Home Search
తల్లిదండ్రులు - search results
If you're not happy with the results, please do another search
పెళ్లి చేసుకోలేదని కోడలిని చంపిన మేనమామ
బెంగళూరు: తనని పెళ్లి చేసుకోలేదని మేనకోడలను మామ హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం హావేరి జిల్లా హనగల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బైచవళ్లి గ్రామంలో దీప(21) అనే యువతి...
జగిత్యాలలో గోడకూలి నాలుగేళ్ల చిన్నారి మృతి
జగిత్యాల మేడిపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. పౌల్ట్రీ నిర్మాణంలో కాంక్రీట్ మిక్సర్ వాహనం ఢీకొని గోడ కూలింది. గోడకు అవతలి వైపు ఆడుకుంటున్న బాలుడిపై గోడ...
మనవడికి రూ.240 కోట్ల విలువైన గిఫ్ట్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రహ్కు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్లో 0.04 శాతం వాటా(రూ.240 కోట్లు)ను తన మనవడికి మూర్తి గిఫ్ట్గా ఇచ్చాడు. దీంతో...
మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: మహా నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల...
చదువుల కల సాకారం-సమాజం బాధ్యత
ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...
పాఠశాల విద్యపై విఫల ప్రయోగం
నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) వల్ల విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని దేశంలోని 27 రాష్ట్రాలతో పాటు దీనిని 2009లో ప్రారంభించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సిసిఇ వైఫల్యాలను...
నిబంధనలు పాటించని స్పెషల్ స్కూల్స్ పై చర్య తీసుకోవాలి
నాణ్యత లేని వినికిడి మిషన్స్ విక్రహిస్తున్న క్లినిక్స్ మూసి వేయాలి
వికలాంగుల పునరావాస కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
ఆర్పిడబ్లుడి రాష్ట్ర కమిషనర్ కు ఎన్పిఆర్డి పిర్యాదు
మన తెలంగాణ / హైదరాబాద్ : రెహబిలిటేషన్ కౌన్సిల్...
టీనేజ్ కూతురు పై సవతి తండ్రి అత్యాచారం
యుక్త వయసులో ఉన్న కుమార్తెపై తల్లిదండ్రులే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అపరిచితుల కన్నా తమతో శృందారమే సురక్షితమన్న సాకుతో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆమె తల్లిదండ్రులను యూటా...
ధనుష్ కేసులో హైకోర్టు తీర్పు.. ధనుష్ వాళ్ళ కుమారుడు
కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ మదురై హైకోర్టులో ఊరట లభించింది. కొన్నేళ్ల క్రితం ఓ వృద్ధ దంపతులు వేసిన కేసులో ఇరుక్కున్న సంగతి మనందరికీ తెలిసిందే. మదురైలోని మేలూర్కు చెందిన కదిరేసన్, మీనాక్షి...
కలిసి ఉండలేమని తెలిసి ప్రియురాలు ఉరేసుకుంది… ప్రియుడు ఆత్మహత్య
మంచిర్యాల: పాఠశాలలో ఉన్నప్పుడు ప్రేమ చిగురించడంతో యుక్త వయసు వచ్చాక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమపెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె ఉరేసుకుంది. ఈ విషయం తెలిసిన భగ్న...
నారాయణగూడ పిఎస్లో బాలుడు.. తెలిస్తే ఫోన్ చేయండి
హైదరాబాద్: ఓ బాలుడి ఆచూకీ తెలిన వారు ఉంటే వెంటనే నారాయణగూడ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై కోరారు. నారాయణ గూడ మెట్రో స్టేషన్లో గుర్తుతెలియని బాలుడు ఉన్నట్లు డయల్ 100 ఫోన్...
నిజామాబాద్లో విషాదం.. దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...
రెండో రోజుల్లో పెళ్లి… కాలువలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతదేహం
వరంగల్: రెండో రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెళ్లి... కానీ సదరు యువకుడి మృతదేహం కాలువలో కనిపించిన సంఘటన హనుమకొండ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ జిల్లాకు చెందిన...
ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 టైటిల్ను గెలుచుకున్న రాయన్ నవీద్ సిద్ధిఖీ
ముంబై: మిర్చి కార్యక్రమం, భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ పోటీ, ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13, ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ...
తిరుమలలో బాలుడి కిడ్నాప్
తిరుపతి: తిరుమలలో బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. యాత్రికుల సముదాయం వద్ద బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిపోయారు. గద్వాల్కు చెందిన మూడేళ్ల బాలుడు అభినయ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్...
అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం
అంతరంగంలోని ఆలోచనలకు రెక్కలు మొలిపించేది కవిత్వం. రోజువారి సంఘర్షణ పూరితమైన అనుభవ సాంద్రతల నుంచి మొలకెత్తేది కవిత్వం. దిగులు మేఘాలను పటాపంచలు చేసి, ఆపన్నహస్తంలా భరోసా నిచ్చేది కవిత్వం మాత్రమే. పదపదాల్లోని అక్షరాల...
ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే...కందగట్ల అనిల్, దేవి దంపతుల పిల్లలు రోహిత (3), జశ్విత (1) పాలు తాగి...
బోరబండలో బాలిక కిడ్నాప్… ఉపాధ్యాయుడు అఘాయిత్యం
హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...
అరబ్ దేశంలో హైదరాబాదీకి వేధింపులు
హైదరాబాద్కు చెందిన యువతి అరబ్ కంట్రీలో భర్త చేతిలో చిత్రహింసలకు గురవుతోంది. తనను కాపాడాలని తల్లిదండ్రులకు బాధితురాలు వీడియోలు పంపించడంతో విషయం బయటికి వచ్చింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని...
ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి
ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు వాగులో జారిపడి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లాకు చెందిన ఉజ్వల వేమూరు (23) ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లోని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది....