Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్లో 50 లక్షలమందికి ఉపాధి హామీ: సచిన్ పైలట్
జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు....
కెటిఆర్ అవినీతి పరుడని నిరూపిస్తే.. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తా..
తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అవినీతి పరుడని నిరూపిస్తే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఆదివారం పోసాని మీడియా సమావేశం...
ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న కేంద్రం : రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. చిన్న మధ్య...
ప్రాజెక్టులపై కాంగ్రెసోళ్ల రాద్ధాంతం: గుత్తా
హైదరాబాద్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బిసిని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 943 కోట్లు...
కన్నడనాట ‘పెద్దల’ సందడి
రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే
దేవెగౌడ బరిపై ఉత్కంఠ
బెంగళూరు : కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
పవర్తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..
మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ ఎ.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
హరిత చరిత
అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం
ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి... జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు... ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
చత్తీస్గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు.
అజిత్ జోగి...
సావర్కర్ క్షమాపణ అడిగారా!
స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు...
2021 వరకూ మనతోనే కరోనా..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ 2021 వరకూ మనతోనే ఉంటుందని ప్రపంచస్థాయి ప్రముఖ ఆరోగ్య నిపుణులిద్దరు తెలిపారు. వైరస్ ఇప్పట్లో తొలిగిపోదని, ఈ దశలో మనం చేయాల్సింది దీని వ్యాప్తిని కట్టడి చేయడమే అని...
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…
రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....
లాక్డౌన్ సడలింపులపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులపై కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ లో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా...
కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే…. యువకుడు అరెస్ట్
భోపాల్: కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసి యువకుడిని అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ...
సోనియాపై కర్నాటకలో కేసు
బెంగళూరు : పిఎం కేర్స్ ఫండ్పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేసు నమోదు అయింది. ఈ నిధి దుర్వినియోగం అవుతోందని సోనియా ట్వీట్ వెలువరించారు. దీనిపై కర్నాటకలో కేసు...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
సినీ నటుడు నాగబాబుపై ఓయూ పిఎస్లో కేసు నమోదు
మనతెలంగాణ, హైదరాబాద్ : మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు నాగేంద్రబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. మహ్మాత్మాగాంధీని నాగబాబు అవమానించారని కాంగ్రెస్ పార్టీ జనరల్...
ఆదివాసి గొత్తికోయగూడెంలో నిత్యావసర సరుకుల పంపిణీ
ఆదివాసి గొత్తికోయగూడెంలో నిత్యావసర సరుకుల పంపిణీ
కాలినడకన గూడానికి పయనం
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది
ములుగు ఎమ్మెల్యే సీతక్క
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం...