Monday, May 27, 2024
Home Search

కాళేశ్వరం ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search
Judicial inquiry on Kaleshwaram project

కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్

హైదరాబాద్: 80 వేల కోట్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ లక్షన్నర కోట్లకు చేరుతుందని, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు 95 వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....

కాళేశ్వరంపై స్కానింగ్

గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు...
Revanth Reddy Counter to Harish Rao over Kaleshwaram Project

కాళేశ్వరంపై హరీశ్ వి అబద్ధాలు: సిఎం రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై 80 వేల కోట్ల రూపాయల అప్పు చేశామన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు...
We will order an inquiry into the Kaleshwaram project

కాళేశ్వరంపై విచారణ

వచ్చేవారం ప్రాజెక్టుల సందర్శన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంపై విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులోని...
Uttam Kumar reddy comments on Medigadda barrage

వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే దెబ్బతినడమేంటి?: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకవస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు జరిపారు....
Do not politics on Projects

ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు: కెటిఆర్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కెటిఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20...

కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ పటిష్టంగా ఉన్నాయి: భట్టి విక్రమార్క

ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులు అనేక వరదలు తట్టుకొని నేటికీ చెక్కుచెదరలేదని సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ అన్నారు. శనివారం ఖమ్మం...

కాళేశ్వరంపై అడిగినా సమాచారం ఇవ్వలేదు: కిషన్‌రెడ్డి

కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము అడిగినా కూడా సమాచారం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీను శనివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు...
MLC Jeevan Reddy Comments on Kaleshwaram damage

నాలుగేళ్లలో కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా?: జీవన్ రెడ్డి

రాయికల్: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నేతలు ప్రచారాలతో దూసుకుపోతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నాలుగేళ్లలో కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా? అని...
Revanth reddy comments on kaleshwaram project

కాళేశ్వరం.. కెసిఆర్ కుటుంబానికి ఎటిఎం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చేప్పారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిమండిపడ్డారు. రైతులను బస్సుల్లో తీసుకెళ్లి కాళేశ్వరం...

జలకళను సంతరించుకున్న పోచంపాడ్ ప్రాజెక్టు

నిజామాబాద్ : ఈ యేడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి జూలై రెండవ వారం వచ్చిన ఉత్తర తెలంగాణ వరప్రధాయినిగా ఉన్న పోచంపాడ్ ప్రాజెక్టు నీటిమట్టం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గోదావరి ఎగువన...

కరువులో కల్పతరువు కాళేశ్వరం

ఇటీవల తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తోడి పోస్తున్న విధానాన్ని చూసి రైతులు ఆనందోత్సాహాలలో వుండడం చూస్తున్న విషయం తెలిసిందే....

కాళేశ్వరం నీళ్లను చూడటానికి తరలివచ్చిన గ్రామాలు

ముప్కాల్ : ఎస్‌ఆర్‌ఎస్పీ పునర్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయడంతో జీరో పాయింట్ దగ్గరికు ప్రజల తండోపదండలుగా కుటుంబసమేతంగా వచ్చి నీటిని ఎత్తిపోస్తున్న తీరును...

కాళేశ్వరం ప్రపంచాద్భుతం

మన తెలంగాణ/హైదరాబాద్: కాలం గాని కష్టకాలంలో తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ప్రాణాధారమైన ప్రాణహిత నది జలాలను ఎత్తిపోస్తున్న కాళేశ్వ రం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది. సిఎం కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం...

రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి హరీశ్‌రావు

నారాయణరావుపేట (చిన్నకోడూరు): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేటలోని రంగనాయక సాగర్ నిండుతున్న జల దృశ్యం అక్కడి వారందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు...
Kaleswaram is the lifeline of the peasantry: KTR

కాళేశ్వరం రైతాంగానికి జీవనాడి : కెటిఆర్

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రుతుపవనాలు ఆసల్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా...
Harish Rao

కాళేశ్వరం ఖర్చే రూ.80వేల కోట్లు.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో బుధవారం...
Harish Rao fires on Congress Party

వర్షాలు రాకున్నా.. కాళేశ్వరం ధైర్యంతో రైతులు నారు పోశారు: హరీశ్ రావు

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి...
Bhatti Vikramarka Slams BRS Leaders

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల్లో సగం దుర్వినియోగం: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ః కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఎటిఎంలా వాడుకుంటుందని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మంలో భారీ ఎత్తున కాంగ్రెస్...
CM KCR About Kaleshwaram Project at Review Meeting

కష్టకాలంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుంది: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో...

Latest News