Home Search
ఆధార్ కార్డులు - search results
If you're not happy with the results, please do another search
రేషన్కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు
దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారుల ప్రయత్నాలు
నెలాఖరు వరకు అర్హులను గుర్తించి, వచ్చే నెలల్లో రేషన్ బియ్యం
స్దానికులు రాజకీయ దళారుల మాటకు మోసపోవద్దని అధికారుల సూచనలు
హైదరాబాద్ : నగరంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా,...
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మై హోం జెవెల్లో అవగాహన సదస్సు
పాల్గొన్న సైబర్ క్రైం ఎసిపి బాలకృష్ణా రెడ్డి
హైదరాబాద్: విద్యావంతులు కూడా సైబర్ నేరస్థుల బారినపడుతున్నారని సైబర్ క్రైం ఎసిపి బాలకృష్ణా రెడ్డి అన్నారు. మదీనగూడలోని మైహోం జెవెల్...
తెల్లాపూర్ లో ల్యాండ్ మాఫియా ముఠా అరెస్ట్..
హైదరాబాద్: రామచంద్రాపురం తెల్లాపూర్ లో ల్యాండ్ మాఫియా ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములను కాజేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం...
రూ.11కోట్లకు టోపీ
ఐపిఎస్ ట్రైనీగా, హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్గా, డిసిపిగా నటించి మోసం చేసిన ముఠా
నిజాంపేట: జల్సాలకు అలవాటు పడిన ఓ ముఠా తమను నమ్మిన వ్యక్తిని మోసం చేసి ఏకంగా రూ.11 కోట్లు దండుకున్నారు....
త్వరలో భూముల డిజిటల్ సర్వే
అవినీతికి తెరదించిన ధరణి
వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం
సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి...
కనుసన్నల్లోనే ‘రేషన్’…!
ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు
హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ
కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు
ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం
మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
బోగస్ సంస్థలకు చెక్
రాష్ట్రంలో జిఎస్టి ఇంటెలిజెన్స్ స్పెషల్ డ్రైవ్
దేశవ్యాప్తంగా 6,600 బోగస్ సంస్థల గుర్తింపు
2,200 కేసులు నమోదు, 215 అరెస్ట్
రూ.700 కోట్లు రికవరీ చేసిన వైనం
రాష్ట్రంలో వారంలో ఆరుగురికి రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా దాదాపు...
ఫిబ్రవరి 1నుంచి బడులు
ఫిబ్రవరి 1నుంచి 9, ఆపై తరగతులకు
మరింత ప్రయోజనకరంగా ధరణి
పాస్పోర్ట్ ఆధారంగా ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్లకు అవకాశం
మార్పులు, చేర్పులు వారం రోజుల్లో పూర్తి చేయాలి
సాదా బైనామాలను కలెక్టర్లు స్వయంగా పరిష్కరించాలి
రెవెన్యూ సంస్కరణల వల్ల స్పష్టత వస్తోంది
ధరణి...
వనస్థలిపురంలో ముగ్గురు రాబరీ నిందితుల అరెస్టు
ముగ్గురు రాబరీ నిందితుల అరెస్టు
అదుపులోకి తీసుకున్న ఎల్బి నగర్ సిసిఎస్ పోలీసులు
రూ.25,000నగదు, 48విదేశీ కరెన్సీ, బొమ్మ పిస్తోల్
కారు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యసనాలకు బానిసగా...
ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
సిద్దిపేట: నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికెరి అన్నారు. గురువారం ఈ మేరకు ప్రకటన...
దేశానికే ఆదర్శం కానున్న ధరణి
ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....
రేపే ధరణి
పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు
తహాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు...వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
స్లాట్బుకింగ్ చేసుకుంటేనే..
వెబ్సైట్లోనే దస్తావేజులు
ఆధార్కార్డే ప్రామాణికం
మనతెలంగాణ/మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూవివాదాల పరిష్కారం కోసం ధరణి (సమీకృత భూరికార్డుల నిర్వహణ...
మరుగుదొడ్డి…. ప్రసవించిన బిడ్డను ఎత్తుకెళ్లిన అటవీ జంతువులు
లక్నో: బహిర్భూమి కోసం గర్భవతి ఊరు బయటకు వెళ్లినప్పుడు పురిటి నొప్పులు రావడంతో అక్కడే ప్రసవించి స్పృహ కోల్పోయింది. వెంటనే అడవి జంతువులు పసికందును లాక్కెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది....
రిజిస్ట్రేషన్ ఆఫీస్లకు సొంత భవనాలు
త్వరలోనే నిర్మాణాలు చేపడుతాం
టెక్నాలజీ వినియోగంతో సంస్కరణలు
4.91 లక్షల ఎకరాల సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాం
భూ రికార్డులను అప్డేట్ చేస్తున్నాం
శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు...
నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్ఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్(సిఎఫ్టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...
వన్ నేషన్-వన్ రేషన్ ప్రారంభం
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...