Home Search
మారక నిల్వలు - search results
If you're not happy with the results, please do another search
బంగారం రూ.55 వేలకు చేరొచ్చు
పసిడిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఇకపై వచ్చే పండుగల సీజన్లలో, పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలను కొనుగోలు మరింత భారం కానుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని...
టీ తాగడం తగ్గించుకోండి
ప్రజలకు పాక్ మంత్రి వేడుకోలు
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ తన దేశ ప్రజలను చాయ్పై కోత విధించుకోవాలని విజ్ఞప్తి చేసింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండడంతో దేశంలో దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి...
ప్రధాని మహింద రాజపక్సకు ఉద్వాసన?
అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు
త్వరలోనే మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి పదవినుంచి తన సోదరుడు(అన్నయ్య) మహింద రాజపక్సను తొలగించడానికి అధ్యక్షుడు గొటాబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంపై...
శ్రీలంక కష్టాలకు మూలం ఐఎంఎఫ్!
తీవ్రమైన చెల్లింపుల బ్యాలెన్స్ (బిఒపి) సమస్య కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాని విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. నిత్యావసర వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టతరంగా...
సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!
కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...
ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది: శక్తికాంత్ దాస్
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకులకు నగదు లభ్యత పెంచామని, గతంలో టర్మ్లోన్ల వాయిదాలపై మూడు నెలల మారటోరియం...
రుణాలివ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్
చెన్నై: బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమలకు (ఎంఎస్ఎంఇ)రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఒక...
కొండెక్కిన బంగారం ధర
10 గ్రాములు రూ 75,000 దాటి చుక్కలదిక్కే
ఇక వెండి కిలో రూ 85,000 దాటి దూకుడు
ప్రపంచ భౌగోళిక రాజకీయాలే కీలక కారణం
అత్యధిక నిల్వలతో గోల్డ్కింగ్గా చైనా సత్తా
న్యూఢిల్లీ :...
శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...
కనిష్ఠ స్థాయి నుంచి పుంజుకున్న రూపాయి విలువ !
29 పైసలు పెరిగి డాలరుకు రూ. 83.33 చేరిన రూపాయి విలువ
ముంబై: డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ కనిష్ఠ స్థాయి నుంచి వృద్ధి చెందింది. మంగళవారం 29 పైసలు పెరిగి డాలరు మారకం...
చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?
గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
పివి. సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు
హైబ్రిడ్ వంగాడాల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతుకు లాభదాయకం
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతులకు లాభదాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ భారతీయ వరి...
తెలుగు రాష్ట్రాల్లో ఇడి సోదాల కలకలం
హైద్రాబాద్, గుంటూరులలో సోదాలు
ట్రాన్స్స్ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు కలకలం రేపుతున్నాయి. ట్రాన్స్స్ట్రాయ్ సంస్థకు చెందిన కార్యాలయాలు, ఆ సంస్థకు చెందిన...
ఆర్థిక ఊబిలో పాక్!
పుట్టి మునిగిపోతున్న దశలోని పాకిస్తాన్కు 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చి ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంగీకరించడానికి కారణం దాని షరతులకు ఇస్లామాబాద్ దాసోహమనడమే. ఈ రుణ షరతుల్లో భాగంగా...
మోడీని పొగుడుతూ ఫేక్ న్యూస్!
హిండెన్బర్గ్ తన నివేదికలో అదానీకి చాంగ్ చుంగ్ లింగ్ అనే చైనా జాతీయుడికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గౌతవ్ు అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇంటి చిరునామానే తనదిగా చాంగ్ ఇచ్చాడని,...
పాకిస్థాన్ ఆసుపత్రుల్లో మందులకు కటకట
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఇప్పుడు ఆసుపత్రులలో రోగులకు అవసరమైన మందులు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం ఇప్పటికే పలు రంగాలను దెబ్బతీసింది. ఆహార ధాన్యాల సరఫరాలకు గండిపడింది. ఇప్పుడు...
సేంద్రియ సాగు మేలేనా?
ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు...
పిండి కోసం పెనుగులాట
సబ్సిడీ గోధుమ పిండి కోసం
తొక్కిసలాట.. ఒకరు మృతి
పాక్లో దుర్భర పరిస్థితులకు
అద్దం ఆకాశాన్నంటిన ధరలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో జనజీవితాన్ని మరింత అతలాకుతలం చేసేలా గోధుమ , బియ్యం పిండి ధర లు ఆకాశాన్ని అంటాయి....
పాక్ పతనావస్థ!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. అతి వేగంగా పురోగమిస్తున్నదనుకొన్న బంగ్లాదేశే ఆర్థిక కల్లోలాన్ని ఎదుర్కొంటుండగా సకల అరాచకాలు తాండవించే పాకిస్తాన్ కష్టాల పాలు కావడం విస్తుగొలపదు. దుకాణాలు,...