Home Search
కోర్టుల్లో కేసులు - search results
If you're not happy with the results, please do another search
‘ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే’ బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని స్పష్టీకరించిన బిల్లును లోక్సభ సోమవారం ఆమోదించింది. కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా...
ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: ధరిణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగుపర్చాల్సిన అంశాలు, రిజిస్ట్రేషన్లపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు...
ప్రజా ప్రతినిధులపై కేసులో.. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ భేష్
మిగతా హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలి
సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు...
కంగారూ న్యాయస్థానాలు
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని...
అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం
తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్తో...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
ఆడబిడ్డకూ ఆస్తిలో పాలు
ఆడపిల్లకూ తండ్రి ఆస్తిలో సమాన హక్కు
తండ్రి 2005కు ముందు మరణించినా కుమార్తెకు ఆస్తి పొందే హక్కు
కుమార్తె ఎప్పటికీ కుమార్తే.. సమష్టి కుటుంబంలో భాగస్వామే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆరు నెలల్లోగా పెండింగ్ కేసులు పూర్తి చేయాలని...
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, భూములను ఆక్రమించిన వారిని ఉపేక్షించేదిలేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై...
భూవివాదం: మాజీ ఎంపిటిసి దంపతుల దారుణ హత్య..
కరీంనగర్: కొండపాక మాజీ ఎంపిటిసి దంపతుల హత్యకేసులో నిందితులైన అదే గ్రామానికి చెందిన సంగెం ఓదెలు(70), అతని కుమారులు సంగెం హనుమంతు(50), రాజేశం(30)లను బుధవారం కరీంనగర అడిషనల్ డిసిపి శ్రీనివాస్ అరెస్ట్ చేశారు....