Home Search
బస్తీ దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్రావు
కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు
హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...
విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు
రంగారెడ్డి :విద్యా, వైద్యరంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మంత్రి సబితారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య...
సామాజిక మార్పు సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓట్ల కోసం కాదని ప్రతి పథకం సామాజిక మార్పు కోసం ప్ర వేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్...
పేదల వైద్య ఖర్చులు తగ్గించడంలో తెలంగాణ -డయాగ్నోస్టిక్స్ చొరవ అద్భుతం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పని తీరును మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. జేబులో లేని వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ చొరవ గొప్ప...
తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేదలకు వరం
సూర్యాపేట : అనారోగ్యాల భారీనపడే పేద ప్రజలకు భారంగా మారే వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల...
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి
ఘట్కేసర్: ప్రతిఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ 2వ వార్డు...
నిరుపేద వర్గాలకు అత్యాధునిక వైద్యం అందించడమే సర్కారు లక్షం
మహబూబాబాద్ : పేద వర్గాలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించే తెలంగాణ సర్కారు అత్యాధునిక మైన వైద్య పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...
గవర్నర్కు మంచి కనిపిస్తలేదా?
మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజల వద్దకు తెచ్చాం
గన్ఫౌండ్రీ : దేశంలోనే వందకు వంద శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషన్ డెలవరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ మాత్రమేనని కేంద్రం ప్రకటించిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు....
గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది...
ఇదిగో.. పేదల ఆత్మగౌరవ సౌధం
ప్రారంభానికి సిద్దంగా కొల్లూరులో కెసిఆర్ నగర్ టౌన్షిప్
నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఏసియాలోనే అతి పెద్ద నిరుపేదల హౌజింగ్ టౌన్షిప్
సాకారం కాబోతున్న పేదల సొంతింటి కల
మన తెలంగాణ /హైదరాబాద్: పేదల సొంతింటికల...
తొర్రూరు పట్టణాన్ని రాష్ట్రంలోనె నెంబర్ వన్గా తీర్చిదిద్దుతా
తొర్రూరు : అంచలంచెలుగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...
అభివృద్ధిని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
తుర్కయంజాల్: నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను అనాడు అభివృద్ధి చేపట్టాలనే ఉద్ధేశంతో నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది...
జాతీయ స్థ్ధాయిలో మెరిసిన హుస్నాబాద్
హుస్నాబాద్: ప్రజాప్రతినిధులు అధికారుల కృషి ప్రజల సమన్వయంతో అభివృద్ధ్దిలో అగ్ర పథాన జాతీయ స్థ్ధాయిలో పలు అవార్డులు కైవసం చేసుకొని మెరిసిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ...
పట్టణాభివృద్ధిలో తెలంగాణ నెంబర్వన్
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి
పచ్చదనం పెంపుతో గొప్ప ప్రగతి ఆవిష్కరణ
ప్రతి నెలా మున్సిపాలిటీలకు రూ. 70 కోట్లు
హైదరాబాద్: ఏ రాష్ట్రంలో జరగని పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన...
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది
బిక్కనూర్ : పేద ప్రజల అభివృద్ధ్ది, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో రూ.6 కోట్ల 45 లక్షల...
ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలు
ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన బస్తా దవాఖానను వరంగల్...
ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా...
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట
వైద్యారోగ్యశాఖలో సమూల మార్పులకు సిఎం కెసిఆర్ శ్రీకారం
గజ్వేల్: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తోందని ఆమేరకు అధికంగా నిధులను కెటాయిస్తున్నదని ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా...