Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ పథకాలు మాకూ కావాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతుసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ...
హిజాబ్ వివాదంపై సుప్రీంలో భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వివాదంపై సుప్రీం కోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ఈ అంశంపై గతంలో సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. తాజాగా దానిపై ద్విసభ్య...
హిందీ రుద్దొద్దు
అది జాతీయ భాష కాదు.. 22 అధికారిక భాషల్లో ఒకటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల
పరీక్షలను హిందీ,
ఇంగ్లీష్లోనే
నిర్వహించడం దుర్మార్గం
తీవ్రంగా నష్టపోతున్న
ప్రాంతీయ భాషల
ఉద్యోగార్థులు
మాతృభాషాల్లోనే
ఈ పరీక్షలు నిర్వహించాలి
ఐఐటి,...
సాంకేతిక రంగంలో శరవేగంగా ప్రగతి
ఐరాస జియో స్పేషియల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ
హైదరాబాద్లో సదస్సు జరపడం
అద్భుతమని వ్యాఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. హైదరాబాద్లో...
బాలికలందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంటున్న సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లకు సమాజంలో సమాన అవకాశాలు, సమాన వాటా...
రాజీనామా చేసిన ’ఆప్‘ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్
న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదానికి కారణమైన ఢిల్లీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అక్టోబర్...
గుజరాత్లో ఆప్కు ఓటేస్తే రామభక్తులకు ఉచిత అయోధ్య యాత్ర
గోసంరక్షణకు రోజువారీ రూ.40 అలవెన్సు,
10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000
గుజరాత్ ఎన్నికల ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ హామీల జల్లు
దాహోద్ : గుజరాత్ ఎన్నికల్లో ఆప్ను గెలిపించడానికి ఓటు వేస్తే...
పన్నులు పెంచడమే పాలన కాదు
వడ్డింపులు లేకుండా ఆదాయాన్ని పెంచిన తెలంగాణ
కేంద్రం కక్షగట్టినా ఆగని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో
ఆర్ధికాభివృద్ధి తలెత్తుకునేలా చేసిన నీరు, విద్యుత్తు రైతు బాగుంటేనే
రాష్ట్రం బాగు నగదు బదిలీలతో ఎకనామిక్ యాక్టివిటీ
మన...
రాష్ట్రాల చూపు సాగు పథకాల వైపు
దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న రైతుబంధు అన్నదాతల
కుటుంబాలకు భరోసా రైతుబీమా నిరంతరాయ
విద్యుత్తో వ్యవసాయ రంగంలో కొత్త కాంతులు
తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలంటున్న కర్షకులు
మన తెలంగాణ/హైదరాబాద్ :రైతుల అభ్యన్నతే లక్షంగా తెలంగాణ రాష్ట్రంలో...
తెలంగాణ సంక్షేమ పథకాలను చూసి దేశం మొత్తం కదులుతోంది..
బాన్సువాడ: తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి దేశం మొత్తం కదులుతోందని రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం...
సిఎంఆర్ సేకరణ వేగవంతం చేయాలి: మంత్రి గంగుల
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలోని ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్వో, డీఎంలతో ఈరోజు సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సీఎంఆర్, రాబోయే వానాకాలం...
చండీగఢ్ విమానాశ్రయానికి భగత్సింగ్ పేరు
న్యూఢిల్లీ: చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్సింగ్ పేరు పెడుతున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రకటించారు. ఆదివారం 93వ మన్కీబాత్ రేడియో కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్...
బక్కచిక్కిన రూపాయి
ఏడంతస్థుల భవనంపై నుంచి మెట్ల మీద ఏకబిగిన దొర్లుకొంటూ పడుతున్నట్టుగా ఉంది రూపాయి పతనం. అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో బ్రిటన్ను తలదన్ని అయిదవ స్థానం చేరుకొన్నామని, త్వరలో మరో మెట్టు ఎక్కబోనున్నామని చంకలు...
పేదలను దంచు.. పెద్దలకు పంచు
ఇదే మోడీ
సర్కార్ విధానం
వ్యవసాయం, విద్యుత్ను
ప్రైవేటుపరం చేసే కుట్ర
విద్యుత్ సంస్కరణలు
అమల్లోకి వస్తే నష్టపోయేది
తెలంగాణే : కెటిఆర్
మన తెలంగాణ/తంగళ్లపల్లి/హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని, కరెంట్ను కార్పొరేట్ పరం...
వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామనడం దారుణం: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కారుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ గురువారం మరోమారు ధ్వజమెత్తారు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం...
మహిళా సాధికారత సాధిస్తేనే సమాజాభివృద్ధి
మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు....
ఉరిశిక్షల జోరుకు అడ్డుకట్ట
మరణ శిక్ష విధించక తప్పదనిపించే కేసుల్లో నాణేనికి రెండో వైపును కూడా లోతుగా పరిశీలించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉరిశిక్ష వేయకుండా ఉండడానికి ఉపయోపడే సానుకూల కారణాలను విధిగా అన్వేషించడానికి అన్ని కింది న్యాయస్థానాల(ట్రయల్...
కంప్యూటర్ సైన్స్కే క్రేజ్
ఇంజినీరింగ్లో సిఎస్ఇ సీటు వైపే విద్యార్థుల
కన్వీనర్, కోటా ఏదైనా సరే దానికే అధిక డిమాండ్ అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెంచుకుంటున్న కాలేజీలు
మొదటి విడతలో 99.91% సీట్లు కేటాయింపు టాప్-10...
బ్యాంకులు స్థానిక భాష మాట్లాడేవారినే సిబ్బందిగా నియమించుకోవాలి: నిర్మలా సీతారామన్
ముంబయి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో జరిగిన భారత బ్యాంకుల అసోసియేషన్ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్మల మాట్లాడుతూ, బ్యాంకులు స్థానిక భాషను...
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోడీ
సమర్కండ్(ఉజ్బెకిస్థాన్): ప్రపంచంలో షాంఘై సహకార సంఘం(ఎస్సిఓ) పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్...