Home Search
స్టాక్మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
రెండేళ్లలో పసిడి 27% పెరగొచ్చు
ముంబై : గత వారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్సైట్ ప్రకారం, ఆగస్టు 21న బులియన్ మార్కెట్లో బంగారం రూ.58,345గా ఉంది,...
వరుస నష్టాలకు బ్రేక్..267 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : ఈ వారం దేశీయ స్టాక్మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంతర్జాతీయ పరిణామాలు మెరుగ్గా ఉండడంతో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
సరికొత్త శిఖరాల నుంచి పతనం దిశగా మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా నాలుగో వారం కూడా పతనమయ్యాయి. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. వారాంతం శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత...
హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు..
హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు
338 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆఖరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. మార్కెట్ ముగిసే...
నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి
ముంబై : స్టాక్మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్వ లాభాలతో ముగిశాయి. సోమవారం ప్రారంభంలోనే మార్కెట్లు భారీగా పతనం కాగా, ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల బాటపట్టాయి....
వరుసగా మూడో వారం నష్టాలు
గతవారం సెన్సెక్స్ 499 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. వరుసగా మూడో వారం నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా 499.32 పాయింట్లు...
హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ హెచ్చు తగ్గులను చూసింది. చాలా రంగాల షేర్లు నష్టపోగా, ఐటి రంగం మాత్రం పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
దేశీయ కంపెనీలు విదేశీ లిస్టింగ్ వెళ్లొచ్చు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు ఇప్పుడు విదేశీ ఎక్స్ఛేంజ్లలో కూడా లిస్ట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతేకాదు దేశీయ కంపెనీలను అహ్మదాబాద్లో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం...
ఫెడ్ వడ్డీ రేట్లపైనే దృష్టి
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ గత రెండు-మూడు వారాలుగా అద్భుతమైన ర్యాలీని కనబరుస్తోంది. సూచీలు కొత్త రికార్డును నెలకొల్పాయి. అయితే వారం చివరి రోజున సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా...
రూ.1.92 లక్షల కోట్లు ఆవిరి
ముంబై : ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ బలహీన ఫలితాలు దేశీయ స్టాక్మార్కెట్లను నిరాశపర్చాయి. శుక్రవారం సెన్సెక్స్ 887 పాయింట్లు నష్టపోయి 66,684 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 19,745 వద్ద...
20 వేలకు చేరువలో నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. నిఫ్టీ 20 వేల మార్క్కు చేరువ అవుతోంది. నిఫ్టీ 19,991 స్థాయిని తాకింది. ఆఖరికి నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి...
67,000 తాకిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. మంగళవారం ఐటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 67,007...
కొనసాగుతున్న మార్కెట్ జోరు.. పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 66,000 పాయింట్లను దాటగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కీలక 19,500 పాయింట్ల...
టిసిఎస్ లాభం రూ.11,074 కోట్లు
గతేడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధి
రూ.59,381 కోట్లకు పెరిగిన ఆదాయం
షేరుకు రూ.9 చొప్పున తుది డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324) జూన్ ముగింపు నాటి మొ దటి త్రైమాసిక ఫలితాల్లో టిసిఎస్...
ఐటి, బ్యాంకింగ్లో కొనుగోళ్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. క్రితం రోజు 65 వేల మార్క్ను దాటిన సెన్సెక్స్, మంగళవారం మరింత ముందుకు వెళ్లింది. ఇక నిఫ్టీ 19,500 పాయింట్ల...
బుల్ జోరు
జీవితకాల గరిష్టానికి మార్కెట్ సూచీలు
1,723 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : గతవారం బుల్ రన్తో స్టాక్మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు...
బుల్ జోరు
ముంబై : గతవారం బుల్ రన్తో స్టాక్మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు రోజుల్లో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడుల...
లాభాలు ఆవిరి..
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
లాభాలు ఆవిరి.. అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
రుతుపవనాలే కీలకం
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లలో గత కొద్ది వారాలుగా బూమ్ కనిపిస్తోంది. భారీ ర్యాలీ లేకపోయినప్పటికీ మా ర్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రలోనే తొలిసారి సరికొత్త గరిష్టాలను చేరుకోగలిగాయి. దీని...