Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
అదానీపై అదే దారి
న్యూఢిల్లీ: లోక్సభలో బుధవారం విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో మరోసారి వారిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే ఈ రెండు సందర్భాల్లో ఆయన అదానీ ప్రస్తావన తీసుకురాలేదు. పార్లమెంట్ బడ్జెట్...
ధరణి ఫైనల్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు గుండె ధైర్యం వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భూములు క్రయ...
రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా దుష్ట పాలన : రేవంత్ రెడ్డి
మరిపెడః వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ...
ముందు సంస్కారం నేర్చుకో.. రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే శంకర్నాయక్ హితవు
మనతెలంగాణ/మహబూబాబాద్: రేవంత్రెడ్డి ముందు సంస్కారం నేర్చుకుని ప్రజలవద్ద మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హితవు పలికారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్...
రేవంత్ రెడ్డి నక్సలైటా?… రౌడీయా? : శంకర్ నాయక్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు బాధాకరమైన విషయమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో వారు ఏం చేస్తారో చెప్పుకోవాలి కానీ ఇష్టంచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు....
పిచ్చెక్కి మొరగకు రేవంత్: కవిత
న్యూఢిల్లీ: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు వంద ఎకరాలు కాదు కదా వంద గజాలు ఉన్నట్లు నిరూపిస్తావా? అని బిఆర్ఎస్ ఎంపి మాలోత్ కవిత సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై...
24 గంటల కాదు 13 గంటల కరెంటైనా ఇవ్వండి: జీవన్ రెడ్డి
హైదరాబాద్: 24 గంటల కరెంటు అనేది అధికార పార్టీ వారికి ఊతపదమైందని కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ అవరణంలోని మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. అధికార పక్ష...
త్రిపురలో బిజెపికి ఎదురుగాలి
త్రిపురలో మౌలికంగా గిరిజన ప్రాబల్యం ఎక్కువ. గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది త్రిపుర రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. 2018 ఎన్నికల్లో గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను బిజెపి...
అంత్యోదయకు బై ‘అదానీకి జై’
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...
విద్వేషంతోనే విపక్షం విమర్శలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పాలనతో దేశం విలువైన దశాబ్ద కాలాన్ని నష్టపోయిందని విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో ఎదురుదాడికి దిగారు. విపక్షాల పాలనాకాలంలో దేశంలో జరిగిన పలు స్కామ్లతో దేశ ప్రతిష్ట...
మౌనీ బాబా ఎందుకయ్యారు?
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్పై వచ్చిన తీవ్రస్థాయి ఆరోపణలపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఆయన మౌనీ బాబా అయ్యారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే...
రేవంత్ రెడ్డిని జైలులో పెట్టాలి: ఎంఎల్ఎ పెద్దిరెడ్డి
హైదరాబాద్ : ప్రజలకు ఉపయోగపడుతోన్న ప్రగతిభవన్ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తక్షణం పిడి యాక్టు నమోదు చేసి జైలులో పెట్టాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి...
బండి ది కూల్చుడు..రేవంత్ ది పేల్చుడు: రసమయి
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లపై బిఆర్ఎస్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బండి సంజయ్ ది కూల్చుడు.. రేవంత్ ది పేల్చుడు...
అదానీ ఆస్తులను ప్రధాని మోడీ జాతీయం చేయాలి: సుబ్రమణియన్ స్వామి
చెన్నై: అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రిసెర్చ్ నివేదిక వెల్లడైన తర్వాత అదానీ కంపెనీల వాటాలు కుప్పకూలడం, దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు కోసం పట్టుబడడం వంటి పరిణామాల నేపథ్యంలో...
కాళేశ్వరానికి పెట్టిన ఖర్చెంత? ఎత్తి పోసిన నీరెంత?: భట్టి
హైదరాబాద్: పేదలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డులు నిర్మించాలని కాంగ్రెస్; ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు. శాసన సభలో బడ్జెట్పై చర్చ జరిగినప్పుడు శాసన సభలో భట్టి మాట్లాడారు. ఓఆర్ఆర్ చుట్టూ...
మాపై అదానీ నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు: జివికె గ్రూపు
న్యూస్డెస్క్: ముంబై ఎయిర్పోర్టులోని తమ వాటాను అదానీ గ్రూపునకు అమ్మడం వెనుక తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను హైదరాబాద్కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ...
స.హ. వీరుడికి బెదిరింపులు
ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి నౌకాదళ మాజీ అధికారి కమొడోర్ లోకేష్ భాత్రా లేవనెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు సమాధానం ఇవ్వలేదు. “జర్నలిస్టు గౌరీ లంకేష్...
అదానీ కహానీ చెప్పండి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్ అదానీ అనతికాలంలో...
చెన్నైలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10వ తేదీన చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు-ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చా వేదికలో...
బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్: దమ్ముంటే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు...