Home Search
శంషాబాద్ ఎయిర్పోర్టు - search results
If you're not happy with the results, please do another search
కాళేశ్వరంపై అడిగినా సమాచారం ఇవ్వలేదు: కిషన్రెడ్డి
కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము అడిగినా కూడా సమాచారం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీను శనివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు...
అయోమయంలో కోమటిరెడ్డి రాజకీయ భవిష్యత్ !
ఏఐసిసి రంగంలోకి దిగినా తగ్గని వెంకట్రెడ్డి
సిడబ్ల్యూసి సమావేశాల్లోపు బయటకు రావాలని అధిష్టానం సూచన
ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దల నుంచి కోమటిరెడ్డికి ఫోన్
అన్ని కమిటీల్లోనూ తనకు మొండి చేయి చూపారని
అనుచరుల ఆవేదన వ్యక్తం...
రవాణాకు రాచబాట
మూడోదశలో 278 కి.మీలు....రూ.69,100 కోట్ల ఖర్చు
హైదరాబాద్: ఔటర్తో పాటు మరిన్ని ప్రాంతాలకు మెట్రోరైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా మియాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి...
మూసీపై ఎక్స్ ప్రెస్ వే
మనతెలంగాణ/ హైదరాబాద్ : శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్ప్రెస్ వేను కూడా నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దానికి రూ.15 వేల కోట్ల...
ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్ను ప్రారంభిస్తాం: మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్ను ప్రారంభిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. త్వరలో మల్లంపేట్ వద్ద 21వ ఇంటర్ఛేంజ్తో పాటు మూసీపై...
సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకత రాబోతుంది
హైదరాబాద్: దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని,...
నియోపోలీస్ లే ఔట్ పనులు చివరి దశకు
హైదరాబాద్ : ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండిఏ సంస్థ కోకాపేట నియోపోలీస్ లే ఔట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా...
మున్సిపల్ కార్పొరేషన్గా మహబూబ్నగర్
మహబూబ్నగర్ : మున్సిపాల్టీగానే మహబూబ్నగర్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని , త్వరలో కార్పొరేషన్గా మారనుందని అప్పుడు అభివృద్ధి మరింత కొత్త పు ంతలు తొక్కునుందని రాష్ట్ర ఎక్సైజ శాఖ మంత్రి డా....
పవిత్ర హజ్కు బయలుదేరిన 1,950 మంది యాత్రికులు
నాంపల్లి : నాంపల్లి హజ్ హౌస్ హజ్ శిబిరం నుంచి పలు రాష్ట్రాల ముస్లీం యాత్రికుల పవిత్ర హజ్కు బయలుదేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సందర్బంగా హజీలతో ఆధ్యాత్మిక వాతారణం...
క్షేమంగా ఇంటికి..
మణిపూర్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు
స్వాగతం పలికిన మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు
స్వస్థలాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు
ప్రభుత్వానికి, కెసిఆర్కు రుణపడి ఉంటాం: విద్యార్థులు, తల్లిదండ్రులు
మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్: మణిపూర్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు...
ఆర్ఆర్ఆర్ టీమ్తో అమిత్ షా తేనేటి విందు రద్దు..!
హైదరాబాద్: బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ సాధించిన...
వారణాసి వెళుతున్న ఇండిగో విమానం హైదరాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూస్డెస్క్: బెంగళూరు నుంచి వారణాసి వెళుతున్న ఇండిగో విమానం బంగళవారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. బెంగళూరు నుంచి వారణాసి బయల్దేరిన...
ఇడి నోటీసులు..
హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం...
తుక్కుగూడ ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ!
తుక్కుగూడ ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ !
త్వరలో అధ్యయనం చేయనున్న మెట్రో అధికారులు
ఐటి రంగం విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు (31 కిలోమీటర్ల) మేర...
హ్యాట్రిక్ కొడతాం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీదే అధికారమని, హ్యాట్రిక్ కొడతామని మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ మేరకు మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు...
తెలంగాణ మీకు శత్రుదేశమా?: కెటిఆర్
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో 35 పనులలో 11 పూర్తి చేశామని, హైదరాబాద్లో 985.45 కోట్లతో నాలాల అభివృద్ధి చేపట్టామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో కెటిఆర్ మాట్లాడారు....
ముకరంజాకు కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎనిమిదో నిజాం ముకరం జా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. అక్కడి నుండి...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...
ఔటర్ చుట్టూ మెట్రో
కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మార్గం మెట్రోకు ఉంది హైదరాబాద్లో దానిని ఇంకా
విస్తరించాలి నేడు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ చాలా గొప్పగా జనాభా
పెరుగుదలకు అవసరమైన మౌలిక...
మన మెట్రో వరల్డ్ క్లాస్
ప్లాట్ఫామ్స్కు స్క్రీన్ డోర్స్ మెట్రో రైలు వస్తేనే ఓపెన్
గంటకు 120 కి.మీ. స్పీడ్తో పరుగులు
రాయదుర్గం నుంచి నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కు
27.5 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్..
ఒక కి.మీ. రోడ్ లెవల్లో...