Home Search
ఆధార్ కార్డులు - search results
If you're not happy with the results, please do another search
నకిలీ పత్రాలతో ప్లాట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలో నకిలీ పత్రాలతో ప్లాట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్లు అయింది. తొమ్మిది మంది సభ్యుల గ్యాంగును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులు ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. కుషాయిగూడలో...
12-14 ఏళ్ల వారికి కరోనా టీకా..
న్యూఢిల్లీ : కేంద్రం మార్చి 16 నుంచి కరోనా టీకా కార్యక్రమంలో మరో దశను ప్రారంభించనున్నది. 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకా ఇవ్వనుంది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి...
పేదల ఓటు భద్రమేనా!
ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం ఏ మంచిని కోరి చేపట్టామని ప్రధాని మోడీ ప్రభుత్వం చెబుతున్నదో అంతకు మించి చెడు జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదన త్రోసిపుచ్చదగినది కాదు. ఈ చట్టం...
షిరిడీలో భక్తులకు ఇక రోజుకు 10 వేల ఉచిత ఆఫ్లైన్ పాసులు
షిరిడి(మహారాష్ట్ర): రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తగ్గుముఖం పట్టడంతో ప్రముఖ పుణ్య క్షేత్రం షిరిడి సాయిబాబా దర్శనానికి ఉచిత ఆఫ్లైన్ పాసుల ద్వారా రోజుకు 10 వేల మంది భక్తులను అనుమతించాలని అహ్మద్నగర్...
ఉగ్రవాదంలో ముస్లిం యువత.. బంగ్లాదేశీ అరెస్టు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పంచఘర వద్ద ఎన్ఐఎ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి ముస్లిం యువకులను లక్ష్యంగా చేసుకుని వారిని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్...
లైసెన్స్ లేని ఫైనాన్స్ సంస్థలపై నజర్
రాష్ట్రవ్యాప్తంగా గల చిట్టీ కంపెనీలపై ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ దా‘రుణాల’పై విచారణ చేపడుతున్న పోలీసులు మరోవైపు రాష్ట్రంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఫైనాన్స్, చిట్ఫండ్ కంపెనీలపై విచారణ సాగిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు...
జనాభా నియంత్రణే శరణ్యం
ప్రతి సంవత్సరం ప్రపంచంలో 135 మిలియన్ల పిల్లలు పుడతారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఏ...
విభజన రాజకీయమా?
సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!
పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
పొటాటో కట్టర్ కొంటే.. కారు వచ్చిందని ఆశపడితే.. రూ.2.30లక్షలు స్వాహా
హైదరాబాద్ : బహుమతుల పేరుతో అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో...
దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ అనంత లోకాలకు.. మృతుల్లో నూతన వధూవరులు
ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు
ఐదుగురు తెలంగాణ వాసులు మృత్యువాత
హైదరాబాద్ : ఎపిలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగుంట్ల...
జీరో బిల్లులు జారీ
అట్టహాసంగా గృహ జ్యోతి ఆరంభం
జీరో బిల్లులు మధిరలో భట్టి, వరంగల్లో కొండా సురేఖ
మహబూబాబాద్లో మంత్రి సీతక్క లబ్దిదారులకు అందజేత
మిగతా జిల్లాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి...
‘గోరేటి’ ఘోరం
రైతుల నకిలీ డెత్ సర్టిఫికేట్తో రైతుబీమాకు ఎసరు
పాసు బుక్కులు మార్ఫింగ్ చేసి రైతుబంధు స్వాహా
రూ. 2 కోట్లు కొట్టేసిన ఎఇఒ గోరేటి శ్రీశైలం
సహకరించిన డ్రైవర్
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
రైతు...
రైతు బంధు, రైతు బీమా పేరుతో కుంభకోణం
సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు అరెస్టు చేశారు. రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ డెబిట్ కార్డులు 7, నకిలీ డెత్...
ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిసిఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బా ధ్యతాయుతంగా...
రోహింగ్యా మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో మయన్మార్కు చెందిన ముగ్గురు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు మయన్మార్ లోని మౌంగ్డా జిల్లా...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
ప్రజాపాలనపై సిఎం సమీక్ష.. 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తింపు
ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులపై సిఎం, కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. తెలంగాణలో ఐదు గ్యారంటీలకు ప్రభుత్వానికి 1,09,01,255 దరఖాస్తులు...
వారంలో సిఎఎ అమలు
కేంద్ర మంత్రి శంతనూ ఠాకూర్
కోల్కతా : వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమ లు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్...
మరో వారం రోజుల్లో సీఏఏ అమలు : కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్
కోల్కతా : వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ( సిఎఎ ) అమలు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్...
పెట్టుబడుల పేరుతో మోసం
ఇద్దరి అరెస్టు, పరారీలో మరో నిందితుడు
రూ.2.5కోట్లు మోసం చేసిన నిందితులు
రూ.6లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల అదుపులో నిందితులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పలువురి...