Home Search
వంతెన - search results
If you're not happy with the results, please do another search
సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జాతీయ రహదారి వంతెన నిర్మాణానికి 765 కోట్లు
నేషనల్ హైవే అథారిటీకి నిధులు మంజూరు చేసిన నితిన్ గడ్కరి
మనతెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాతీయ...
నేడు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పై వంతెన ప్రారంభోత్సవం
హైదరాబాద్ : రైతుల కోసం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కాదు.. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్...
వంతెన పైనుంచి పడిన లారీ: ఇద్దరు మృతి
రాజాపూర్: మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాపూర్లో ఓ లారీ అదుపుతప్పి వంతెన పైనుంచి పడిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సహా...
వర్ధన్నపేటలో బైక్ ఢీకొట్టిన బస్సు… 50 మీటర్ల దూరంలో పడిన నాలుగు మృతదేహాలు
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో...
బస్సులోంచి కిడ్నాప్ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు
కరాచి: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు, క్వెట్టా నుంచి తఫ్తాన్కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని, అందులోని 9 మంది...
వణికిన తైవాన్
తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో...
లోయలో పడిన బస్సు: 45 మంది సజీవదహనం
జొహెన్నెస్బర్గ్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో లోయలో పడిపోవడంతో 45 మంది సజీవదహనమైన సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈస్టర్ పండుగ కోసం 46 మంది భక్తులు జియాన్ చర్చికి...
తెరపైకి ముగ్గురు కీలక నేతలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలో నోటీసులు?
టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్
నేతృత్వంలో పరికరాల కొనుగోలు..
ఇజ్రాయెల్ నుంచి దిగుమతి
సిఎం రేవంత్ ఇంటి సమీపంలో
కార్యాలయం, 300 మీటర్ల పరిధిలో
మాటలు వినేలా డివైస్ల ఏర్పాటు
నాగోల్ మూసీ వంతెన కింద
హార్డ్ డిస్క్...
ఖానాపూర్ లో మంత్రి సీతక్క పర్యటన
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క శనివారం పర్యటించారు. పెంబి మండలంలో కొట్టుకుపోయిన పసుపుల వంతెనను సీతక్క పరిశీలించారు. ఖానాపూర్ లో హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. నిందితుడికి...
భద్రాచలంలో గోదావరి నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం వంతెన పైనుంచి వ్యక్తి దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నీటిలో...
ఇఫ్తార్కు అత్యంత ప్రాధాన్యం
మొదటి శుక్ర వారమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం
రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొరత లేదు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ. 2263 కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ తరహాలోనే మైనారిటీ రెసిడెన్షియల్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మన...
ఇండోనేషియాలో వరదలకు 26 మంది మృతి
ఇండోనేషియాకు చెందిన సుమత్రా ద్వీపంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొడచరియలు విరిగిపడిన ఘటనలలో 26 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మరో 11 మంది...
ఎల్బీనగర్ టు హయత్నగర్ మెట్రోను పొడిగిస్తాం: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి హయత్నగర్కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
బైరామల్ గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సిఎం రేవంత్
హైదరాబాద్లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్తో ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు...
హైదరాబాద్లో మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్లో శనివారం మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో పైవంతెన ప్రారంభం కానుంది. రెండో స్థాయిపై వంతెనను సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ఎన్నికలప్పుడే రాజకీయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా...
ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ !
నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతాం
మూసీ నది అభివృదికి మాస్లర్ ప్లాన్ రూపొందిస్తున్నాం
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2 ప్రారంభం
చాంద్రాయణ గుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తాం
ఫరూక్నగర్...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
స్కామ్ లా… స్కీములా?
కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
అవినీతికి కళ్లెం వేశాం.. దేశాన్ని దారికి తెచ్చాం
వారికి ఆ ఒక్క కుటుంబం తప్పితే పేదలు పట్టలేదు
11వ స్థానపు దేశాన్ని ఐదో స్థానంలోకి తెచ్చాం...
కాంగ్రెస్ స్కామ్లకు అంతులేదు
దేశంలో టెలికం వ్యవస్థ నిర్మాణం అవసరం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 జి స్కామ్ జరిగింది. ఇక క్రీడోత్సవాల దశలో కామన్వెల్తు స్కామ్ దూసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి పనులను కాంగ్రెస్ పాలనలో...