Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు: కెటిఆర్
సంగారెడ్డి: ఏడేళ్ల తెలంగాణ పాలనలో 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా, పఠాన్...
దళిత దీప్తి
ఎంతటి చీకటి మహా వృక్షాన్నయినా ఒక చిన్న వెలుగు కత్తితో మొదలంటా నరికేయ వచ్చు, కావల్సిందల్లా నిండు నిజాయితీ, ప్రణాళికాబద్ధ కృషి. ప్రగతి శీల రాజ్యాంగాన్ని రచించుకొని, ఆధునిక భారతాన్ని నిర్మించుకోవాలని సంకల్పం...
చరిత్రను తిరగరాసే పథకం దళిత బంధు: హరీష్ రావు
హైదరాబాద్: పది లక్షల రూపాయల ఆర్థిక సాయమే కాదు, ప్రభుత్వ కాంటాక్టులూ, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణకే గర్వకారణమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
మువ్వన్నెల మురిపెం
వాడవాడల్లో రెపరెపలాడిన తివర్ణపతాకం
గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అన్ని రాజకీయ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా పండుగను చేసుకున్న అధికారులు, రాజకీయ నాయకులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: స్వాతంత్య్ర...
నగరాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగామేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ...
ప్రతి ఒక్కరం జాతికి పునరంకితమవుదాం: పువ్వాడ
ఖమ్మం: 75వ స్వాతంత్ర్య వేడుకల్ని ఆనందోత్సాహాలతో జాతికి పునరంకితమవుతూ చేసుకుందామని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, భారతీయులందరికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు 75వ...
భరతమాత తల ఎత్తుకునే విధంగా పనిచేయాలి: పోచారం
హైదరాబాద్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంతో...
దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించాం
గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి
‘నీరా కేఫ్’ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని...
ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు: హరీష్ రావు
కరీంనగర్: అర్హులైన కుటుంబాలకు దళితబంధు ఇచ్చితీరుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు సిఎం కెసిఆర్ సభ జరుగుతోందన్నారు....
అర్హులందరికీ దళితబంధు పథకం: సిఎస్
కరీంనగర్: అర్హులందరికీ దళితబంధు పథకమిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. సిఎం కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సోమేష్ కుమార్ సమీక్షించారు. హుజూరాబాద్లో...
మరో తేేదీకి జరపండి
నేటి కృష్ణ,గోదావరి బోర్డుల సమావేశానికి హాజరుకాలేం
మరో తేదీని ఖరారు చేయండి
రెండు బోర్డులకు తెలంగాణ ఇరిగేషన్ ప్రధాన
కార్యదర్శి రజత్కుమార్ మరో సారి లేఖలు
ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జలశక్తి
శాఖ ఆదేశించినందున...
భువనగిరిలో దళితబంధు ఇస్తే రాజీనామా చేస్తా
వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తా
భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి పార్లమెంట్ పరిధిలోని దళితులకు, వాసాలమర్రి మాదిరిగా దళిత బం ధు పథకం లబ్ధి చేకూరితే,...
బిజెపి దళిత వ్యతిరేక పార్టీ: బాల్కసుమన్
హుజూరాబాద్: బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్లు దళితులను ఓటర్లుగానే చూశారుగాని మనుషులుగా చూడలేదని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. గత...
ఘన నేత
చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ
సంపదకు ప్రతీకలు, ఈ సంపదను కాపాడుతాం
రాష్ట్రం ఏర్పడక ముందు చేనేత బడ్జెట్ రూ.70 కోట్లు ఇప్పుడు రూ.1200 కోట్లు
జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్
మన...
సచివాలయ నిర్మాణం సుపరిపాలనకు అద్దంపట్టాలి
ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించేలా ఉండాలి
త్వరితగతిన నిర్మాణపనులు పూర్తిచేయండి
ముందస్తు వ్యూహంతో సామగ్రి సమకూర్చుకోండి
నూతన సెక్రటేరియెట్ నిర్మాణ పనులను నలుమూలలా తిరుగుతూ పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన...
‘వీడే’.. మొనగాడే
తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే
రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్కు స్వర్ణ స్పర్శ కలేనా?
అని టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు
కమ్ముకుంటున్న దశలో...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
రైతులే పంట ధర నిర్ణయించుకోవాలి: నిరంజన్ రెడ్డి
నల్లగొండ: కష్టం చేసిన రైతులే పంటలకు ధర నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతువేదికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదికలను, భూ సార పరీక్ష...
చేనేతకు గతంలో రూ. 70 కోట్లు… ఇప్పుడు రూ.1500 కోట్లు: శైలజారామయ్యర్
హైదరాబాద్: గతంలో చేనేత రంగానికి బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయిస్తే కెసిఆర్ ప్రభుత్వం రూ.1200 కోట్లకు పెంచిందని చేనేత, జౌళిశాఖ సెక్రటరీ డైరెక్టర్ శైలజారామయ్యర్ తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో జాతీయ దినోత్సవ కార్యక్రమంలో...
16 నుంచి రుణమాఫీ
రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్కె భవన్లో...