Home Search
భార్యాభర్తల - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో భారతీయ కుటుంబం ఆత్మహత్య
న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన దంపతులతో పాటుగా వారి ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో చనిపోయి ఉండగా పోలీసులు కనుగొన్నారు. వీరంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుని ఉంటారన్న కోణంలో...
రాజకీయ సినీ సమ్మేళన్ రాఘ్ణితి..లీలాప్యాలెస్లో ఘనమైన పెళ్లి
ఉదయ్పూర్ : ఆప్ ప్రముఖ నేత రాఘవ్ చద్ధా, అందాల నటి పరిణితి చోప్రాల వివాహం జరిగింది. రాజస్థాన్లోని రాజరికాల నేపథ్యం ఉండే ఉదయ్పూర్లో రెండు మూడు రోజుల పాటు సాగిన వేడుకల...
కాలం మారింది కాలరెగరేయవద్దు.. భర్త సైతం ఇంటిపని చేయాల్సిందే
ముంబై : మారుతున్న కాలంతో పాటు మనం మారాల్సిందే. ఇంటిపని భారాన్ని బాద్యతను భార్యాభర్తలు ఇరువురూ సమానంగా చేపట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి ఆధునిక జీవన పరిస్థితుల నేపథ్యంలో బొంబాయి హైకోర్టు...
బంగళా అమ్మకం వివాదం.. సుప్రీం కోర్టు లాయరును చంపేసిన భర్త
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సుప్రీంకోర్టు లాయరు రేణూ సిన్హాను భర్త దారుణంగా హత్య చేశాడు. వారి సొంత బంగళాలోనే ఈ దారుణం జరిగింది. జీవితాంతం కలిసి ఉండే భార్యను ఇంతకు ముందు...
3నుంచి టీచర్ల బదిలీలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతించింది. టీచర్ల బదిలీలపై ఇంతకు ముందు ఉన్న మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు హైకోర్టు...
చిత్తూరు జిల్లాలో విషాదం.. దంపతులను తొక్కి చంపిన ఏనుగు
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మంగళవారం గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడ గ్రామ శివారులో భార్యాభర్తలు వెంకటేష్, సెల్విలపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న దంపతులను...
కాంగ్రెస్లో టికెట్ కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు
భార్యాభర్తలిద్దరికీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్కు విజ్ఞప్తి
ఇద్దరిలో ఒక్కరికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న కాంగ్రెస్ వర్గాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్లో తనకు టికెట్ నిరాకరించడంపై...
టీచర్ల బదిలీలపై హైకోర్టులో విచారణ వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : టీచర్ల బదిలీల అంశంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏ అధికారంతో, ఏ ప్రాతిపదికన...
నిండూ అమాస నాడూ… గద్దర్ పాట వెనక కథ
22 సంవత్సరాల క్రితం... ‘విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ని కలిశాం...నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ని ఇంట ర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం....
తల్లి ఆందోళన పిల్లల చదువుకు అడ్డంకి కారాదు : ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : పిల్లల క్షేమం కోసం తల్లి ఆందోళన చెందడం అతిగా ప్రస్తావించలేం కానీ పిల్లల గురించి ఆమె మానసికంగా వేదన చెందడాన్ని చదువులకు అడ్డంకిగా చేయవలసిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు...
విహార నౌకలో అదృశ్యమైన మహిళ మృతి
సింగపూర్ : నడి సముద్రంలో క్రూజ్షిప్ నుంచి అదృశ్యమైన భారతీయ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. రీటా సహానీ, ( 64) జాకేశ్ సహానీ (70) ఈ భార్యాభర్తలు...
మిరుదొడ్డిలో దారుణం
ఓ భర్త భార్యను దిండుతో మొఖం మీద పెట్టి హత్య చేసిన కేసును విచారిస్తున్న పోలీసులు
దుబ్బాక(మిరుదొడ్డి): సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో...
మృత్యువులోనూ వీడని బంధం
పురుగుల మందు తాగి భార్య, రోడ్డు ప్రమాదంలో భర్త ఒకే రోజులో మృతి
అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
లక్షెట్టిపేట : భార్య పురుగుల మందు తాగి మృతి చెందగా అదే రోజు రాత్రి భర్త...
స్మితకు మనోజ్ ఎలా పరిచయమయ్యాడో తెలియదు
అధికారులు పిలిస్తేనే విల్లాకు వెళ్లా : సిద్ధార్ధ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్పేట్ కాల్పుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా...
భారీ వర్షాలకు ఇంటి పైకప్పు కూలి కుటుంబం మృతి
చండీగఢ్ : పంజాబ్ లోని ఫరీద్కోట్ జిల్లాలో కోట్కపుర ఏరియాలో భారీ వర్షాలకు బుధవారం తెల్లవారు జామున ఇంటిపై కప్పు కూలి కుటుంబం లోని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇంటి యజమాని,...
పదేళ్ల క్రితం ప్రేమపెళ్లి.. పిల్లలతో జలాశయంలో దూకిన తల్లి
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మిడ్మానేరు రిజర్వాయర్లో ఓ మహిళ, 14 నెలల బాలుడు సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. బోయిన్పల్లి మండలం శాబాష్పల్లి వంతెనపై...
హామీల అమలులో విఫలమైన బిఆర్ఎస్ ప్రభుత్వం
నల్లగొండ: కాంగ్రెస్ ప్రజలకు ఎంచేసిందో వారినే అడగాలని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని కుందూరు జానారెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు, తన తనయుడు కుందూరు జయవీర్రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్యయాత్రలో భాగంగా...
ఇంటిపై నిద్రించిన దంపతులు.. భార్య మృతి
హైదరాబాద్: ఇంటిపై నింద్రించిన దంపతులలో భార్య మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సి.బెళగల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..భార్యాభర్తలైన లక్ష్మీ, భాస్కర్...
ఇద్దరు నకిలీ వైద్యుల అరెస్టు
బోడుప్పల్ : నకిలీ సర్టిఫికెట్లతో వైద్యులుగా చలామణిలు అవుతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మంగళవారం పోలీస్ స్టేషన్...
ఇంటిని ఖాళీ చేయించినందుకు కడతేడ్చాడు..
నందిగామ: జీవనోపాధికోసం బీహార్ నుంచి నందిగామ వలస వచ్చాడు.. అద్దెకు ఇంటిని తీసుకొని పరిశ్రమలో పనికి కుదిరాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండడంతో ఇంటి యజమాని వారించి సముదాయించేది. నిత్యం జరుగుతున్న గొడవకు...