Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
దేశంపై తెలంగాణ ముద్ర
తెలంగాణకు చెందిన పివి గ్రామ రాజకీయాల నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆర్ధిక సంస్కరణలతో నేటి ఆధునిక భారత దేశానికి కారణమయ్యారు. పుట్టింది భూస్వామ్య కుటుంబమే అయినా పివి అవకాశం లభించినప్పుడల్లా సంస్కరణలతో తనదైన...
అమెరికాలో మరోసారి పాత ప్రత్యర్థులు?
అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాత ప్రత్యర్థులైన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన డెమొక్రాటిక్ పార్టీ...
కోమటిరెడ్డి పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడలేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్రావ్ థాక్రేకు రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలను వివరించినట్టుగా సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్కు...
పార్లమెంట్లో సరైన ప్రకటనే చేశా
లోక్సభ సెక్రటేరియట్కు జవాబిచ్చిన రాహుల్
న్యూఢిల్లీ : బీజేపీ సభ్యుల నోటీసుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సెక్రటేరియట్కు వివరణాత్మక సమాధానం ఇచ్చారు. పార్లమెంట్లో తాను మాట్లాడిన ప్రకటన సరైందే అని ఆయన...
త్రిపురలో త్రిముఖం
సంపాదకీయం: 2024 సాధారణ ఎన్నికలకు దిక్సూచి అనదగిన కీలక ఘట్టం ఈశాన్యంలో నేడు త్రిపుర ఎన్నికలతో ప్రారంభమవుతున్నది. మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిసి...
ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!
ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో...
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
థాక్రే సాబ్కు గుస్సా
హైదరాబాద్: గాంధీభవన్ లో పిసిసి ఉపాధ్యక్షులకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రే క్లాస్ పీకారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులందరికీ ఆహ్వానం...
ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్: రేవంత్రెడ్డి
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని,...
లంబాడీల జీవితాల్లో వెలుగుల కోసం కృషి చేసిన మహానీయుడు సేవాలాల్
సంగారెడ్డిః బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని, కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాండాలలో నివాసం ఏర్పాటు చేయడంలో సంత్ సేవాలాల్ చేసిన పోరాట ఫలితమే అని సంగారెడ్డి ఎమ్మెల్యే...
ఆరవ జ్యోతిర్లింగంపై అస్సాం, మహారాష్ట్ర మధ్య వివాదం
న్యూస్డెస్క్: ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్ర కారాలు మిరియాలు నూరుతోంది. హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ...
మాజీ స్పీకర్ కుతూహలమ్మ ఇకలేరు…
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ(73) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె బుధవారం ఉదయం చనిపోయారు. కుతూహలమ్మ వైద్య వృత్తి నుంచి చిత్తూరు జడ్పి...
కోమటిరెడ్డి వీడియో క్లిప్పింగ్ను చూసిన ఠాక్రే
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ వీడియో క్లిప్పింగ్ను కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే చూశారు. మాణిక్ రావు ఠాక్రే కోమటి రెడ్డి వివరణ కోరనున్నారు. కోమటి...
ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఉచిత విద్యుత్ ఆగదు
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్ను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం...
‘బిబిసి’పై ఐటి దాడులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) రూపొందించిన డాక్యుమెంటరీ రాజకీ య అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో...
రాహుల్ విమానం ల్యాండింగ్కు అనుమతి నిరాకరణ..
వారణాసి: ప్రయాణిస్తున్న విమానం వారణాసిలో దిగేందుకు అధికారులు అనుమతించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు. రాయ్ మంగళవారం మాట్లాడుతూ రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి విమానంలో తిరిగి వస్తుండగా...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు
ఎన్నికల రేసులో 259 మంది అభ్యర్థులు
16 న పోలింగ్, మార్చి 3 న ఓట్ల లెక్కింపు
అగర్తల (త్రిపుర): ఈనెల 16 న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం ముగిసింది....
హైకమాండ్ సీరియస్.. కోమటిరెడ్డిపై వేటు ఖాయం..?
హైదరాబాద్: ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించారు. వీడియో చూసి ఆయన ఓ...
భారత్పై విషం చిమ్మిన బిబిసి: బిజెపి ఆరోపణ
న్యూస్డెస్క్: భారతదేశంపై విష ప్రచారంతో కూడిన వార్తలను ప్రసారం చేసిన బిబిసి అజెండా, ప్రతిపక్ష కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని బిజెపి ఆరోపించింది. న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలపై ఐటి శాఖ దాడులు నిర్వహించిన...
అదానీ విషయంలో భయపడ్డానికి, దాచడానికి ఏమిలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్అదానీ వివాదంలో ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వాన్ని లక్షం చేసుకున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంపై చెప్పడానికి ఏమిలేదని, బిజెపి ఏది దాచిపెట్డడం కానీ, భయపడ్డం కానీ చేయడంలేదని కేంద్ర హోం మంత్రి...