Home Search
మారక నిల్వలు - search results
If you're not happy with the results, please do another search
శ్రీలంకకు 40వేల టన్నుల భారత్ డీజిల్
ఇంధన సంక్షోభ దేశానికి రవాణా వెసులుబాటు
న్యూఢిల్లీ /కొలంబో : భారతదేశం నుంచి 40,000 టన్నుల డీజిల్తో కూడిన నౌక శ్రీలంకకు చేరుకుంది. చమురు సంక్షోభ శ్రీలంకకు భారతదేశం ఇస్తోన్న బిలియన్ డాలర్ల రుణ...
శ్రీలంకకు భారత్ సహకారం కొనసాగిస్తాం
రాజపక్సకు జైశంకర్ హామీ
కొలంబో: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం నాడిక్కడ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహీంద రాజపక్సను కలుసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు...
తక్షణం 50 కోట్ల డాలర్ల సాయం
భారత్కు శ్రీలంక మొర
కొలంబో : దిగువన ఉన్న పొరుగుదేశం శ్రీలంక భారతదేశపు సాయాన్ని అభ్యర్థించింది. ముడి చమురు కొనుగోళ్ల బకాయిలను తీర్చేందుకు తమకు తక్షణ సాయంగా 50 కోట్ల డాలర్ల రుణసాయం అందించాలని...
శ్రీలంకలో సిలిండర్ ధర రూ.2657
చుక్కలను తాకిన నిత్యావసరాల ధరలు
కొలంబో : ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు అమాంతం భగ్గుమంటున్నాయి. నిత్యావసర, ఆహార పదార్దాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తి వేయడమే దీనికి కారణం....
అఫ్ఘన్లో ఆకలికేకలు
ఈ నెలతో ఐరాస తిండిగింజలు ఖాళీ
మూడొంతుల మంది పస్తులు?
ముగిసీముగియని సుదీర్ఘయుద్ధ కాలం
కరకు ఘట్టంగా కరువుకాటకాలు
కాబూల్ : సుదీర్ఘకాలపు అంతర్యుద్ధాల అఫ్ఘనిస్థాన్లో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. దేశంలో ఏర్పాటు కాబోయే నూతన తాలిబన్ ప్రభుత్వానికి ఇది...
100 శాతం జీవఇంధన వాహనాలకు ఆరు నెలల్లో ఆదేశాలు
కేంద్రమంత్రి నితిన్గడ్కరీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు 100 శాతం జీవ ఇంధన వాహనాల తయారీకి మారాలన్న నిబంధనను మరో ఆరు నెలల్లో తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ తెలిపారు. దాంతో, వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందని, విదేశీమారకం...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’
సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...