Home Search
కాళేశ్వరం ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
గోదావరి ప్రాజెక్టులపై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష..
రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టుల్లో 77టిఎంసిల నిలువ
డెడ్స్టోరేజి కింద 40టిఎంసీలు మినహాయింపు
రాష్ట్ర అవసరాలకు అందుబాటులో 37టిఎంసిలు
తాగునీటి అవసరాలపై ముందు జాగ్రత్తలు
రిజర్వాయర్లలో నీటినిల్వపై నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు...
కాళేశ్వరం’పై ఆడిట్ రిప్లై
హైదరాబాద్: కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. గతంలో...
సాగునీటి ప్రాజెక్టులు వెలవెల !
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల జాప్యం కారణంగా కృష్ణా, గోదావరి తదితర ప్రధాన నదుల పరివాహకంగా వర్షాలు ఇంకా పుంజుకోలేదు. అరకోర వర్షాలు నెర్రెలిచ్చిన నేలల్లో ఏమూలకు కనిపించటం లేదు. నేల పదునెక్కి వర్షపు...
సూర్యాపేటకు కాళేశ్వరం జలాలు రాలేదు: భట్టి
హైదరాబాద్: అన్ని రంగాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు రాలేదని మండిపడ్డారు. పాదయాత్రలో భట్టి మాట్లాడారు. వైఎస్ఆర్ జలయజ్ఞం ఫలితమే ఎస్ఆర్ఎస్పి...
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి
మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్రెడ్డి
శంకర్పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...
నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి అంగీకరించిన సిఎం కెసిఆర్కు రైతాంగం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలని, గతంలో సాగునీటి కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లమని రాష్ట్ర శాసన సభాపతి...
కాళేశ్వరం నీళ్లు రానిదే ఇన్ని వడ్లు పండినాయా..?
కాళేశ్వరం నీళ్లతో ఒక ఎకరం సాగు కాలేదు అన్నోళ్లను అప్పలాయ చెరువులో ముంచాలి
సిద్దిపేటలో 3 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం
అప్పలాయ చెరువు గ్రామం...
రూ.136 కోట్లతో రోళ్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరణ
బీర్పూర్: మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును రూ.136 కోట్లతో 1 టిఎంసి స్టోరేజ్తో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టును...
కళాకారుడు బల్లేపల్లి మోహన్ పర్యవేక్షణలో కాళేశ్వరంపై పాట
ఖమ్మం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ (టిసిఎంఎ) అసోసియేషన్ వారు కాళేశ్వరంపై ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆధ్వర్యంలో...
కాళేశ్వరంతో తెలంగాణలో జలకళ
భూపాలపల్లి రూరల్: కాళేశ్వరంతో తెలంగాణలో జలకళ సంతరించుకుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామంలోని...
కార్యకర్తల త్యాగాల ఫలితమే కాళేశ్వరం
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 22 ఏళ్ల క్రితం కుటుంబాలను వదిలి అనేక మంది గులాబీ జెండా కప్పుకున్నారని వారందరిని పార్టీ ఎప్పుడు అక్కున చేర్చుకుంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు....
కాళేశ్వరం.. జయకేతనం
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు
కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్గా గుర్తించి అవార్డు ఇచ్చిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్
అవార్డును అందుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్...
తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏవి మోడీ?: భట్టి
మంచిర్యాల: మోడీ పాలనలో తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీకి సిఎల్పి నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు....
కాళేశ్వరంపై కేంద్రం కక్ష
మన తెలంగాణ/హైదరాబాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖలమంత్రి హరీశ్రావు అరోపించారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన తప్పుడు ప్రకటన పట్ల...
కాళేశ్వరం సాకారంతో..నిజాంసాగర్ నిండుకుండ
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశామని సిఎం కెసిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే వారి నోళ్లు మూయించే విధంగా వేసవిలోనూ మత్తడిపారే విధంగా గోదావరి జలాలను పల్లెలకు...
కాళేశ్వరంతో ఎడారిగా మారిన నిజాంసాగర్ కు జీవం పోశాం: కెసిఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశాం
గోదావరి జలాలను పల్లెలకు తరలిస్తున్నాం
సమైక్య రాష్ట్రంలో సింగూరు నీళ్లను కోల్పోయాం
సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి....
తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర...
3 ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది పరివాహకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు సాగునీటి పథకాలకు క్లియరెన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. కేంద్ర...
కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’
తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం
గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు...
కరెంట్ మీటర్లు పెట్టే బిజెపికి కాళేశ్వరం గురించి అర్థం కాదు….
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తెలంగాణ పది శాతం వృద్ధిరేటును సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రధాని మోడీకి హరీష్ రావు రీకౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో దేశమంతా మూడు...
త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టుకు నీటి ట్రయల్ రన్..
మనతెలంగాణ/హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్ట్కు తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ట్రయల్ రన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి...