Home Search
నికర లాభం - search results
If you're not happy with the results, please do another search
రెండేళ్లలో దేశంలోని గ్రామాలకు 5జి సేవలు: ఎయిర్టెల్ ఎండి
న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జి స్పెక్ట్రమ్ సేవలను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. 2024 మార్చి నాటికి దేశంలోని కీలక గ్రామాలకు 5జి సేవలు చేరుకుంటాయని కంపెనీ ఎండి,...
ఈ నెలలోనే 5జి సేవలు
ఎయిర్టెల్ ఎండి వెల్లడి
న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జి స్పెక్ట్రమ్ సేవలను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. 2024 మార్చి నాటికి దేశంలోని కీలక గ్రామాలకు 5జి సేవలు చేరుకుంటాయని...
ఎయిర్టెల్ అదుర్స్
క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.1,607 కోట్లు చేరిన లాభం
గతేడాదితో పోలిస్తే 466 శాతం వృద్ధి
ఆదాయం రూ.18,220 కోట్లతో 27% జంప్
న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్...
వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్న యెస్ బ్యాంక్
ముంబై: యెస్ బ్యాంక్ బోర్డు జూలై 29న జరిగే సమావేశంలో వాటా విక్రయం ద్వారా నిధులను సేకరించే ప్రణాళికను పరిశీలిస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం, పెట్టుబడికి సంబంధించి పిఈ ఆటగాళ్ల (ప్రైయివేట్ ఈక్విటి...
లాభాల బాటలో మార్కెట్లు
గత వారం 1,731 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ కొనుగోళ్లు పెరగడంతో దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. గతవారం...
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబయి: స్టాక్మార్కెట్ సోమవారం హెచ్చుతగ్గులతో నడిచింది. బెంచ్మార్క్ సూచీలు ఇంట్రాడే లాభాలను తుడిచేసి, చివరికి కాస్త నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.78 పాయింట్లు(0.07%) కోల్పోయి 54,288.61 వద్ద, నిఫ్టీ...
రూ.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
రూ.3.39 లక్షల కోట్లు హాంఫట్
1,292 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడితో సోమవారం కూడా మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ అత్యధికంగా 1,291 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజులోనే...
ఇన్ఫోసిస్ షేరు 9 శాతం పతనం
బెంగళూరు: కంపెనీ యొక్క మార్చి త్రైమాసిక ఆదాయాలు అంచనాల కంటే తక్కువగా వచ్చిన తరువాత, ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ప్రారంభ ట్రేడ్లో 9 శాతం పడిపోయాయి, దాని మార్కెట్ విలువ నుండి రూ....
హెచ్చుతగ్గులు ఉంటాయ్..
జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం
పలు కంపెనీల క్యూ4 ఫలితాలు
వచ్చే వారం మార్కెట్పై నిపుణులు
న్యూఢిల్లీ : గతవారం మూడు సెషన్లు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. గురువారం అంబేడ్కర్ జయంతి, శుక్రవారం గుడ్ఫ్రైడే రెండు...
మార్కెట్లు జంప్
రష్యా-ఉక్రెయిన్ శాంతి ఆశలతో పుంజుకున్న మార్కెట్లు
ముంబై : ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను వెనక్కి తీసుకుందనే వార్తలతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో మార్కెట్లు జంప్ చేశాయి. సోమవారం ఎంత...
అదరగొట్టిన టాటా స్టీల్
క్యూ2లో కంపెనీ లాభం రూ.12,547 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగిన లాభం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం...
త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్ష
ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు
సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్.బలరాం
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సంస్థలో త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని ఆ...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
ఎయిర్టెల్కు కరోనా ఎఫెక్ట్
జూన్ త్రైమాసికంలో 63 శాతం నష్టం
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో తంపెనీ నికర లాభం రూ.283 కోట్లతో 63...
నిఫ్టీ @ 16,000
రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు
మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్
పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్కు జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్...
16 శాతం పెరిగిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభాలు
జూన్ త్రైమాసికంలో రూ.7,729.6 కోట్ల నికర లాభం
ముంబయి: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ జూన్తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.7,729.6 కోట్ల నికర లాభం...
ఏసియన్ పెయింట్స్ అదుర్స్
క్యూ4లో లాభం రూ.852 కోట్లతో 84% వృద్ధి
న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం (2020-21) నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఫలితాల్లో ఏసియన్ పెయింట్స్ రాణించింది. కంపెనీ నికర లాభం రూ.852 కోట్లతో 84...
మార్కెట్లకు జోష్
బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు
996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...
73% తగ్గిన మహింద్ర లాభాలు
మూడో త్రైమాసికంలో రూ.380 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం మహింద్ర, మహింద్ర సంస్థ నికర లాభాలు 2019 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలోఅంతకు ముందు ఏడాదితో పోలిస్తే 73 శాతం పడిపోయాయి. గత...