Home Search
ఆధార్ కార్డులు - search results
If you're not happy with the results, please do another search
గ్యారెంటీల అమలు ఎప్పుడంటే…
రేవంత్ కీలక నిర్ణయం - రేషన్ కార్డుతో లింక్!!
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజా...
తెల్ల రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావా?
ప్రజాపాలన కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికే లక్ష్యంగా ప్రజలనుంచి దరఖాస్తుల స్వీకరణ గురువారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్...
డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు కొత్త నిబంధనలు
హైదరాబాద్ : సిమ్ కార్డు విక్రయాల్లో పారదర్శకత, నకిలీ సిమ్ కార్డు విక్రయాలకు కళ్లెం వేసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు వీలుగా కేంద్రం సిమ్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చింది. ఇకపై...
నకిలీ ఫింగర్ ప్రింట్స్తో నగదు డ్రా చేస్తున్న ముఠా అరెస్ట్
ఆరుగురు నిందితుల అరెస్టు
మీసేవ, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాటా సేకరణ
రూ.10లక్షలు దోచుకున్న నిందితులు
వివరాలు వెల్లడించిన జాయింట్ సిపి గజారావు భూపాల్
మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ ఫింగర్ ప్రింట్లతో నగదు డ్రా చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను...
వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.5,20,000 విలువైన గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్ల...
నీ పేరుతో 5 పాస్ పోర్టులు: మహిళకు రూ. 32 లక్షల టోకరా
బెంగళూరు: సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఓ 50 ఏళ్ల బెంగళూరు మహిళ రూ. 32 లక్షలకు పైగా మోసపోయారు. నీ పేరిట ఐదు పాస్పోర్టులు ఉన్నాయని, నీపైన చర్యలు తీసుకుంటామని బెదిరించిన...
బెంగళూరులో చిక్కిన ముగ్గురు శ్రీలంక క్రిమినల్స్
బెంగళూరు: శ్రీలంకలో దాదాపు 12 హత్యలతో సంబంధమున్న ముగ్గురు శ్రీలంక జాతీయులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫిషింగ్ బోట్ ద్వారా భారత్లోకి అక్రమంగా చొరబడిన ఈ...
అవసరమా?
ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి బదులు వారిని మరింతగా జవాబుదారీ చేయడానికే కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నది. తాము భారతీయులమని రుజువు చేసుకోడానికి పలు రకాలైన ధ్రువపత్రాలు సంపాదించి పెట్టుకోవలసిన తప్పనిసరి పరిస్థితికి...
గ్రామీణ ఉపాధిహామీ కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
యాదాద్రి భువనగిరి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో...
ఢిల్లీలో ఆదార్ కార్డుల ప్రత్యేక క్యాంపులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలి కనివిని ఎరుగని వరదలతో వేలాది మంది ఆధార్ కార్డులు, పలు రకాల డాక్యుమెంట్లు నీట కొట్టుకువెళ్లాయి. ఇటువంటి వారందరికి తిరిగి కార్డులు జారీ చేసేందుకు...
క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి
ఖమ్మం : ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 59 ద్వారా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఖమ్మం...
నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల తయారీ..ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్ : నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల తయారీకి పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టిఎ ఎజెంట్ల గుట్టును బుధవారం రాచకొండ, ఎల్బీ నగర్ ఎస్వోటీ, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా రట్టు...
రేషన్ కార్డుల కోసం పరేషాన్
నాచారం: నూతన రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైందని ఇక నూతన రేషన్ కార్డులకు, నూతన పేర్లను సైతం చేర్చుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పిన మాటలు గాలికే అన్నట్టు ఉందని ప్రజలు వాపోతున్నారు....
ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలి
రామగిరి : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైందని, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంథని ఆర్డివో వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఛీఫ్ ఎలక్షన్ కమీషన్ పిలుపు మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం...
కొవిన్ పోర్టల్ డేటా భద్రం
న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల నమోదు వేదిక కొవిన్ నుంచి అసంఖ్యాకంగా వ్యక్తుల సమాచారం లీకయిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తోసిపుచ్చింది. కొవిన్ పోర్టల్ డేటా పూర్తిగా భద్రంగా ఉందని...
కార్మికులు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మరిపెడ : భవన నిర్మాణ, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సిఎస్సి హెల్త్ కేర్ మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ జి.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం...
లోన్ల పేరుతో మోసాలు
సిటీబ్యూరో: కరోనా ముగియడంతో సాధారణ జీవనం నెలకొంది. దీంతో ప్రజలకు అవసరాలు పెరగడంతో డబ్బుల కోసం వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు తెలిసిన వారి వద్ద అప్పుగా తీసుకుంటుండగా, మిగతా వారు లోన్ల...
తొలి రోజు.. జనాలు పోటెత్తలేదు
రూ.2000 నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల్లో రద్దీ సాధారణమే
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు పరిస్థితులు, తాజాగా రిజర్వు బ్యాంక్ ఉపసంహరించుకున్న రూ.2000 నోట్ల మార్పిడి విషయంలో...
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఎస్బిఐ స్పష్టత.. ప్రూఫ్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదయినా గుర్తింపు...
నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్టు
సిటిబ్యూరోః నకిలీ ఇన్సూరెన్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మూడు కార్లు, రూ.6లక్షల నగదు, ఎయిర్గన్, బ్యాంక్లో ఫ్రీజ్...