Saturday, May 4, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

బెంగాల్‌లో బాంబు దాడి.. టిఎంసి కార్యకర్త మృతి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని బీర్బూమ్ జిల్లా మార్గ్రామ్‌లో ఆదివారం బాంబు దాడికి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందారు. ఆ పార్టీ పంచాయతీ చీఫ్ సోదరుడు లట్లూ...
Minister malla reddy speech

వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం

13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు   మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో...
Police Raid on Telangana Youth congress warroom

కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట: ఈ నెలలో శాసన సభ రద్దు కాబోతోందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోందని, ఎంఎల్‌ఎ పాలన...

చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్

నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్‌లో జరిగిన బిఆర్‌ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
Revanth Reddy's decision to do the padayatra

జోడో.. తోడో

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీ నియర్ల సమావేశంలో వాడీ వేడీగా చర్చ సాగింది. హత్ సే హత్ సే జోడో అభియాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు తేడా...

కర్నాటక బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను శనివారం కేంద్ర...
Dharmendra Pradhan

కర్నాటక బిజెపి పోల్ ఇన్‌ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్

బెంగళూరు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా బిజెపి నియమించింది. ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా ఆ పార్టీ ధ్రువీకరించింది. తమిళనాడు బిజెపి యూనిట్ అధ్యక్షుడు...
KTR Speech At TS Assembly Budget Session 2023

అవును… మాది కుటుంబ పాలనే: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: కేంద్రం యాదాద్రి పవర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పిఎఫ్ సి, ఆర్ఇసి లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర...

ఏకమవుతున్న విపక్షం..

న్యూఢిల్లీ: అధికార ఎన్‌డియే ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి చేసేందుకు శుక్రవారం సుమారు 16 ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. అదానీ స్టాక్ కలకలంపై పార్లమెంటులో వెంటనే చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి....
Revanth Reddy letter to CM KCR

కెసిఆర్‌కు రేవంత్ లేఖ..

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష...
BBC Documentary Issue: Supreme notice to Centre

బిబిసి డాక్యుమెంటరీ వివాదం: కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని విమర్శిస్తూ బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివదాదానికి దారితీయడం, దీంతో ఆ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన...

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : కొత్త సచివాలయానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు...
Jagga Reddy comments on Governor Tamilisai

బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..

గవర్నర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బయట...
Sub-station siege to provide proper electricity to agriculture

వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ అందించాలంటూ సబ్ స్టేషన్ ముట్టడి

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖాజాపూర్, హున్నా, మందర్న రైతులకు వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులతో కలిసి విద్యుత్...
AAP Delhi Mayor candidate for Supreme Court

ప్రధాని బిబిసి డాక్యుమెంటరీ నిరోధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు!

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోడీపై బిబిసి రూపొందించిన బిబిసి డాక్యుమెంటరీని సెన్సార్ చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. మూడు వారాల్లో జవాబివ్వాలని కేంద్రాన్ని...

నేటి నుంచి అసెంబ్లీ

హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటుగా శా సనమండలి సభ్యులతో కలిపి ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు....

పార్లమెంట్‌లో అదానీ రగడ

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గురువారం అదానీ హిండెన్‌బర్గ్ అంశం పెనుదుమా రం సృష్టించింది. అదానీ కంపెనీల షేర్లకు సం బంధించిన హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు లోక్‌స భ, రాజ్యసభలలో విపక్షాలు...

సిఎం కెసిఆర్ నా మార్గదర్శి

హైదరాబాద్ : రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తరువాత అంతటి మార్గదర్శి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అని కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత కుమార స్వామి అన్నారు....
Opposition demand probe into Adani Issue

అదానీ సంక్షోభంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్..

అదానీ గ్రూప్ బాగోతంపై హిండెన్ బర్గ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపి మాణికం ఠాగూర్ గురువారం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అదానీ స్టాక్ క్రాష్‌పై సీపీఐకి చెందిన బినోయ్ విశ్వన్ రాజ్యసభలో ఇచ్చిన...
BJP Announces Candidates for Meghalaya Poll

మేఘాలయ సిఎంపై బిజెపి అభ్యర్థిగా మాజీ ఉగ్రవాది పోటీ

షిల్లాంగ్: మేఘాలయ దక్షిణ తుర నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి కొన్రాడ్ కె సంగ్మాపై మాజీ ఉగ్రవాది బెర్నాడ్ మారక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు గురువారం బీజేపీ వెల్లడించింది. మేఘాలయలోని మొత్తం...

Latest News