Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
గంగాసాగర్లో నాగ సాధువుల పుణ్యస్నానాలు
న్యూస్డెస్క్: కుంభమేళా తర్వాత అతి పెద్ద మేళాగా భావించే గంగాసాగర్లో లక్షలాది మంది భక్తులు శనివారం పవిత్ర స్నానాలు ఆచరించారు. మకర సంక్రమణాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని బాపూ ఘాట్లో నాగ సాధువులతోసహా లక్షలాది...
కేరళ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ…1800 కోళ్లు మటాష్!
తిరువనంతపురం: కేరళలోని కొజికోడ్లో ప్రభుత్వం నడుపుతున్న పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. దాదాపు 1800 కోళ్లు ఆ వ్యాధికి చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక పౌల్ట్రీ ఫారాలలో హెచ్5ఎన్1 వేరియంట్...
4 డిగ్రీల చలిలో చెప్పుల్లేకుండా రాహుల్ నడక
చండీగఢ్: గడ్డ కట్టే చలిలో టీషర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పాదరక్షలు సైతం ధరించకుండా చండీగఢ్లో నడక సాగించారు. ఆయన వెంట పంజాబ్...
వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే...
ఎన్నారైల తీరు గర్వకారణం
ఇండోర్ : ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారు. వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని జైశంకర్ తెలిపారు....
రూ.50కోట్లతో చేపల మార్కెట్
మన తెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్సేల్ చేపల మార్కెట్ ని ర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న...
శిక్షణ విమానం కూలి పైలట్ మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గురువారం రాత్రి ఒక శిక్షణ విమానం కూలిపోయి అందులోని పైలట్ మరణించాడు. శిక్షణలో ఉన్న మరో పైలట్ గాయపడ్డాడు. పైలట్ కెప్టెన్ విశాల్ యాదవ్(30) రాత్రి 11...
బిజెపిపై ఉమా భారతి ధ్వజం!
కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా...
దేశమంతా ఉచిత విద్యుత్
హైదరాబాద్ : బిఆర్ఎస్కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
ఏలూరులో నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ ప్రారంభించిన యమహా
ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్ను లక్ష్మీ మోటర్స్ పేరుతో (2000...
రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు
భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్ హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత...
‘పఠాన్’ పాటపై అభ్యంతరాలు!
ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశం లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేని మీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
మోడీ గుజరాత్ డొల్లతనం
మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడికి అసలు...
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు..
హైదరాబాద్ : అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా...
కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కి పెంపు : కమల్నాథ్
భోపాల్ : వచ్చే ఏడాది ఆఖరులో మధ్యప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కు పెంచుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్నాథ్...
నిఖత్ జరీన్ కు అభినందనలు తెలిపిన మంత్రి వేముల
నిజామాబాద్ : కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్, తాజాగా మధ్యప్రదేశ్, బోపాల్లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్...
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు
భోపాల్: ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్-2022లో సత్తా చాటింది. స్వర్ణం గెలిచి తెలంగాణకు వన్నె తెచ్చింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్, రైల్వేస్ బాక్సర్...
నేల చూపులు చూస్తున్న కూరగాయల ధరలు
భారీ ఎత్తున దిగబడి పెరగడమే కారణం
మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి
మార్కెటింగ్శాఖ అధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్లో హై దరాబాద్లోని మార్కెట్లో కూరగాయల ధరలు సగానికి పైగా తగ్గాయి. నెల రోజులు...