Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
10 రోజుల్లో రైతుబంధు సాయం
హైదరాబాద్ :పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం నిధులను జమ చేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు. ఈ భూ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు. రైతుబీమా ఇచ్చే దేశం లేదన్నారు. మరో...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
చదవండి.. సాధించండి
తెలంగాణలో కొలువుల కుంభమేళా!
ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే ప్రభుత్వం
కష్టపడి చదవండి! కలల్ని నిజం చేసుకోండి!!
యువతకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆత్మీయ లేఖ
మన...
మహిళా ధర్మాసనం
సంపాదకీయం: దేశంలోని ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా సరైన న్యాయం లభించడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇప్పటికీ ఆకాశ పుష్పంగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ సంకేతాత్మకంగా తీసుకొనే చర్యలు...
రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం
మన తెలంగాణ/చొప్పదండి రూరల్: చొప్పదండి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజక...
అదానీకి ఎదురా!
సంపాదకీయం: కేరళ తిరువనంతపురం చేరువలోని విఝింజమ్లో నిర్మాణంలోని అదానీల అంతర్జాతీయ సీపోర్టు (రేవు)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానిక మత్సకారులకు అధికార సిపిఐ(ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీ అండగా...
రైతుల సొమ్ము.. అధికారుల పాలు
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
ధాన్యం కొనుగోళ్ళలో గందరగోళం
మనతెలంగాణ/కనగల్: మండలంలోని 19ఐకేపి కేంద్రాలలో ఆరుగాలం కస్టించి పండంచిన రైతులు పంటకు ఎంతో కష్టపడి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని ఆరోపిస్తున్నారు....
ఆర్అండ్బి అతిథి గృహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: ఆర్అండ్బి అతిథి గృహామును సకల హంగులతో స్మార్ట్సిటీకి సమానంగా అద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో నూతనంగా నిర్మిస్తున్న...
రైస్ మిల్లర్లకు వరం
మన తెలంగాణ/హైదరాబాద్: రైసు మిల్లర్లకు సిఎం కెసిఆర్ గుడ్న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా వారు నిరీక్షిస్తున్న రెండు శాతం సిఎస్టి పన్ను బకాయిని పూర్తిగా రద్దు చేశారు. ఇదే అంశంపై రైసు మిల్లర్లు...
ఉమ్మడి స్మృతిపై ఆరాటం!
సంపాదకీయం: రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్ 44) ఒకటైన ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ యుసిసి)ని తీసుకు రావడానికి భారతీయ జనతా పార్టీ చెప్పనలవికానంత ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. కేంద్ర హోం...
వచ్చే నెలలో రైతుబంధు
మన తెలంగాణ/రఘునాథపాలెం: తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే...
డిసెంబర్లోనే యాసంగి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి
ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు మూడు గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో 3...
‘ఎస్’ అంటేనే సిఇసినా?
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరికి జీ హుజుర్లు కొట్టని ధైర్యవంతుడై ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. యస్ బాస్ అనకుండా, అవసరం అయితే దేశ ప్రధానిపై కూడా...
రోజ్గార్ మేలాలో 71వేలమందికి ఉద్యోగాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేలాలో 71వేల మందికి ఉద్యోగాలు లభించాయి. వీరికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు.దేశవ్యాప్తంగా 45ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో...
మద్దతుకు మించి..
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో పలు రకాల పంటల ధరలు రైతాంగాన్ని ఆశలపల్లకిలో విహరింప చేస్తున్నాయి. వాతావరణ అనుకూలత, ప్రభుత్వ ప్రోత్సాహం ఈసారి రాష్ట్రంలో వానాకాల సీజన్లో పంటల సాగు సాధారణ విస్తీర్ణం...
అప్పుడు మన్మోహన్ను.. ఇప్పుడు మోడీని అడిగాం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒబిసికి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. వచ్చే బడ్జెట్లోనైనా ఒబిసిలకు అధిక బడ్జెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు....
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు
సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి
అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక
వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్ఫోన్స్లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో...
టిఎస్ఐఐసి స్థలాల్లో ఎలక్ట్రిక్ చార్జీంగ్ కేంద్రాల ఏర్పాటు
మంత్రి కెటిఆర్కు వినతిపత్రం అందజేసిన రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్
పర్యావరణ పరిరక్షణ కోసం
ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాం
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు...
పోలవరం పరేషాన్!
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ముందుకు సాగుతాయా? అసలు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తవుతాయా? లేదా? అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్...
ఇంకో ఐదేళ్లయినా పోలవరం పూర్తికాదు
మన తెలంగాణ/చిన్నకోడూరు: పొరుగున ఉన్న ఎపిలో పోలవరం ప్రాజెక్ట్ మొదలై దశాబ్ధకాలం అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు.. అది పూర్తి కావడానికి మరో ఐదేళ్లైనా పట్టొచ్చు.. మన రాష్ట్రంలో 4 ఏళ్లలోనే కాళేశ్వరం...