Monday, April 29, 2024

బాణాసంచా పరిశ్రమలో పేలుడు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

IED blast in J&K's Anantnag

 

చెన్నై: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ దగ్గర శుక్రవారం ఉదయం బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది గాయపడినట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

6 Members dead in Fire crackers blast in Tamilnadu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News