Home Search
నికర లాభం - search results
If you're not happy with the results, please do another search
కొత్త ఆదాయ పన్ను నిబంధనలు
న్యూఢిల్లీ : గతేడాది (2023) బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు చేసింది. ఇది 2024 సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. 2023-24 ఆర్థిక...
బిలియనీర్ జాబితాలో 16వ స్థానానికి గౌతమ్ అదానీ
వారం రోజుల్లోనే రూ.83,379 కోట్లు పెరిగిన సంపద
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ కేవలం వారం రోజుల్లోనే 10 బిలియన్ డాలర్లు అంటే రూ.83,379 కోట్లు పెరిగింది....
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ. 711.18 కోట్ల లాభాల బోనస్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో నిధుల విడుదల
ఈ నెల 16 న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ
ప్రకటించిన సంస్థ సి అండ్ ఎండి ఎన్.శ్రీధర్
సగటున ఒక్కో కార్మికునికి రూ.1.53 లక్షల బోనస్
సింగరేణి చరిత్రలో అత్యధికంగా...
మట్టి పాత్రలతకు కేరాఫ్గా మారబోతున్న సిద్దిపేట
సిద్దిపేట: మట్టి పాత్రలతకు కూడా కేరాఫ్గా సిద్దిపేట మారబోతుందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కుమ్మర్ల పైలెట్ ప్రాజెక్ట్ కింద 2.20 కోట్ల నిధుల జీవో కాఫీని...
లాభాలు ఆవిరి..
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
లాభాలు ఆవిరి.. అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
పారిశ్రామిక జవసత్వాల జంషెడ్జీ
ప్రధానంగా వ్యవసాయాధారితమైన భారత దేశంలో నేటికీ దాదాపు 60% మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 18% భాగస్వాములవుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి...
ముకేశ్ను అధిగమించిన జుకర్బర్గ్
న్యూఢిల్లీ : బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో మార్క్ జుకర్బర్గ్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి 12వ స్థానానికి చేరుకున్నారు. మెటా స్టాక్లో పెరుగుదల కారణంగా ఆయన అంబానీని అధిగమించారు. అంతకుముందు జుకర్బర్గ్ 13వ...
కెసిఆర్ ఒక అవసరం, అనివార్యం
కర్షకులు కేంద్రీకృతంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ఎంతో...
రాజనీతి, రాజకీయ వ్యాపారం!
‘రాజనీతిజ్ఞు’డంటే ఎవరు? రాజకీయ వ్యాపారి అంటే ఎవరు? “నేటి, రేపటి తరాల భద్రత, ప్రగతి కోసం పరిశ్రమించేవాడు రాజనీతిజ్ఞుడు! కేవలం రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడేవాడు రాజకీయ వ్యాపారి! 2014 నాటి...
మోడీ ఎల్ఐసిని నాశనం పట్టించాడు: ఓవైసీ
హైదరాబాద్: భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి) ‘పెట్టుబడి విలువ’(వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్) ఆర్టికల్ గురించి ప్రస్తావిస్తూ మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఎల్ఐసిలో సామాన్యులు పెట్టుకున్న...
ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!
ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో...
ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!
ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
ఊరు ఆమెకు కవితాగానం
బాల్యంలో ఆడిన కోతికొమ్మంచి ఆటలు, వీధిలో ఆడిన, పరుగు పందెం, సైకిల్ తొక్కడం, కబడ్డీ క్రీడలు, పాతపాటలకి డ్యాన్సులు... ఊరు ఊరంతా లలితే. అందుకే ‘దాతి’లో ప్రతి అక్షరం నిప్పుర్వ వెలుగుతోంది. పెళ్ళి...
ఉత్సాహంగా మార్కెట్లు
గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...
ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ జీతం రూ.80 కోట్లకు పెరిగింది
43 శాతం ఇంక్రిమెంట్ : కంపెనీ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ఐటి కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్ వేతనం భారీగా పెరుగనుంది. ప్రస్తుత ఆయన వార్షిక వేతనం...
సెంటిబిలియనీర్స్ క్లబ్ లో గౌతమ్ అదానీ!
ముంబయి: సెంటిబిలియనీర్స్ క్లబ్లో కొత్త సభ్యుడయ్యారు గౌతమ్ అదానీ. ఓడరేవులు, గనులు మరియు గ్రీన్ ఎనర్జీతో కూడిన సామ్రాజ్యాన్ని కలిగిన భారతీయ వ్యాపారవేత్త, అతని సంపద 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది....
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
ఇండిగో నష్టం రూ.871 కోట్లు
న్యూఢిల్లీ: మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో నిరాశపర్చింది. ఇండిగో నికర నష్టం రూ.870 కోట్లు నమోదైంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 201920 క్యూ4(జనవరిమార్చి)లో...
ఎల్ఐసి ప్రై‘వేటు’ను అడ్డుకుందాం
భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించగా, ప్రై‘వేట్‘ పరం కాకుండా కాపాడుకునేందుకు లియాపి (లైప్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి...