Home Search
స్మార్ట్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!
ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్
హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్లో 5జీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్,...
27,000 వివో ఫోన్ల ఎగుమతుల నిలిపివేత
న్యూఢిల్లీ : పొరుగు దేశాల మార్కెట్లకు భారతదేశం నుంచి మొబైళ్లను ఎగుమతి చేయాలనే చైనా కంపెనీ వివో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల పాటు 27 వేల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయకుండా...
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు
సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి
అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక
వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్ఫోన్స్లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో...
అద్భుతమైన ఫీచర్లతో వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్..
హైదరాబాద్ : ఆకట్టుకునే ఫీచర్లతో వన్ప్లస్ సిరీస్ నుంచి మరో ప్రీమియం ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి రానుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ3 పేరుతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
ఫీచర్లు: ఈ ఫోన్లో 108 మెగా...
రియల్మి నుంచి మూడు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ : రియల్మి ఇండియా మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది.- రియల్మి జిటి నియో 3టి, రియల్మీ సి 33, రియల్మి సి 30ఎస్ ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా...
మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం (బిసిడి) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తెలిపింది. మొబైల్ ఫోన్ల డిస్ప్లేలపై 10శాతం కస్టమ్స్ సుంకం ఉండగా,...
ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు
హైదరాబాద్ : ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది....
భారతదేశంలో స్మార్ట్ హోమ్ ని ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
బెంగుళూరు: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అని కాదు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఏదో ఒకటి కచ్చితంగా స్మార్ట్ పరికరం అయి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే...
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
ఆవిష్కరించిన సామ్సంగ్
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ తన గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధర శ్రేణి...
రెడ్మి నోట్ సిరీస్లో రెండు కొత్త ఫోన్లు
బెంగళూరు : ప్రముఖ మొబైల్ బ్రాండ్ షియోమికి చెందిన రెడ్మి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది. బెంగళూరులో జరిగి కార్యక్రమంలో రెడ్మి నోట్11ప్రో+ 5జి, రెడ్మి నోట్ 11ప్రొ పేరిట లాంచ్...
కీబోర్డ్తో బ్లాక్బెర్రీ 5జి ఫోన్
న్యూఢిల్లీ : బ్లాక్బెర్రీ శకం ముగియలేదు. ఈ సంవత్సరం కొత్త ఫోన్తో మార్కెట్లోకి రానుంది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్బెర్రీ ఈ అధికారిక ప్రకటన చేసింది. త్వరలో 5జి సపోర్ట్తో కొత్త...
దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల
న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ...
ఇక పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!
ముంబయి: 2021 నవంబర్ 1 నుంచి పాత ఆండ్రాయిడ్ (4.1కి మునుపటి వర్షన్), ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆపిల్ ఫోన్లలో ఐఓఎస్ 10 లేక కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే...
జియో 5జిలో రెనో6 ఫోన్లను పరీక్షించిన ఒప్పో
న్యూఢిల్లీ : జియో భాగస్వామ్యంతో ఒప్పొ ఇండియా తన రెనో 6 సిరీస్ 5జి నెట్వర్క్ ప్రయోగం నిర్వహించింది. రెనో 6 సిరీస్ సమర్పిస్తున్న 5జి స్మార్ట్ ఫోన్ రెనో 6 ప్రో...
రెడ్మి తొలి 5జి ఫోన్ నోట్ 10టి 5జి
న్యూఢిల్లీ : రెడ్మి ఇండియా తన మొదటి 5జి స్మార్ట్ఫోన్ ‘రెడ్మి నోట్ 10టి 5జి’ మార్కెట్లోకి విడుదల చేసింది. 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.13,999, 6జిబి + 128జిబి...
రియల్మీ డిజో ఫీచర్ ఫోన్.. అతితక్కువ ధరకే
న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సబ్ బ్రాండ్ డిజో తొలి ఫీచర్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేర్లతో రిలీజైన ఈ...
2022 నాటికి రియల్మి రూ.10 వేల 5జి ఫోన్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నాటికి రూ.10 వేల లోపు ధరలో 5జి ఫోన్లను రియల్మి ఆవిష్కరించనుందని రియల్మి ఇండియా సిఇఒ మాధవ్ సేథ్ పేర్కొన్నారు. దేశంలో 5జిని అనుసరించేందుకు గాను పలు...
సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని మందలించడంతో….
జనగాం: ఎప్పుడు చూసిన సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కుమారుడిని తండ్రి మందలించడంలో అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగాం జిల్లా స్టేషన్ఘన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పుగల్లు...
రూ. 2500కే జియో 5జీ ఫోన్!
ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....