Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోడీ
సమర్కండ్(ఉజ్బెకిస్థాన్): ప్రపంచంలో షాంఘై సహకార సంఘం(ఎస్సిఓ) పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
మోడీ మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలు అవుతారు: కెసిఆర్
హైదరాబాద్: అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. ఏ ఎన్నికలలో కూడా బిజెపికి 50 శాతం ఓట్లు...
‘పీయూష్ జీ’ ఇప్పుడేమంటావ్? నూకలు తింటావా?
ఎగుమతులు నిషేధించారుగా.. వాటినే తింటారేమో!
నాలుగేళ్లకు సరిపడా బియ్యం
నిల్వలు ఉన్నాయన్నారు కదా?
ఇప్పుడొచ్చిన కొరతకు
కారణమేంటి? ఎగుమతులపై
20% సుంకాన్ని ఎందుకు
విధించారు తెలంగాణను విఫల
రాష్ట్రంగా చూపించాలనుకున్నారు
మోడీ సర్కార్ తీసుకున్న...
కేంద్రానికి దశా దిశా లేదు: మంత్రి హరీశ్
కేంద్రానికి దశాదిశా లేదు. మీ నిర్ణయాలు రైతులకు శాపం
తల తోక లేని నిర్ణయాల వల్ల రైతుల ఇబ్బంది పడుతున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ మారింది.
బియ్యం నూకలు ఎగుమతి పై ఎందుకు...
చాకలి ఐలమ్మ ధీశాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ పోరాటం
తెలంగాణాలో మొదటి వీర వనిత చాకలి ఐలమ్మ
హైదరాబాద్ లో ఐలమ్మ భవన్ కు 2 ఎకరాల స్థలం, రూ. 5 కోట్ల నిధులు
పేద వర్గాలకు అండగా తెలంగాణ...
వీరనారి చాకలి ఐలమ్మ
నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది, పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది, ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం. వరంగల్ జిల్లా...
తెలంగాణ వైతాళికుడు కాళోజీ: ఎర్రబెల్లి
వరంగల్: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ - హన్మకొండ లోని ఆయన విగ్రహానికి...
రాష్ట్రానికి ‘వరి సిరి’
ఇప్పటికే రికార్డు స్థాయిలో 62లక్షల ఎకరాల్లో నాట్లు
పలు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న వరినాట్లు సీజన్ ముగిసేసరికి
65లక్షలకు చేరే అవకాశం సిఎం కెసిఆర్ దూరదృష్టితో పెరిగిన జల వనరులు
పుష్కలంగా వర్షాలు.....
వచ్చేవారం ఉజ్బెకిస్థాన్లో పుతిన్, జిన్పింగ్ భేటీ
మాస్కో : ఆసియాలో రెండు శక్తివంతమైన దేశాలు రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్పింగ్ వచ్చేవారం ఉజ్బెకిస్థాన్లో అత్యున్నతస్థాయి సమావేశంలో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఉజ్బెక్ లోని సమర్ఖండ్లో ఈ భేటీ జరగనుంది....
కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’
తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం
గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు...
నేటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
తొలిరోజు మరణించిన సభ్యులకు సంతాపం..
ఆ తర్వాత ఉభయ సభల బిఎసి సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి శాసనసభ, శాసన మండలి స మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు...
ఆర్జెడి చీఫ్ లాలు ప్రసాద్తో నితీశ్ భేటీ
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఆర్జెడి అధ్యక్షుడు లాలు ప్రసాద్తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత కోరుతూ నితీశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముందు లాలుతో నితీశ్ భేటీ...
టీ20లకు ముష్ఫికర్ గుడ్బై..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్కీపర్ ముష్ఫికర్ రహీమ్ టీ20లకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. టెస్టులతోపాటు వన్డేలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం...
నిర్మలమ్మా ఇన్ని అబద్దాలా: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మంత్రి సింగిరెడ్డి కేంద్రం, నిర్మలా సీతారామన్ పై ఫైర్ అయ్యారు. రైతుల...
ఈనెల 6 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల ఆరో తేదీ(మంగళవారం) నుంచి అసెంబ్లీ, శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశాలు మొదలు కానుండగా, అదే రోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ,...
జమిలిగా ‘జై’ కిసాన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు....
ప్రాచీన 86 బంగారు నాణేల చోరీ : 8 మంది కార్మికుల అరెస్ట్
ధార్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో పాత ఇంటి శిధిలాల తొలగింపులో దొరికిన 86 బంగారు నాణేలను కాజేసిన 8 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పురాతన చారిత్రక ప్రాధాన్యం...
మధుమేహం నియంత్రణ లేకుంటే గుండెపోటు సమస్యలు
ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్నారు
ఊబకాయం నివారణ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
ఏమాత్రం లక్షణాలున్న వెంటనే పరీక్షల చేయించుకోవాలని వైద్యుల సూచనలు
హైదరాబాద్: ఇటీవల కాలంలో గుండెపోటు ఘటనలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. యువత...
రైతులు కలలో కూడా ఊహించలేదు: సిఎం కెసిఆర్
రంగారెడ్డి: రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు ఎక్కడా లేదని కొంగరకలాన్ లో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలోని ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు...