Home Search
ఎండలు - search results
If you're not happy with the results, please do another search
మార్చి దాటక ముందే మంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ :మార్చి దాటకముందే ఎండలు మంటలు గక్కుతున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది. ఈ పరిస్థితి ఒ క్క తెలంగాణకే పరిమితం కాలేదు....
అడుగంటిన జలాశయాలు
నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ
963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు
గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ
డెడ్స్టోరేజికి చేరిన శ్రీశైలం
అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్
ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం
తుంగభద్రలో తేలిన ఇసుక...
ముదిరిన ఎండలతో ఆరెంజ్ అలర్ట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు...
కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు
మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు...
ఈ ఏడాది భారీ వర్షాలు!
రైతులకు శుభవార్త తెలిపిన ఐఎండి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో వ్యవసాయరంగానికి ప్రత్యేకించి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించటంతోపాటు...
వేసవి ఆదిలోనే భానుడి భగభగలు!
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి కాలం ప్రారంభంలోనే భానుడి భగభగలతో జనం చిర్రెత్తిపోయారు. గురువారం పగటి ఉష్ణోగ్రతలు మండు వేసవిని తలపించాయి. చలికాలం ఛాయలు ఇంకా తొలగిపోనేలేదు.అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని పలు...
ఉత్తరాఖండ్లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...
జలాశయాల్లో చేపల వేటకు సౌరశక్తి పడవలు!
నిలువ చేసిన లోతైన నీటిలో చేపలు పట్టేందుకు నూతన మార్గాలు
తెప్పల వేటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్సకారులు
విదేశాలల్లో ఉన్న పద్దతులను అధ్యయనం చేసిన ఆశాఖ అధికారులు
ఇంధన ఖర్చులేని పర్యావరణహితమైన మార్గాలపై సమాలోచనలు
మన తెలంగాణ/...
అమెరికాలో పిడుగులు
న్యూయార్క్ : అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా 2600 విమాన సర్వీస్లు రద్దు చేశారు. మరో 8000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో 1320 విమాన...
కొండ దిగుతున్న కోడి.. కిలో రూ.185
హైదరాబాద్ : వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణం చల్లబడింది. మార్కెట్లో మొన్నటిదాక కొండెక్కి కూర్చు కోడి మాంసం ధరలు మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బ్రాయిలర్ కోడి మాంసం స్కిన్లెస్...
ప్రయాణికులకు రైల్వే గుడ్న్యూస్
న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. త్వర లో వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఎసి చైర్కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు 25 శాతం మేర తగ్గనున్నట్టు ఆ శాఖ...
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గనున్న రైల్ టికెట్లు
న్యూఢిల్లీ : ఏసీ ఛైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు...
అల్లం ఆల్ టైం రికార్డ్
దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చే తులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మ మునుపెన్నడూ లేని...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చి...
భట్టి పాదయాత్ర @ 102 రోజులు
ఖమ్మం: సిఎల్ పి నేత,ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది.ఏ ఐసిసి అగ్ర నాయకుడు...
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు
తెలంగాణను కమ్ముకున్న రుతుపవనాలు
ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 62మి.మి వర్షం
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటిని కమ్ముకున్నాయి. రాష్ట్రంలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఉదయం...
తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరణ
రాగల 12 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు...
సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అస్వస్థత
నల్లగొండ : సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న భట్టి విక్రమార్క పాదయాత్ర అక్కడి నుండి 65 వ...
వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను...