Monday, April 29, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు బధ్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, బధ్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు.ఉగ్రవాదుల కోసం అపరేషన కొనసాగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News