Monday, April 29, 2024
Home Search

భార్యాభర్తల - search results

If you're not happy with the results, please do another search
Woman kills children and commits suicide at mysore

ఫోన్ వాడొద్దన్నందుకు పిల్లలను చంపి, ఆత్మహత్య

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మైసూర్ నగరంలో ఆదివారం దారుణం చోటుచేసుంది. సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఓ భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే ముజిమిల్, సుఫియా దంపతులకు...
CM KCR Review on Non-Agricultural Land Registrations

ఎవుసం మారాలి

  అందుకోసం నాలుగంచెల వ్యూహం రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...

మృత్యువులోనూ వీడని బంధం

అనారోగ్యంతో భర్త మృతి, గంటలోపే భార్య మృతి మర్పల్లి: కొన్నేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్న ఆ భార్యాభర్తల సంసారబంధం మరణంలోనూ వారికి విడదీయరాని బంధంగా మారింది. అనారోగ్యంతో భర్త మృతి చెందిన గంటలోపే మనస్థాపం చెందుతూ...
Three killed in road accident at Chattarpur

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

భోపాల్: కారు, ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో భార్యాభర్తలు సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఛతర్‌పూర్ సాగర్-కాన్పూర్ జాతీయ రహదారి నాగర్ గారిమల్‌హారా సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు...
Mother sold her son at Hyderabad

భర్తపై కోపం.. కొడుకును అమ్మేసిన తల్లి

హైదరాబాద్: నగరంలోని హబీబ్ నగర్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. భర్తపై కోపంతో ఓ భార్య తన కొడుకును రూ.45 వేలకు అమ్మేసింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల నేపథ్యంలో ఈ నిర్ణయం...

భార్య, మామను కిరాతకంగా చంపిన అల్లుడు

దౌల్తాబాద్ : వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం బాలంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై ఇద్దరి ప్రాణాలు తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య హాజీ బేగం(30)పై అనుమానంతో ఉన్మాదిగా...
suicide

దంపతులు ఆత్మహత్య.. అనాధలైన పిల్లలు

మెదక్‌: జిల్లాలోని రామాయంపేట మండలం ఢీధర్మారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇంట్లోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం తక్షణమే సిద్దిపేట సర్కార్...
Mother suicide with her children

క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి

  రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి భార్యాభర్తల నడుమ గొడవలే కారణం మనతెలంగాణ/శామీర్‌పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన...
Aditya Hospital MD

ఆసుపత్రి ఎండి ఆత్మహత్య

  సొంత రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎండి డా. రవీంద్రకుమార్ భార్యతో గొడవలే కారణమని పోలీసుల అనుమానం హైదరాబాద్ శివారు కాప్రా సాకేత్‌లో ఘటన మన తెలంగాణ/జవహర్‌నగర్ : కుటుంబ కలహాలతో దమ్మయిగూడ...

పిల్లల ముందు పోట్లాటలా?

  భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వస్తూపోతూ ఉంటాయి. ఇద్దరూ సర్దుకు పోతారు. ఒకళ్లకొకళ్లు క్షమాపణ చెప్పుకుంటారు. జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ పిల్లల ముందు నిరంతరం తగువులు పడుతుంటే మాత్రం అది...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

సర్వం కోల్పోతున్న పిల్లలు

  న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ బాధ్యతపై తల్లిదండ్రుల మధ్య తలెత్తిన వివాదాల కేసుల్లో పిల్లలు ఎల్లప్పుడూ సర్వం కోల్పోయేవారేనని, వారు ఎలాంటి తప్పు చేయకున్నా తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలకు దూరమై పోతున్నారని దీనికి భారీ...

తెల్లవారితే మొదటి పెళ్ళిరోజు… దైవ దర్శనానికి వెళుతూ మృత్యుఒడికి…

  కరీంనగర్ క్రైం ః వారిది అన్యోన్యమైన కాపురం... పెళ్ళి జరిగిన నాటి నుండి ఏ రోజు కూడా ఆ భార్యాభర్తల మధ్యన గొడవలు జరగలేదు... చూస్తుండగానే సంవత్సరకాలం పూర్తవుతుంది... మరికొద్దిసేపట్లో మొదటి సంవత్సరం...

ప్రమాదంలో ప్రమాదం

  మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...
Bride

సంతే పరిణయ వేదిక

కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....

మగపిల్లాడికో శిక్షణ

  ఈ మధ్యకాలంలో మంత్రులు, ప్రజాసేవకులమని చెప్పుకొనేవాళ్లు కూడా ఏదైనా కోపంగా చెప్పాలనుకుంటే ‘మేం గాజులు తొడుక్కున్నామా’ అంటారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే వాళ్లకు గాజులు, పువ్వులు పంపుతూ ఉంటారు. అంటే మాటల్లోనే ఇది...
Village

రథం ముగ్గు

  నాగభూషణుడు రాజుగా పరిపాలిస్తూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. రాజ్యంలో న్యాయపరిపాలన సక్రమంగా నిర్వహించాలని ప్రతి గ్రామంలోనూ న్యాయాధికారిని నియమించారు. దోషులకు శిక్షగా వేసిన అపరాధ రుసుములో సగం ఆ గ్రామ అభివృద్ధికి,...

Latest News

నిప్పుల గుండం