Tuesday, May 7, 2024
Home Search

అగ్ని ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Fire broke out at Plywood factory in Rangareddy

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు సజీవదహనం

  అమరావతి: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న ఓ వ్యాన్ జిల్లాలోని పెంట‌పాడు...

బాణాసంచా పరిశ్రమలో పేలుడు: ఆరుగురు మృతి

    చెన్నై: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ దగ్గర శుక్రవారం ఉదయం బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో...
Fire accident

సంగారెడ్డిలో ప్రైవేటు బస్సు దగ్ధం

  సంగారెడ్డి: రన్నింగ్ లో ఉన్న ప్రైవేటు బస్సులో మంటలు అంటుకోవడంతో అది పూర్తిగా దగ్ధమైన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బస్సులో మంటలు రావడంతో...

కఠినశిక్షణలో ఆరితేరారు

  మహిళలు చొచ్చుకుపోని రంగమంటూ లేదీ రోజుల్లో. అన్నింట్లో వారు అడుగు పెడుతూ, చక్కని సేవలందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అగ్నిమాపక రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఎగిసిపడే మంటలు, అగ్నికీలలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ...
plane

టర్కీలో రెండు ముక్కలైన విమానం

177 మంది ప్రయాణికులు సురక్షితం ఇస్తాంబుల్ : టర్కీలో బుధవారం ప్రయాణికుల విమానం రన్‌వేపై అదుపు తప్పింది. పక్కకు ఒరిగిపోతూ చీలిపోయింది. ఈ ఘటన స్థానిక సాభిహా గోఖ్సెన్ విమానాశ్రయంలో జరిగింది. ఈ...
bus

కుంగిన భూమి…. గుంతలో పడిన బస్సు… ఆరుగురు మృతి

  బీజింగ్: చైనాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చైనాలోని గ్జీనింగ్ నగరంలో ఓ బస్టాప్‌లో బస్సు ఆగిన...
Australia-bushfire

ఆస్ట్రేలియా కార్చిచ్చుకు 24 మంది ఆహుతి

ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గి మెల్‌బోర్నె: చరిత్రలో అత్యంత అధ్వాన్న కార్చిచ్చుగా రికార్డు కెక్కిన ఆస్ట్రేలియా కార్చిచ్చు జ్వాలలకు 24 మంది ఆహుతయ్యారని, ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గయి పోయిందని...
Bus accident

లారీని ఢీకొట్టిన బస్సు దగ్ధం

    అమరావతి: లారీని యాత్రకుల బస్సు ఢీకొని వాహనం పూర్తిగా కాలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... యాత్రికుల బస్సు అదుపుతప్పి డివైటర్...

Latest News