Home Search
అగ్ని ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
రియాక్టర్ పేలుడు
రియాక్టర్ పేలుడు.. 8 మందికి గాయాలు
బొల్లారం పారిశ్రామిక వాడ వింధ్య ఆర్గానిక్స్లో ప్రమాదం
మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్
యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం: ఎంఎల్ఎ
మన తెలంగాణ/ అమీన్పూర్: సంగారెడ్డి జిల్లా...
అప్రమత్తతే శ్రీరామ రక్ష
దీపావళి సందర్భంగా విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి
మన తెలంగాణ, హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు పలుజాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ...
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
టేకిటీజీ పాలసీ వద్దు
న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...
కాలుష్య కోరల్లో జంతులోకం
ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. భూమి కేవలం మానవుడు సొత్తు కాదు. అన్ని రకాల జంతువులు, మొక్కలకు భూమిపై బ్రతికే హక్కు ఉంది. అయితే మన అత్యాశ,...
పగబట్టిన వరుణుడు
వారం రోజులుగా ఎడతెరిపిలేని
వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి
ఉమ్మడి మహబూబ్నగర్,
నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్
జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
మరో నాలుగు రోజులు వానలు
వాతవరణ శాఖ హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు...
డేేంజర్
కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు
26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా: 30 మందికి గాయాలు
లక్నో: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 30 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్లో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు ?
హైదరాబాద్: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడడంతో భయంతో పవర్ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు....
శ్రీశైలం పవర్ప్లాంట్లో మంటలు.. 9మంది మృతి
శ్రీశైలం పవర్ప్లాంట్లో మంటలు
ప్రాణాలతో బయటపడ్డ 22 మంది ఉద్యోగులు
పవర్ ప్యానల్లో చెలరేగిన మంటలు
దట్టంగా కమ్ముకున్న పొగలు, క్షణాల్లో విద్యుత్ కేంద్రం అంతటా వ్యాప్తి
మృతుల్లో డిఇ, నలుగురు ఎఇలు, ఇద్దరు...
హీరో రామ్కు నోటీసులిస్తాం
హీరో రామ్కు నోటీసులిస్తాం: స్వర్ణప్యాలెస్ ఘటన విచారణాధికారి
ఇక ట్వీట్లు చేయను: హీరో రామ్
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటనపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మరో ట్వీట్ చేశారు. ఇకపై...
డబుల్ డెక్కర్ బస్సులో మంటలు: ఒకరు మృతి
లక్నో: బీహార్ నుంచి ఫిరోజాబాద్లోని గుజరాత్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు సురక్షితంగా...
దైవభూమిలో విషాదాలు
కేరళను అతలాకుతలం చేసిన వరదలు, ఘోర విమాన ప్రమాదం
కోజికోడ్లో ల్యాడింగ్ సమయంలో జారిపడి రెండు ముక్కలైన బోయింగ్
16మంది దుర్మణం, వంద మందికిపైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల్లో పైలట్ సహా...
కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి
కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి
మరో 53 మంది కూలీల గల్లంతు
భారీ వర్షాలకు కేరళ టీఎస్టేట్లో ఘోర దుర్ఘటన
కోచ్చి: భారీ వర్షాల కారణంగా ఇదుక్కి జిల్లా మున్నార్ కొండ ప్రాంతంలోని తేయాకు ఎస్టేట్లో...
డార్విన్ సిద్ధాంతమే సత్యం
ఫిట్టెస్ట్ ఆఫ్ది ఫిట్ విల్ సర్వైవ్ అనేది సైన్సు సూత్రం. అంటే వాతావరణ, భౌగోళిక, శాస్త్ర సంబంధమైన పరిస్థితులకు అణుగుణంగా తనను తాను దిద్దుకున్నప్పుడు మాత్రమే ఏ జీవరాశైనా భూగోళంపై మనుగడ కొనసాగింపగలుగుతుంది....
అమెరికన్ అభినవ వాగ్గేయకారుడు
( BobDylan - Nobel Laureate )
There is not a bigger giant in the history of American music
- Barack Obama
అమెరికా దేశపు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం The...
పేద కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ట్రాన్స్కో, జెన్కో సిఎండి ప్రభాకర్రావు
మన తెలంగాణ, హైదరాబాద్ : అగ్నిప్రమాదంలో పూరిగుడెస కాలిపోయి రోడ్డుపాలైన పేద కుటుంబానికి ట్రాన్స్కో,జెన్కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్రావు సహకారంతో గృహనిర్మాణం చేపట్టారు. మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైన తొలిరోజుల్లో నల్గొండ జిల్లా...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ వ్యాన్ జిల్లాలోని పెంటపాడు...
బాణాసంచా పరిశ్రమలో పేలుడు: ఆరుగురు మృతి
చెన్నై: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ దగ్గర శుక్రవారం ఉదయం బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో...