Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
వృద్ధి పెరిగినా తగ్గని నిరుద్యోగం
భారత్కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్కు చెందిన ఎకానమిస్ట్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. “ భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది...
బిజెపికి పెరుగుతున్న సవాలు
దేశ రాజకీయాల్లో చెప్పుకోదగిన మార్పు రాగల అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు తగిన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి, అయితే వరుసగా రెండోసారి దేశాధికారాన్ని అనుభవిస్తూ మూడోసారి కూడా కొనసాగి హ్యాట్రిక్ సాధించాలన్న ఆరాటంలో ఉన్న...
ఇపిఎఫ్ఒనూ వదల్లేదు
అదానీ కోసం రిటైర్మెంట్
ఫండ్ నుంచి మళ్లింపు
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి పెడుతున్న
ఇపిఎఫ్ఒ అదానీ గ్రూప్
స్టాక్స్లో 6కోట్ల మంది డబ్బు
ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్తో
మోడీ సర్కార్ చెలగాటం
అదానీ కోసం రిటైర్మెంట్ ఫండ్
ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి
పెడుతోన్న ఇపిఎఫ్ఒ
అదానీ గ్రూప్...
పోలవరం ఎత్తుపై గందరగోళం
45.72 మీటర్లని సోమవారం రాజ్యసభలో మంత్రి సమాధానం గతంలో లోక్సభలో
41.15 మీటర్లేనని వెల్లడి అయోమయంలో గోదావరి పరీవాహక రాష్ట్రాలు
పార్లమెంట్ సాక్షిగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మిస్తున్న...
కుటుంబ కథా చిత్రమ్
డిఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు
శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా ఎఐసిసి చీఫ్ ఖర్గేకు లేఖ
లెటర్ను విడుదల చేసిన డిఎస్ సతీమణి విజయలక్ష్మి కాంగ్రెస్ వాళ్లు ఇంటికి రావొద్దని...
కుటుంబంతోనే డిఎస్కు ప్రాణహాని
డిజిపికి కాంగ్రెస్ నేత నిరంజన్రెడ్డి ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుటుంబ సమస్యల...
ఫైజల్ కేసులో నేడు వాదనలు
అనర్హతపై హైకోర్టు స్టే ఇచ్చినా లోక్సభ సెక్రటేరియట్ అనుమతించడం లేదని లక్షద్వీప్ ఎంపి పిటిషన్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిలబడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ......
పిఎ తిరుపతిపై వచ్చిన ఆరోపణలపై కెటిఆర్ క్లారిటీ
హైదరాబాద్: టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో తన పిఎ తిరుపతిపై వస్తోన్న ఆరోపణలను మంత్రి కెటిఆర్ ఖండించారు. సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్...
అరవింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: ధర్మపురి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఫ్యామిలీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అర్వింద్ తీరును అన్న ధర్మపురి సంజయ్ తప్పుపడుతున్నారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. తన తండ్రి రాజీనామా...
Rahul Gandhi: మోడీపై వరుస ట్వీట్లతో రాహుల్ దాడి
న్యూఢిల్లీ : అదానీ వ్యవహారంపై దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? దీనిపై ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ప్రశ్నించారు. నేరారోపణలు ఎవరిపై వచ్చినా నిజాల...
ఇల్లు ఖాళీ చేయండి!
రాహుల్ గాంధీకి తాఖీదు!!
న్యూఢిల్లీ: లోక్సభ సభ్యుడిగా అర్హత కోల్పోయినందున ‘ఇల్లు ఖాళీ చేయండి’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ కమిటీ తాఖీదు జారీచేసింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఇక...
రాహుల్ గాంధీకి ఉద్ధవ్ థాక్రే వార్నింగ్
న్యూస్డెస్క్: వీర్ సావర్కర్ను అవమానిస్తే ప్రతిపక్ష కూటమిలో చీలికలు తప్పవని శివసేన(యుబిటి) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ తనకు ఆదర్శప్రాయుడని, ఆయనను అవమానించే...
రాహుల్ గాంధీపై మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెత్త వ్యాఖ్య!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తలాతోక లేకుండా వెధవ వ్యాఖ్య చేశాడు. సూరత్(గుజరాత్) కోర్టు పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీని దోషిగా...
రాహుల్పై వేటుకు వ్యతిరేకంగా మనీశ్ తివారీ వాయిదా నోటీసు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ సోమవారం లోక్సభలో వాయిదా నోటీసు(అడ్జర్న్మెంట్ నోటీస్) ఇచ్చారు. ఆ నోటీసు ‘రాహుల్ గాంధీ అనర్హత వేటుపై చర్చించేందుకు సభ...
దేశంలో రాబోయేది రైతు తుఫానే..
కాంధార్: దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతుందని, దాన్నెవరూ ఆపలేరని బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సిఎం కెసిఆర్...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
బిజెపిపై పోరాటం: ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతివ్వాలి
లక్నో: తమ తమ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో...
బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం: సిఎం కెసిఆర్
మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా...
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ లో రాజేంద్ర కుమార్ అరెస్ట్
హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ మండలం నేరేళ్ల చెరువుకు చెందిన రాజేంద్ర కుమార్ ను సిట్ అధికారులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ....