోచుకుంటున్నా రు. గతంలో బ్యాంక్ ఖాతాదారులకు...
కేవైసి.. అప్డేట్ జర జాగ్రత్త
ఫోన్లు చేస్తున్న సైబర్ ఛీటర్లు
స్పందించవద్దని కోరుతున్న బ్యాంకర్లు
సైబర్ దొంగల రోజుకో కొత్త అవతారం
లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న బాధితులు
హైదరాబాద్: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త ఎత్తుతో అమాయకుల డబ్బులను దోచుకుంటున్నారు. గతంలో బ్యాంక్ ఖాతాదారులకు...
‘సాహితీ’ ఎండి పరార్
న్యాయం చేస్తా.. మాదాపూర్లోని వి కన్వెన్షన్కు రావాలని బాధితులకు
లక్ష్మీనారాయణ ఆహ్వానం అక్కడికి వెళ్లిన వారికి కనిపించని ఎండి,
సంస్థ ప్రతినిధులు ఆగ్రహంతో సాహితీ కార్యాలయానికి చేరుకొని ధర్నా
కన్వెన్షన్లో కన్పించని
ఇన్ఫ్రా వెంచర్స్...
98 చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 98 దొంగ తనాలకు పాల్పడిన 11మంది సభ్యులు గల దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దోపిడీ...
భూకబ్జా రాకెట్ను ఛేదించిన పూణె పోలీసులు
పూణే: మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు పూణే నగర పోలీసులు.. నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి భూకబ్జాకు పాల్పడిన రాకెట్ను ఛేదించారు. గత రెండు వారాలుగా పూణె సిటీ పోలీసుల క్రైమ్...
రేషన్ దుకాణాల ద్వారా మినీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ
డీలర్లకు ఆదాయం పెరిగేందుకు అధికారులు సన్నాహాలు
మొదటిసారి రూ. 940, తరువాత రూ. 620లకే సిలిండర్
మూడు నెలల తరువాత 14 రకాల పౌరసేవలకు ప్రయత్నాలు
హైదరాబాద్ : నగరంలో రేషన్ డీలర్ల ఆదాయ వనరులు పెంచేందుకు...
‘యమ’బ్యాంకర్లు
రైతులకు రుణాలివడానికి సవాలక్ష షరతులు తీర్మానాలు చేస్తారు-అమలు చేయరు ప్రభుత్వ లక్షాలను నీరుగారుస్తున్న బ్యాంకర్లు ప్రభుత్వం హామీలను పట్టించుకోని బ్యాంకర్లు
నామ్కేవాస్తీగా మారిన ఎస్.ఎల్.బి.సీ. తీర్మానాలు బ్యాంకర్ల పనితీరు సమీక్షలో ప్రధాన ఎజెండా
మన...
148మంది రైతులకు రైతు బంధు కట్..
హైదరాబాద్: తెలంగాణలో 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్శాఖ లేఖరాసింది. గంజాయి పండిస్తున్నందుకు ఆ రైతులకు రైతు బంధు బంద్ నిలిపివేయాలని లేఖలో పేర్కొంది. గంజాయి పండిస్తున్న...
ఘరానా సైబర్ నేరస్థుడి అరెస్టు
ఆరు నెలల వేటాడి పట్టుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
ఆన్లైన్ షాపింగ్ చేసిన విడో ఖాతా నుంచి రూ.28లక్షలు కొట్టేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, సిటిబ్యూరో: లాటరీ వచ్చిందని చెప్పి...
నెలకు రూ. 5 వేల చొప్పున నగదు బదిలీ
గోవా మహిళలకు టిఎంసి వాగ్దానం
పనాజీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని పశ్చిమ...
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ లో ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ప్రింటింగ్ చేస్తున్న ముఠా రట్టు చేశారు. ఇందులో భాగంగా నకిలీ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్టులు తయారు చేసే...
ఆర్బిఎల్ నకిలీ కాల్ సెంటర్…
స్పూఫింగ్ కాల్స్ చేస్తున్న నిందితులు
బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం
ఢిల్లీ, మధ్యప్రదేశ్లో కాల్ సెంటర్లు
క్రెడిట్ కార్డు పేరుతో ఛీటింగ్
దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొట్టేసిన నిందితులు
16మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
వివరాలు వెల్లడించిన...