Home Search
ఉగ్రవాద - search results
If you're not happy with the results, please do another search
ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం...
ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్ జవాన్కు గాయాలు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్లో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుంది. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తరువాత పూంచ్ జిల్లా గుల్పూర్ సెక్టార్లోని నల్లా...
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : కశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు...
ఉగ్రవాదులకు చైనా అండ : మండి పడ్డ భారత్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ కేంద్రంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా చైనా అడ్డుపుల్ల వేసింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాపై...
ఉగ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు.. నలుగురు మృతి
జెరూసలెం : ఆక్రమిత వెస్ట్బ్యాంక్లోని జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ దళాలకు , ఉగ్రమూకలకు సోమవారం జరిగిన పోరులో నలుగురు పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారు. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 45...
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్ముకశ్మీర్లోని ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా...
కశ్మీరులో ఎన్కౌంటర్: ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: ఉత్తర కశ్మీరు సరిహద్దు జిల్లా కుప్వారాలో శుక్రవారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కుప్వారాలోని జుమాగండ్ ప్రారంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎదురుకాల్పలలో...
కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్లో కుప్వారా జిల్లా డొబనార్ మషల్ ప్రాంతంలో...
గుజరాత్లో ఐసిస్ కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ : గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.పోర్బందర్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ గుట్టు రట్టు చేసింది. ఓ మహిళతో సహా నలుగురు...
పూంచ్లో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
జమ్ము: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించే ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే ముందు రెండు వైపులా కాల్పులు జరిగాయి. వాతావరణం సరిగ్గా లేక...
ఉగ్రవాదానికి ఇందిరా,రాజీవ్లను కాంగ్రెస్ కోల్పోయింది..బిజెపి ఎవరినీ కోల్పోలేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: ఉగ్రవాదానికి బిజెపి ఎవరినీ కోల్పోలేదు. కాంగ్రెస్ మాత్రం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను కోల్పోయిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం అన్నారు. ఆయన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా...
భాగ్యనగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్..
హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను మద్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్), హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సోదాలు నిర్వహించి బాబానగర్, చాంద్రాయణ గుట్టలో ఈ...
హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం వెలుగులోకి
తెలంగాణ: హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇజబ్ ఉట్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో అరెస్టు చేసిన వారికి సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. హెచ్యుటి సంస్థ 50...
ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా నగరం: బండి సంజయ్
హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...
బారాముల్లాలో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
బారాముల్లా: జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లా వాంగిమ్ పయీన్ క్రీరి ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో...
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, జెడి(ఎస్): ప్రధాని మోడీ
చిత్రదుర్గ: ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని మోడీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో దేశ భద్రతా బలగాలను కాంగ్రెస్...
తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్ చేశారు. తిరుపతి ఎస్పి పరమేశ్వర్ రెడ్డి మెయిల్ విషయమై స్పందించారు. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిందన్నారు. మెయిల్తో...
ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తున్న 14 యాప్లు జమ్మూకశ్మీర్లో బ్లాక్!
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన ఇన్పుట్ల ఫలితంగా ప్రభుత్వం 14 మెసేంజర్ మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి వాటిని విస్తృతంగా వాడుతున్నారని ఆరోపణ. ఈ యాప్లలో క్రిప్వైజర్,...
డ్రోన్లు, జాగిలాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం
పూంచ్ /జమ్ము : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, స్నిఫర్...